కేతు విశ్వనాథరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
*విశ్వవిద్యాలయ అధ్యాపకులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చే ఉత్తమ అధ్యాపక పురస్కారం.
 
===కేతు విశ్వనాథరెడ్డి కథల గురించి...పదుగురాడిన పలుకులు... ===
 
*ఆ కథలో(జప్తు)భాష మా ప్రాంతానికి చెందిందికాదు.అందులో చిత్రితమైన గ్రామం మాసీమకు చెందిందికాదు.కాని ఆగ్రామీణ జీవితంలో అక్కడి రైతుల సమస్యలతో,స్వభావాలతో మా ప్రాంత జీవితానికీ,రైతు సమస్యలకూ దగ్గరతనం కనిపించింది.ఈ రచయిత ఎవరో కట్టుకథలు కాకుండా పుట్టుకథలు రాసే వారనిపించింది-'''[[కాళీపట్నం రామారావు]][[(కారా)]]'''
పంక్తి 28:
*విశ్వనాథరెడ్దిగారి కథల్లో-కథౌండదు-కథనం ఉంటుంది.ఆవేశంవుండదు-ఆలోచనవుంటుంది.అలంకారాలుండవు-అనుభూతివుంటుంది;కృత్రిమత్వంవుందదు-క్లుప్తతవుంటుంది.కథకుడిగా తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం విశ్వనాథరెడ్దిగారిది-'''[[సింగమనేని నారయణ]] '''
*నీల్లులేని రాయలసీమలో జీవనప్రవాహంలో తనుమోసిన,అనుభవించిన ఉద్రిక్త సుఖదుఃఖాలను ప్రపంచంలో పంచుకోవడానికి విశ్వనాథరెడ్డి కథలు రాసారు-'''[[అల్లం రాజయ్య]] '''
*ప్రజలనాడిని ప్రజలభాష ద్వారా పట్తుకున్న కథకుడు విశ్వనాథరెడ్డి.కథకుడిగా అతని చూపు అత్యంత రాక్షసమైనది.అంటే అంత కఠినమైనది.తెలుగుభాషపై అతనికున్న పట్టు కూడా చాలా గట్టిది.తెలుగు కథల్లో కవిత్వంకాని మంచి వచనం రాసిన కొద్దిమంది కథకుల్లో ఇతనొకడు.-'''[[చేకూరి రామారావు]]'''
*...సానుభూతితో,మానవతావాదంతో,వర్గచైతన్యంతో,స్త్రీపాత్రలను సృష్టించటం దగ్గర మొదలై లింగవివక్షనూ,స్త్రీల అణచివేతనూ అర్థం చేసుకొని ఆ దృష్టితో స్త్రీ పాత్రలను రూపొందించేంత వరకూ ఒక గుణాత్మక పరిణామ ప్రయాణం చేశారు-'''[[ఓల్గా]]'''
*ఒకే ఒక్క సృజనాత్మక రచానా ప్రక్రియలో అనేక సామాజికాంశాలను దర్శించడం కష్టమేకాని అసాధ్యం కాదని నిరూపిస్తాయి కేతు విశ్వనాథరెడ్ది కథలు.-'''[[అఫ్సర్]]'''
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]