చిలుకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కళాప్రపూర్ణ గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చిలుకూరి నారాయణరావు''' ([[1889]] - [[19521951]]) భాషావేత్త, చరిత్రకారుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు. వీరుఈయన [[విశాఖపట్నం జిల్లా]], [[పొందూరు]] సమీపంలోని [[ఆనందపురం]] లో 1889 ఆగస్టునెల తొమ్మిదో తేదీన జన్మించారుజన్మించాడు. తండ్రి భీమాచారి. తల్లి లక్ష్మమ్మ. మాతృభాష [[కన్నడం]]. వీరుఈయన శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, [[పర్లాకిమిడి]] మరియు [[విజయనగరం]]లోని [[మహారాజా కళాశాల]] లో చదివి పట్టభద్రులయ్యారుపట్టభద్రులయ్యాడు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు మరియు కన్నడం భాషలలో ఎం.ఏ. పట్టా పొందారుపొందాడు. పదకొండవ శతాబ్దం నాటి ఆంధ్ర భాష గురించి పరిశోధన చేసి [[డాక్టరేట్]] పట్టా పొందారుపొందాడు. ఉత్తర సర్కారు జిల్లాలలో ఇంగ్లీషు బోధన విధానం ప్రచారం చేయటానికి [[జె.ఎ.యేట్స్]] తో కలిసి కొంతకాలం పాఠశాల పరీక్షకులుగాపరీక్షకుడుగా పనిచేశారుపనిచేశాడు.వీరు ఈయన [[ఆంధ్ర విశ్వకళా పరిషత్తు]] చే '[[కళాప్రపూర్ణ]]' బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠంచే 'మహోపాధ్యాయ' బిరుదును పొందారు. వీరు 1951 జూన్‌ నెల 22న [[పుట్ట కురుపు]] వ్యాధి వలన [[చెన్నై]] లో పరమపదించారు.
 
చిలుకూరి నారాయణరావు [[గిడుగు రామ్మూర్తి]] తో పాటు వ్యావహారిక భాషా ఉద్యమ ప్రచారానికి విశేష కృషి చేశాడు. 1933లో1933 లో జరిగిన అభినవాంధ్ర కవిపండిత మహాసభ, నారాయణరావు అధ్యక్షతన ఆధునిక వ్యవహారిక భాషనే బోధనాబోధన భాషగా ఉపయోగించాలని తీర్మానించింది. అలంకారికులుఆలంకారికులు, వైయాకరణుల మధ్యలో తెలుగు కవులు నలిగిపోయారని భావించాడు. అందుకే 1937లో వెలువరించిన ''ఆంధ్ర భాషా చరిత్ర''ని అప్పట్లోనే వాడుక భాషలో రాశారురాశాడు.
 
దత్తమండలానికి [[రాయలసీమ]] అన్న పేరును చిలుకూరి నారాయణరావు సూచించాడని, [[గాడిచర్ల హరిసర్వోత్తమరావు]] సూచించాడని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హరిసర్వోత్తమరావు జీవితచరిత్ర ''శ్రీ సర్వోత్తమజీవితం''లో గ్రంథకర్త ఎం.వీరభద్రరావు, రాయలసీమ పేరును హరిసర్వోత్తమరావు సూచించాడని వ్రాసినా, 1946లో ఒక రేడియో ప్రసంగంలో చిలుకూరి నారాయణరావు తాను రాయలసీమ అన్నపేరును సూచించినందుకు గర్వపడుతున్నానని చెప్పుకోవటాన్ని ఎవరూ ఖండించలేదు. కాబట్టి ఈ పేరును చిలుకూరి నారాయణరావే పునురుద్ధరించిపునరుద్ధరించి ఉంటారనిఉంటాడని అనుకోవచ్చు<ref>[http://books.google.com/books?id=I3C11beCHF0C&pg=PA11&dq=chilukuri+narayana+rao#v=onepage&q=chilukuri%20narayana%20rao&f=false Rayalaseema during colonial times: a study in Indian nationalism By P. Yanadi Raju]</ref> రాయలసీమ పేరును సూచించిన నారాయణరావు దాన్ని [[పప్పూరు రామాచార్యులు|పప్పూరు రామాచార్యుల]] చే ప్రతిపాదింపజేశారని భావిస్తున్నారు.
 
==విశేషాలు==
*మద్రాసు విశ్వవిద్యాలయంలో 1930 ఫిబ్రవరి ఆరోతేదీన తొలిసారిగా తెలుగు సాహిత్యంలో పిహెచ్‌.డి. చేసిన పండితుడు.
*240 గ్రంథాలు రాశారువ్రాశాడు. ఒకలక్షా యాభైవేల తెలుగు సామెతలు సేకరిస్తే ఎనభైవేలే మిగిలాయి.
*నవ్య సాహిత్య పరిషత్తు తొలి అధ్యక్షులుఅధ్యక్షుడు, శ్రీకృష్ణదేవరాయ విద్యాపరిషత్తు వ్యవస్థాపకాధ్యక్షులువ్యవస్థాపకాధ్యక్షుడు.
* తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలు ద్రావిడ భాషలని కాల్డ్‌ వెల్‌ పండితుని సిద్ధాంతంతో చిలుకూరి విభేదించారువిభేదించాడు. తమిళ, మలయాళ భాషలకు సన్నిహిత సంబంధం ఉంది, తెలుగుభాషకు తక్కిన ద్రావిడ భాషలతో సంబంధం లేదు, స్వతంత్రమైన స్థానం ఉందన్న గ్రియర్‌సన్‌ వాదనతో చిలుకూరి ఏకీభవించారుఏకీభవించాడు.
*తెలుగులోకి [[ఖురాన్]] గ్రంధాన్నిగ్రంథాన్ని అనువదించిన తొలివ్యక్తి. చిలుకూరి నారాయణ గారిదేరావు. మొదటి "తెలుగు కురాను"(1925)., రెండవ ముద్రణ 1938 పీఠికలో ఆయన ఇలా అన్నారుఅన్నాడు "ఎన్నియో సమయములందు హిందువులకును ముస్లిములకును కలిగిన కలహములవలన ఆపద రానున్నపుడు ఈ యాంధ్రానువాదము ఈ రెండు మతములవారికిని సామరస్యమును కుదిరించినది. ఇదియే గ్రంధకర్తకునుగ్రంథకర్తకును, గ్రంధగ్రంథ ప్రకాశకులకును బహుమానము".
 
==మూలాలు==
పంక్తి 16:
 
[[వర్గం:1889 జననాలు]]
[[వర్గం:19521951 మరణాలు]]
[[వర్గం:విశాఖపట్టణం జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:కళాప్రపూర్ణ గ్రహీతలు]]