టి. మీనాకుమారి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
'''టి. మీనాకుమారి''' ప్రముఖ న్యాయవాది. [[మేఘాలయ]] రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి.<ref>మేఘాలయ చీఫ్ జస్టిస్ గా మీనాకుమారి ప్రమాణం, ఈనాడు వ్యాసం, 24 మార్చి, 2013 </ref>
ఈమె 1956 ఆగష్టు 3 తేదీన జన్మించింది. వీరి తల్లిదండ్రులు జానపరెడ్డి రామకృష్ణ నాయుడు మరియు రాజమణి. ఈమె స్వస్థలం [[విశాఖపట్నం జిల్లా]]లోని [[యలమంచిలి]]. ఈమె భర్త తూమ్ భీమ్సేన్, తండ్రి రామకృష్ణ నాయుడు కూడా న్యాయవాదులే. మీనాకుమారి ప్రముఖ వాయులీన విద్వాంసుడు
ఈమె 1990 నుండి 1994 వరకు ఆంధ్రపదేశ్ ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వహించారు. 1998 ఫిబ్రవరి 23 తేదీ నుండి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మద్రాసు హైకోర్టుకు బదిలీపై వెళ్ళారు. 1999లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతిని పొందారు. 2001 సెప్టెంబర్ 5 తేదీన ఆంధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. స్వల్పకాలం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. అనంతరం పాట్నా హైకోర్టుకు బదిలీ చేయబడ్డారు.
|