అనీ బిసెంట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
1980లో అనీ బిసెంట్" హెలెనా బ్లావట్‍స్కీ" ని కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుండి [[దివ్యజ్ఞానం]] వైపు మళ్ళింది. ఆమె దివ్యజ్ఞానం సమాజంలో సభ్యత్వం స్వీకరించి, ఉపన్యాసకురాలిగా విజయం సాధించింది. దివ్యజ్ఞాన సమాజం సభ్యురాలిగా బాధ్యతలలో భాగంగా ఆమె భారతదేశం వచ్చింది. 1898లో కేంద్రీయ హిందూ కళాశాల స్థాపనకు సహకరించింది. 1902 లో అమె " కో-ఫ్రీమసోంరీ లీ డ్రాయిట్ హ్య్జమన్ " ను ఇంగ్లాండు లో స్థాపించింది. తరువాత కొద్ది సంత్సరాలలో ఈ తరహా నిర్మాణాలు బ్రిటన్ సామ్రాజ్యమంతటా ఆమె చేత స్థాపించబడ్డాయి. 1907లో ఆమె దివ్యజ్ఞానసమాజం అధ్యక్షురాలైంది.
 
ఆమె భారతీయ రాజకీయాలలో కూడా ప్రవేశించి, భారతీయ జాతీయ కాంగ్రెస్‍లో సభ్యురాలైంది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన సమయంలో ఆమె హోం రూల్ లీగ్ స్వాతంత్రోద్యమానికి సహకరించింది. 1917లో ఆమె భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. యుద్ధానంతరం ఆమె భారతీయ స్వాతంత్ర్య పోరాటం మరియు దివ్యజ్ఞానసమాజదివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాలను 1933లో ఆమె మరణించే వరకు కొనసాగించింది.
 
అనీ వుడ్ బిసెంట్ [ఆంగ్లం'Annie Wood Besant' ఉచ్ఛారణ :ˈbɛsənt )ఈమె ఒక ఐర్లాండ్ ఐరిష్ జాతి మహిళ.లండన్ లండను లోని [[:en:Clapham|క్లఫామ్]] లో, [[అక్టోబరు 1]] [[1847]] లో జన్మించింది మరియు [[సెప్టెంబరు 20]] [[1933]] లో [[తమిళనాడు]] లోని [[:en:Adyar (Tamil Nadu)|అడయార్అడయారు]] లో మరణించింది. ఈమె [[:en:Theosophy|దివ్యజ్ఞాన తత్వజ్ఞి]], [[:en:women's rights|మహిళల హక్కుల]] [[:en:activist|ఉద్యమకారిణి]], [[:en:writer|రచయిత]] మరియు [[:en:orator|వక్త]]. ఈమె [[ఐర్లాండ్]] మరియు [[భారతదేశం|భారతదేశపు]] స్వాతంత్రంస్వాతంత్ర్యం మరియు [[స్వయంపాలన]] కొరకు పోరాడినది.
ఈమె [[:en:Home Rule Movement|హోంరూల్స్వయం పాలన ఉద్యమం]] స్థాపించినది.
 
తల్లి ధార్మిక స్వభావి. తండ్రి డా;.విలియం ఫేజ్ గొప్ప విద్వాంసుడు .1867 డిసెంబరులో తన తల్లి కోరికమేరకు ఫాదర్ ఫ్రాంక్ బిసెంట్ ని అనిబిసెంట్ వివాహమాడెను. అంతవరకూ అనీ గా పిలవబడిన ఆమె వివాహముతో అనిబిసెంట్అనీ బిసెంట్ గా మారింది. ఈమె 1874లో1874 లో ఇంగ్లాడులోని ''నేషన్నేషనల్ సెక్యులర్ సిసైటీసొసైటీ ''అనే సంస్థలో చేరింది. ''లా అండ్ రిపబ్లిక్ లీగ్ ''ని స్థాపించి పోలీసు అత్యాచారాలుకుఅత్యాచారాలకు బలైన కుటుంబాలకు సేవచేసింది. భారతదేశంలోని ''థియోసాఫికల్దివ్యజ్ఞాన సమాజం" సొసైటీ;;ఆహ్వానం మేరకు ఇండియాకిభారతదేశానికి వచ్చింది,. ''మే యూనియన్ ''ని స్థాపించి కార్మికులకోసం పోరాడింది.1898 జులై 7న బనారస్ లోని ఒక చిన్న ఇంట్లో తనుతాను కలలుగన్న విద్యాసౌదాన్నివిద్యాసౌధాన్ని ప్రారంభించి, దానిని అలహాబాదు విశ్వవిద్యాలయపు సంస్థగా పేర్కొనినది. బాలగంగాధర్బాలగంగాధర తిలక్ 1895లో1895 లో ప్రస్తావించిన హొంరూల్"స్వయంపాలన" ను 1914లో1914 అనిబిసెంట్లో అనీ బిసెంట్ కార్యరూపంలో పెట్టేందుకు ప్రజల్ని సంసిద్దులనుసంసిద్ధులను చేయసాగింది. దీనికి సంబంధించిన ''కామన్ వెల్త్ ''అనే వార పత్రికను ఆమె ప్రరంభించినదిప్రారంభించినది.1915లో1915 లో ఈమె ''హౌ ఇండియా ఫాట్ ఫర్ ఫ్రీడం''అనే పుస్తకాన్ని రాసిందివ్రాసింది. భారతదేశ స్వాతంత్ర్యమును గురించి వివరించినది.
 
ఈమె రచించిన ''లెక్చర్ ఆన్ పొలిటికల్ సైన్స్ '' పుస్తకంలో పాశ్చాత్య, భారతీయ రాజకీయ వ్యవస్థల గురించి పరిష్కృతం కాగలిగే సూచనలను ఇచ్చినది. 1917లో అనిబిసెంట్అనీ బిసెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అద్య్హక్షురాలిగాఅధ్యక్షురాలిగా నియమించబడింది. ఎన్నోరకాల ప్రాతిపదికలతో నేషనల్జాతీయ ఎడ్యుకేషన్విద్యా ప్రణాళికను రూపొందించించినది. ''న్యూ ఇండియా''అనే దినపత్రిక ఈమెదే. ''ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోషియేషన్''న్ని ను స్థాపించినది. ఈమెకు 1921లో కాశీ హిందూవిశ్వవిద్యాలం ఈమెకుహిందూవిశ్వవిద్యాలయం ''డాక్టర్ ఆఫ్ లెటర్స్'' బిరుదునిచ్చి సత్కరించినది. 80సంవత్సరాల వయసులో ''బుడాపెస్ట్ యూరోపియన్ కాంగ్రెస్, చికాగో ప్రపంచ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించినది.1933 సెప్టెంబర్ 20న ఆమె తుదిశ్వాస విడిచినది.
 
== ఆరంభకాల జీవితం ==
"https://te.wikipedia.org/wiki/అనీ_బిసెంట్" నుండి వెలికితీశారు