పల్లెల్లో వినోద కార్యక్రమాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
 
===నాటకాలు===
;[[మహా భారత నాటకాలు]] ఇది సుమారు ఇరవై రోజులు జరుగు తుంది.( భారతంలోని ఘట్టాలనుఘట్టాలు 18 రోజులే జరుగు తాయి. మిగతా రెండు రోజులు వేరెవేరే నాటకాలు జరుగు తాయి) పగటి పూట మహాభారతంలో ఒక ఘట్టాన్ని హరికథ రూపంలో చెప్పి, అదే ఘట్టాన్ని రాత్రికి నాటక రూపంలో ప్రదర్శిస్తారు. ఇది బహు జనాధరణజనాదరణ పొందింది,. ఇది అన్ని పల్లెల్లో జరగదు. ద్రౌపతీద్రౌపదీ సమేత పంచ పాండవుల ఆలయం వున్న వూర్లల్లోనెఉన్న ఊళ్లలోనే రెండు మూడు ఏండ్ల కొక సారి జరుగుతుంది. ఆ సందర్బంలోసందర్భంగా అక్కడ జరిగే [[తిరునాళ్లు]] ప్రజలకు పెద్ద వినోధంవినోదం. ఈ ఇరవై రోజుల్లో మూడు నాలుగు ప్రధాన ఘట్టాలుంటాయి. ద్రౌపది వస్త్రాపహరణవస్త్రాపహరణం, బక్కాసురబకాసుర వధ, అర్జునుడు తపస్సు మాను ఎక్కుట, కృష్ణ రాయ బారం , చివర ధుర్యోధన వధ. వీటిలో పగలు కూడ జరిగే ఘట్టాలు మూడు. అవి.... 1. బక్కాసురబకాసుర వధ, 2. అర్జునుడు తపస్సు మాను ఎక్కుట. 3. ధుర్వోధనునిదుర్వోధనుని వధ.
ప్రతి రోజు పగలు భారతంలొని ఒక ఘట్టాన్ని [[హరి కథ]] రూపంలో చెప్తారు. అదే ఘట్టానిఘట్టాన్ని ఆ రాత్రికి నాటక రూపంలో ప్రదర్శిస్తారు. బక్కాసురబకాసుర వధ నాడు., భీముని వేష దారివేషధారి, అలంక రించినఅలంకరించిన ఒక ఎద్దుల బండి పై కూర్చొని ఆ చుట్టు పక్కలప్రక్కల నున్న పల్లెల్లో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తిరుగు తాడు. పల్లెల్లోని ప్రతి ఇంటి వారు ఇందు కొరకు తయారు చేసిన ఫలహారాలను ఆ బండిలొ వేస్తారు. అలా తిరిగి సాయంకాలానికి ఆ బండి ''భారతం మిట్ట'' కు చేరు కుంటుంది. బండి పైనున్న భీమ వెషధారివేషధారి,దా దారి పొడుగునా బండి లోని ఆహార పధార్థాలనుఆహారపదార్థాలను తింటూ, లేదా తిన్నట్టు నటిస్తూ వుంటాడుఉంటాడు. చివరకు ఆ బండి మైదానానికి చేరిన తర్వాత అందులోని అహార పధార్థాలనుపదార్థాలను అక్కడ ఒక కొత్త బట్టపై కుప్పగా పోసి అక్కడున్న వారందరికి పంచు తారు. ఆ రాత్రికి బక్కాసురబకాసుర వధ నాటకం ప్రదర్శిత మౌతుంది. ఈ [[మహాభారత నాటకాలు]] ఈ రోజుల్లోను జరుగుతున్నాయి.
[[దస్త్రం:Top of penance tree.JPG|thumb|right|అర్జునుడు తపస్సు మాను ఎక్కుట. మొగరాల గ్రామంలో జరిగిన భారతంలో ఒక ఘట్టం]]
;[[ఆర్జునుడు తపస్సు మాను ఎక్కుట]]; ఇది పగటి పూట జరిగే ఒక ఘట్టం: ఒక పొడవైన మానును భారత మిట్టనమిట్ట లో పాతి వుంటారుఉంటారు. దాన్నిదానిని ఎక్కడానికి కర్ర మెట్లను ఏర్పాటు చేసి, బాగ అలంకఅలంకరించి రించి వుంటారుఉంటారు. అర్జున వేష దారిధారి తన వెంట పెద్ద జోలెలను మెట్లకు తగిలించు కొని, పద్యాలు పాటలు పాడుతూ మెట్లను ఎక్కుతుంటాడు. ఆ తపస్సు మాను చుట్టు పిల్లలు కలగని తల్లులు తడి బట్టలతో సాష్టాంసాష్టాంగ ప్రమాణ ముద్రలో [['వరానికి' ]]వడి వుంటారు. వారు దోసిళ్లను పట్టుకొని వుంటారుఉంటారు. అర్జునుడు మెట్లు ఎక్కుతూ పాటలు పాడుతూ తన జోలిలో వుండే, వీభూతివిభూతి పండ్లను, నిమ్మకాయలను, అరటి పండ్లను పూలను విసురు తుంటాడు. ఆ విసిరనవివిసిరినవి క్రింద 'వరానికి' పడివున్న వారి చేతిలో పడితే వారికోరికవారి కోరిక నెరవేరి నట్లే. చుట్టు అనేక మంది ప్రేక్షకులు కూడ వుంటారుఉంటారు. వారు కూడ అర్జునుడు విసిరే [[ప్రసాదం]] కొరకు ఎదురు చూస్తుంటారు. అర్జునుడు చివరకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన వేధికవేదిక పై ఆసీనుడై, విల్లంబులు చేత బూని కొన్ని పద్యాలు పాడతాడు. ఈ వుత్సవానికిఉత్సవానికి కూడ ప్రజలు తండోప తండాలుగా వస్తారు. ఈ కార్య క్రమం సుమారు రెండు మూడు గంటలు సాగు తుంది.
[[దస్త్రం:Bharatam lo.JPG|thumb|left|ధుర్వోధనదుర్యోధన వధ నాటకానికి సిద్దం చేయసిద్ధంచేయ బడ్డ బారిభారీ ధుర్వోధనదుర్యోధన విగ్రహం]]
[[దస్త్రం:Bhima and duryodana.JPG|thumb|right|ధుర్వోధనదుర్యోధన వధ నాటకానికి సిద్దంగాసిద్ధంగా వున్నఉన్న భీమ ధుర్వోధనదుర్యోధన వేషదారులువేషధారులు]]
పగటి పూట జరిగే మహాభారత ఘట్టాలలో చివరిది.... అత్యంత ప్రజాదరణ కలిగినది ''ధుర్యోధనదుర్యోధన వధ:'' దీనికొరకు మైదానమైదానం మద్యలోమధ్యలో మట్టితో ధుర్యోధనుడుదుర్యోధనుడు వెల్లకిలా పడుకొని వున్నట్లున్నఉన్నట్లున్న అతి బారిభారీ విగ్రహాన్ని మట్టితో తయారు చేసి వుంచు తారుఉంచుతారు. దానికి తొడ భాగంలో ఎర్రని కుంకుమ కలిపిన కుండను గాని గుమ్మడి కాయను గాని పాతి వుంటారుఉంటారు. ధుర్యోధనదుర్యోధన పాత్ర దారి గధనుగదను చేత బూని ఆ విగ్రహంపై తిరుగుతూ పాట పాడు తుంటాడుపాడుతుంటాడు. భీమ వేష దారిధారి ఆ విగ్రహం చుట్టుచుట్టూ తిరుగుతూ పాటలు పద్యాలు పాడు తుంటాడుపాడుతుంటాడు. భీముడు..... ధుర్యోధనునిదుర్యోధనుని విగ్రహం పైకి ఎక్కరాదు. ధుర్యోధనుడుదుర్యోధనుడు అప్పు డప్పుడుఅప్పుడప్పుడు క్రిందికి దిగు తాడుదిగుతాడు. అప్పుడు ఇద్దరు కొంత సేపుకొంతసేపు యుద్దంయుద్ధం చేస్తారు. ఇలా సుమారు రెండు మూడు గంటల పాటు ప్రేక్షకులను అలరించి చివరి ఘట్టాఘట్టానికి నికొస్తారువస్తారు. అప్పుడు భీమ వేష దారివేషధారి ధుర్యోధనునిదుర్యోధనుని విగ్రహానికి తొడలో దాచిన గుమ్మడి కాయను పెద్ద కర్రతో పగల కొడతాడు. దుర్యోధన వేషదారివేషధారి అ విగ్రహంపై పడి పోతాడుపడిపోతాడు. నాటకం సమాప్తం. అంత వరకు ఏకాగ్రతోఏకాగ్రతతో నాటకాన్ని వీక్షిస్తున్న వందలాది ప్రజలు ఒక్కసారిగా ధుర్యోధనునిదుర్యోధనుని విగ్రహం మీద పడి రక్తం తో తడిసిన ఆ మట్టిని, అందంగా అలంక రించినఅలంకరించిన తల భాగంలోని రంగు మట్టిని తలా కొంత పీక్కొని వెళ్లి పోతారు. ఆ మట్టిని తమ గాదెలలో వేస్తెవేస్తే తమ గాదె ఎన్నటికి తరగదని వారి నమ్మకం. అలాగెఅలాగే ఆ మట్టిని తమ పొలాల్లో చల్లితే, తమ పంటలు సంవృద్దిగా పండసంమృద్ధిగా తాయనిపండుతాయని ప్రజల నమ్మకం.
[[దస్త్రం:A sccne of Srishna raayabaaram..JPG|thumb|left|శ్రీ క్రిష్ణకృష్ణ రాయభారమురాయబారము నాటకములో ఒక దృశ్యము. శ్రీ క్రిష్ణుడుశ్రీకృష్ణుడు, ధుర్యోధనుడుదుర్యోధనుడు, అర్జునుడు.]]
[[దస్త్రం:Bhima... make up.JPG|thumb|right|భీమునికి వేష ధారణ చేయుచున్న కళా కారుడు]]
;[[ వీధి నాటకాలు]] ఉత్సాహ వంతులైన కొంతకొంతమంది ఊరి వారుఊరివారు వేషాలు కట్టి ఊరి మద్యలోమధ్యలో ఒక వేదిక ఏర్పాటు చేసి, దానికి తెరలు కట్టి నాటకాన్ని తమ హావ భావాలతో రక్తి కట్టిస్తారు. ఈ నాటకాలను నేర్పే ఒక గురువు కూడా వుంటాడుఉంటాడు. నాటకం వేయడానికి ముందు ఒక నెల నుండి వేషాలు లేకుండా పాటలు, పద్యాలు, మాటలు గురువు గారి సమక్షంలో తర్పీదుశిక్షణ పొందు తుంటారుపొందుతుంటారు. దానిని చూడడానికి కూడ ఆ వూరిఊరి జనం వస్తుంటారు. దానిని [[వేదిక|వద్దిక]] అంటారు. అందరు బాగా తర్పీదుశిక్షణ పొందిన తర్వాత ఆ నాటకాన్ని ఆడడానికి ఒక రోజును నిర్ణయించి, దానికొరకు ఆ పల్లె మద్యలోమధ్యలో ఒక వేదిక ఏర్పాటు చేసి, దానికి తెరలు కట్టి నటులందరు వేషాలు కట్టి నాటకాన్ని రక్తి కట్టిస్తారు. ప్రధాన నాటకాన్ని చూడ్డానికిచూడడానికి, చుట్టు ప్రక్కల పల్లెల నుండి జనం చాల మంది వస్తుంటారు. ఎక్కువగా [[ద్రౌపదిద్రౌపదీ వస్త్రాపహరణ]] నాటకాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆ రోజుల్లో నాటకానికి కావలసిన సరంజామా అనగా తెరలు, బట్టలులుబట్టలు, ఆయుదాలుఆయుధాలు, రంగులు మొదలగు వాటిని అద్దెకు ఇచ్చే వారుఇచ్చేవారు చిన్న పట్టణాలలో వుండేవారుఉండేవారు. నాటకానికి కావససినకావలసిన వాయిద్య కారుల బృందాలు కొన్ని పల్లెల్లో వుండేవారుఉండేవారు. వారి సహకారం తో ఈ నాటకాలు వేసేవారు. ప్రస్తుతం పల్లెల్లో స్వంతంగా నాటకాలు వేసే ఉత్సాహ వంతులుగాని, వాయిద్య బృందాలు గానీ, నాటక సామగ్రిని అద్దెకిచే వారు గాని ఎవ్వరు లేరు. కానీ వృత్తి రీత్యావృత్తిరీత్యా నాటకాలు వేసే వారు అరుదుగా వుంటున్నారుఉంటున్నారు. వారి వద్ద తమకు కావలసిన అన్ని పరికరాలు వుంటాయిఉంటాయి.
 
[[బజనలుభజనలు, కోలాటం]] : కొన్ని వూర్లలోఊళ్లలో రామ బజనుభజనలు ప్రతి రోజు జరుగు తుంటాయిజరుగుతుంటాయి. సుమారు రెండు మూడు గంటలు జరిగే ఈ [[బజనభజన]] కార్యక్రమంలో చాల మందేచాలామందే పాల్గొంటారు. చూసే వాళ్లు వస్తుంటారు. అప్పుడప్పుడు కోలాటం కూడ ఆడుతారు. కోలాటం లో పాడెపాడే పాటలు కూడ బజనభజన పాటలే. కోలాటం ఆడడము ప్రస్తుతమముప్రస్తుతము అంత విస్తారముగా లేదు. కానీ కొన్ని పల్లెల్లో ఈ కోలాటము ఆడ నేర్చిన వారు బృందాలుగా ఏర్పడి ఎవరైనా పిలిస్తే, వారి వద్దకు వెళ్ళి ఆడి డబ్బులు తీసుకుంటారు. ముఖ్యంగా గంగ జాతర సందర్బాలలోనుసందర్భాలలోను, ఎవరింట్లో నైనా [[పెద్ద కర్మ]] జరిగితే వారి పిలుపు మేరకు వెళ్ళి ఆడి వస్తారు. రామ బజనలుభజనలు అక్కడక్కడా జరుగుతున్నాయి. ఈ విధంగా పల్లె వాసులు తాము ఏర్పాటు చేసుకున్న వినోధవినోద కార్యక్రమాలు కాకుండా, పండగలపండుగల రూపంలో నిర్ణీత సమయానికొచ్చే వినోధంవినోదం వుండనేఉండనే వున్నదిఉన్నది.
 
===కోలాటం===