గోగులపాటి కూర్మనాధ కవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = గోగులపాటి కూర్మనాధ కవి
| residence =
| other_names =
| image =
| imagesize = 200px
| caption =
| birth_name =
| birth_date = [[1720]]
| birth_place = [[విజయనగరం]] జిల్లాలోని [[రామతీర్థం]]
| native_place =
| death_date =[[1790]]
| death_place = దేవుపల్లి
| death_cause =
| known = శ్రీవరాహ నారసింహుని మీద ఆసువుగా శాతకాన్ని రచించారు.
| occupation =దేవస్థానాలలో ఉద్యోగిగా రామతీర్థం, పద్మనాభం, సింహాచలం, శ్రీకూర్మం లలో పనిచేశారు.
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =హిందూ మతము
| wife =
| spouse=
| partner =
| children =
| father = బుచ్చన్న,
| mother = గౌరమాంబ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
 
'''గోగులపాటి కూర్మనాధ కవి''' [[సింహాచలం]] లోని శ్రీవరాహ నారసింహుని మీద ఆసువుగా శాతకాన్ని రచించారు. ఈతడు ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. ఇతని తల్లిదండ్రులు బుచ్చన్న, గౌరమాంబ. వెంకన్న, కామన్న అని ఇద్దరు తమ్ములు. ఈతడు [[విజయనగరం]] జిల్లాలోని [[రామతీర్థం]]లో సుమారు [[1720]] ప్రాంతంలో జన్మించారు. అక్కడ విద్యాభ్యాసము తరువాత, విజయనగర సంస్థానము యొక్క దేవస్థానాలలో ఉద్యోగిగా రామతీర్థం, పద్మనాభం, సింహాచలం, శ్రీకూర్మం లలో పనిచేశారు. చివరి కాలంలో [[గజపతినగరం]] తాలూకాలోని [[దేవుపల్లి]] గ్రామం (ప్రస్తుతం [[బొండపల్లి]] మండలం) లో ఉండేవారు.