'''దువ్వూరి వేంకటరమణ శాస్త్రి''' సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులుపండితుడు, [[కళాప్రపూర్ణ]] గ్రహీతలుగ్రహీత.
వీరిది [[తూర్పు గోదావరి జిల్లా]] లో [[మసకపల్లి]] గ్రామం. వీరి ఇంటి పేరు [[దువ్వూరి]]వారు . [[దువ్వూరు (సంగం)|దువ్వూరు]] అనేది గ్రామ నామం. ఈ ఊరు నెల్లూరు జిల్లాలో ఉన్నది. వీరి పూర్వులు మొట్టమొదట ఈ గ్రామవాసులై వుండిఉండి, క్రమేణా గోదావరీ ప్రాంతం చేరారు. ఊరు శబ్దం ఔప విభక్తికం గనుక 'ఇ' కారం వచ్చి,దువ్వూరి వారయ్యారు. ఈ యింటి పేరుతో గోదావరి మండలంలో వందలకొలది కుటుంబాలు ఉన్నాయి.
వీరు [[విలంబి]] నామ సంవత్సరం [[వైశాఖ శుద్ధ పంచమి]] నాడు జన్మించారు. వీరిఈయన విద్యాభ్యాసం తాతగారైన రామచంద్రుడు వద్ద జరిగినది. వీరిరువురూ చదువు ముగిసిన తర్వాత ఎక్కువగా "కట్టు శ్లోకాలు" అనే చిత్రమైన సారస్వత క్రీడా వినోద ప్రక్రియ ఆడేవారు. ఇది నేటి [[అంత్యాక్షరి]] లాంటిది. అయితే పాటలతో కాకుండా శ్లోకాలతో ఆడాలి.
వీరిఈయన వివాహం పదిహేనేళ్ళ వయసులో [[కోనసీమ]] లో అమలాపురం తాలూకా [[ఇందుపల్లి]] గ్రామంలో జరిగింది. వీరిఈయన మామగారు వంక జగనాధశాస్త్రిగారుజగనాధశాస్త్రి.
వీరుఈయన 1914 సంవత్సరంలో [[విజయనగరం]] సంస్కృత కళాశాలలో విద్యార్ధిగావిద్యార్థిగా చేరారుచేరాడు. ఆ కాలంలో [[గుదిమెళ్ళ వరదాచార్యులు]] గారు కాలేజీ అధ్యక్షులుగా, [[కిళాంబి రామానుజాచార్యులు]] వైస్ ప్రిన్సిపాల్ మరియు సంస్కృత భాషా బోధకులు, [[వజ్జలవజ్ఝల సీతారామస్వామి శాస్త్రులు]] తెలుగు బోధకులు. వీరుఈయన 1918లో [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి "విద్వాన్" పరీక్షలో ఉత్తీర్ణులయ్యారుఉత్తీర్ణులయ్యాడు. వడ్లమాని విశ్వనాధశాస్త్రివిశ్వనాథశాస్త్రి, వడ్లమాని లక్ష్మీనరసింహశాస్త్రి, సోమావజ్జలసోమావజ్ఝల సత్యనారాయణశాస్త్రి, గుళ్లపల్లి వెంకటేశ్వరశాస్త్రివేంకటేశ్వరశాస్త్రి నలుగురు వీరి సహాద్యాయులుగాసహాధ్యాయులుగా విద్వాన్ పరీక్షలో సఫలీకృతులయ్యారు.