హిందూధర్మశాస్త్రాలు: కూర్పుల మధ్య తేడాలు

"ఆది శంకరాచార్యస్వామి దీనిఆధారంగా అద్వి త మతాన్ని స్థాపించారు" - ఇది అంత సరైన వాక్యం కాదనుకొం
పంక్తి 5:
"శృతి" అనగా "వినిపించినది". అంటే ఈ విధమైన శాస్త్రాలు సామాన్యమైన వ్యక్తులచే రచింపబడలేదు. "మంత్రద్రష్ట" లైన ఋషులకు అవి "వినిపించినవి". [[చతుర్వేదాలు]] - అనగా [[ఋగ్వేదము]], [[సామవేదము]], [[యజుర్వేదము]], [[అధర్వణవేదము]] - ఇవన్నీ శృతులు. మనుష్యులచే రచింపబడలేదు గనుక వీటిని "అపౌరుషేయములు" లేదా "నిత్యములు" అని కూడా అంటారు. ఇవి హిందూ ధర్మమునకు మౌలికమైన ప్రమాణములు.
 
ఒక్కొక్క వేదంలో భాగాలైన [[సంహిత]], [[ఆరణ్యకముఅరణ్యకము]], [[బ్రాహ్మణము]], [[ఉపనిషత్ఉపనిషత్తులు ]]లు కూడా శ్రుతులేఅగును.
 
ఇంకా [[ఇతిహాసములు|ఇతిహాసము]] అయిన [[మహాభారతము]] "పంచమవేదము"గా ప్రసిద్ధి చెందినది. ప్రత్యేకముగా దీనిలోని [[భగవద్గీత]]ఆది శంకరాచార్యస్వామిసాక్షాత్తు దీనిఆధారంగాభగవంతుని అద్విబోధ గనుక మతాన్నిఇది. స్థాపించారు"శృతి" అని చెప్పవచ్చును.
<!-- "ఆది శంకరాచార్యస్వామి దీనిఆధారంగా అద్వి త మతాన్ని స్థాపించారు". ఇది అంత సరైన వాక్యము కాదనిపిస్తుంది. ఎందుకంటే శంకరాచార్యుల సిద్ధాంతంలో బ్రహ్మసూత్రాలు మౌలిక ఆధారాలు. అందువలన తొలగించాలి -->
 
===[[స్మృతులు]]===