కొమ్మూరి వేణుగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కొమ్మూరి వేణుగోపాలరావు
| residence =
| other_names =
| image =
| imagesize = 200px
| caption =
| birth_name = కొమ్మూరి వేణుగోపాలరావు
| birth_date = 1935 సెప్టెంబర్ 4
| birth_place = [[విజయవాడ]]
| native_place =
| death_date = 2004 అక్టోబర్ 31
| death_place =
| death_cause =
| known = తెలుగు రచయిత.
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
 
 
 
'''కొమ్మూరి వేణుగోపాలరావు''' (1935 - 2004) ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత. ఇతడు పెంకుటిల్లు నవలా రచయిత గా ప్రసిధ్ధుడు. ఇతడు బెంగాల్ రచయిత [[శరత్ చంద్ర]] ప్రభావానికి గురై తెలుగులో చాలా రచనలు చేశారు. ఇతడు "ఆంధ్రా శరత్" గా పిలవబడ్డాడు. ఇతడు సుమారు 50 పైగా [[నవల]]లు రచించారు. వీరి రచనలు ఎక్కువగా మధ్య తరగతి మనుషుల మనస్తత్వాలకు దగ్గరగా ఉంటాయి. వీనిలో ''హౌస్ సర్జన్'', ''హారతి'', ''వ్యక్తిత్వం లేని మనిషి'' నవలలోని పాత్రలు ఉదాహరణలుగా నిలుస్తాయి. వీరి [[ప్రేమ నక్షత్రం]] నవల సినిమాగా వచ్చింది. 1959లో ''గోరింటాకు'' సీరియల్ గా వచ్చి యువకుల్ని బాగా ఆకర్షించింది. వీరు [[ఆకాశవాణి]] కోసం ఎన్నో [[నాటిక]]లు రచించారు. ఇవి కాకుండా కొన్ని మంచి కథలు కూడా రచించారు. వాటిలో ''మర మనిషి'' కథను నేషనల్ బుక్ ట్రస్ట్ అన్ని భాషలలోకి అనువదించి ప్రచురించింది.