సికింద్రాబాద్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q1003502 (translate me)
వికీకరణ
పంక్తి 1:
[[దస్త్రం:Secunderabad Railway Station outside.JPG|200px|left|thumb|<center>సికింద్రాబాదు రైల్వేస్టేషన్</center>]]
{{భారత స్థల సమాచారపెట్టె |
native_name=సికింద్రాబాద్‌ |
Line 21 ⟶ 20:
footnotes = |
}}
[[దస్త్రం:Secunderabad Railway Station outside.JPG|200px|leftright|thumb|<center>సికింద్రాబాదు రైల్వేస్టేషన్</center>]]
 
'''సికింద్రాబాద్‌ ''', [[ఆంధ్ర ప్రదేశ్]] [[రాష్ట్రము]] యొక్క రాజధాని అయిన [[హైదరాబాదు]]కు జంట నగరముగా ప్రసిద్ది పొందినది. [[హుస్సేన్ సాగర్]] జలాశయం ఈ రెండు నగరాలను వేరు చేస్తుండగా, [[టాంక్ బండ్]] ఈ రెండు నగరాలను కలుపుతుంది. జంట నగరాలుగా పిలువబడినప్పటికీ ఈ రెండింటి మధ్య సాంస్కృతిక పరమైన వత్యాసం ఉంది.
==పేరు==
సికందర్ ఆబాద్, సికందరాబాద్, సికంద్రాబాద్, సికిందర్ ఆబాద్, సికిందరాబాద్, సికింద్రాబాద్ మున్నగునవి. అర్థం, సికందర్ స్థాపించిన లేదా బస గావించిన లేదా అభివృద్ధిపరచిన నగరం.
 
== చరిత్ర ==
Line 30 ⟶ 32:
సికింద్రాబాద్‌ అదనపు కమిషనర్‌ హోదాను కూడా పెంచి, ఐ.ఏ.ఎస్‌. అధికారి ఈ పోస్టులో కొనసాగేలా తీర్చిదిద్దారు.2007లో హైదరాబాద్‌ను గ్రేటర్‌గా రూపొందించిన వెంటనే నగరంలోని అన్ని సర్కిళ్ల సరసనే సికింద్రాబాద్‌ సర్కిల్‌ను చేర్చి దాని ప్రత్యేకాధికారాలు, స్వయం ప్రతిపత్తిని పూర్తిగా తొలగించారు.
 
==సికంద్రాబాద్ ప్రముఖులు==
చరిత్ర; [[సికిందరాబాద్]]
సికిందరాబాద్ పుట్టి రెండు శతాబ్దాలు పూర్తయిన సందర్బంగా సికిందరాబాద్ పౌరుడు గా ప్రముఖ కవి దాశరధి రంగాచార్య హృదయావిష్కరణ ఇది.
[[రాయ ప్రోలు సుబ్బారావు,]] [[కొత్తపల్లి వీరభద్ర రావు,]] [[చువుకుల అప్పయ్య శాస్త్రి]], [[ఆళ్వారు స్వామి]] వంటి మహామహులు అంతా [[సికింద్రాబాదు]] వాసులే.
==హైదరాబాద్ మరియు సికింద్రాబాద్==
1806 వ సంవత్సరంలో సైన్య సహాకార ఒప్పందంలో భాగంగా [[హుస్సేన్ సాగర్]] అవతల వెలసిన ఆంగ్లేయుల స్థావరం నిజాం పాలకుడు [[సికిందర్ ఝూ]]జాహ్ ఉత్తర్వుల తో [[సికిందరబాద్సికింద్రాబాద్]] గా ఆవిర్బవించింది. జంట నగరాల మద్యమధ్య ఒకఅనేక తేడానుతేడాలు గమనించాలుగానవస్తాయి. సికిందరబాద్లోసికిందరాబాదులో సాంఘిక సంస్కరణలు ఆంగ్లేయుల ఆచాలరలకుఆచారాలకు అనుగుణంగా జరిగాయి. సంస్కర్థలకుసంస్కర్తలకు పూర్తి మద్దతు లబించింది. హైదరాబాద్ ఇందుకు బిన్నం. , [[నిజాము]] సర్కారుకుసర్కారు వెలుగుఆచారాలకు అంటే భయంఅనుగుణం. మార్పులను బలవంతంగాసంస్కరణలు తొక్కిమార్పులు పెడతాడుజరుగలేదు. అక్కడ[[మగ్దూం మొహియుద్దీన్]] సంఘప్రారంభించిన సంస్కరణలఉద్యమం ఉద్యమాలుతప్ప లేవు.చెప్పుకోదగ్గ ఉద్యమమే నిజాం నిరంకుశుడులేదు. నిజాం దేనిమీదనిరంకుశ నమ్మకంధోరణి లేదు.వల్ల హైదరాబాదు నిరంకుశం మీద తప్పవెనుకబడినది. బ్రిటిష్ వారిది పార్లమెంటరిపార్లమెంటరీ వ్వవస్తవ్వవస్థ. స్వార్థం వున్నవున్నా ఉదారఉదారవాదులుగా వాదులుచెలామణి. ఈ తేడా జన జీవనంలో చాల స్పష్టంగా కనబడేది. 1806 ఏర్పడిన [[సికింద్రాబాదు]] 1946 వ సంవత్సరంలో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం నిజాంకు ఆప్పగించెఆప్పగించే వరకు సికింద్రబాద్ సికింద్రాబాద్ ఆంగ్లేయుల పాలన క్రిందే వుండేది. అందుకే హైదరాబాద్ లో [[ఉర్దూ]] రాజ్యం చేస్తున్నా సికింద్రాబాద్లో తెలుగు కళ కళ లాడింది. కవులు, రచయితలు, సంస్కర్తలు, సికింద్రబాద్సికింద్రాబాద్ వాసులే. హైదరాబాదులో [[రాయఉర్దూకవులు ప్రోలు సుబ్బారావు,]] [[కొత్తపల్లి వీరభద్ర రావు,]] [[చువుకుల అప్పయ్య శాస్త్రి]], [[ఆళ్వారు స్వామి]] వంటి మహామహులు అంతా [[సికింద్రాబాదు]] వాసులేరాజ్యమేలారు. అప్పట్లో సికింద్రాబాద్ అంటే ఎంజి రోడ్, ఆర్పీ రోడ్, ఎస్ డి రోడ్, సెకెండ్ బజార్, రెజిమెంటల్ బజార్, ప్రాంతాలెప్రాంతాలే. హడాఅవుడిహడాహుడి లేద్లేదు, కాలుష్యం లేదు చక్కని చల్లని గాలిచల్లనిగాలి, ఎక్కడికైన నడిచే వెళ్లి వచ్చేంత దూరం మాత్రమే. హైదరాబాద్ లో మతకల్లోలాలు అగ్గిజరిగినా లాసికింద్రాబాదులో రాజుప్రశాంతత కుంటున్నాఒక సికింద్రాబాలో ప్రశాంతంగా వుండేదిప్రత్యేకత.
 
==భాష సంస్కృతి==
1806 వ సంవత్సరంలో సైన్య సహాకార ఒప్పందంలో భాగంగా [[హుస్సేన్ సాగర్]] అవతల వెలసిన ఆంగ్లేయుల స్థావరం నిజాం పాలకుడు [[సికిందర్ ఝూ]] ఉత్తర్వుల తో [[సికిందరబాద్]] గా ఆవిర్బవించింది. జంట నగరాల మద్య ఒక తేడాను గమనించాలు. సికిందరబాద్లో సాంఘిక సంస్కరణలు ఆంగ్లేయుల ఆచాలరలకు అనుగుణంగా జరిగాయి. సంస్కర్థలకు పూర్తి మద్దతు లబించింది. హైదరాబాద్ ఇందుకు బిన్నం. [[నిజాము]] సర్కారుకు వెలుగు అంటే భయం. మార్పులను బలవంతంగా తొక్కి పెడతాడు. అక్కడ సంఘ సంస్కరణల ఉద్యమాలు లేవు. నిజాం నిరంకుశుడు. దేనిమీద నమ్మకం లేదు. నిరంకుశం మీద తప్ప. బ్రిటిష్ వారిది పార్లమెంటరి వ్వవస్త. స్వార్థం వున్న ఉదార వాదులు. ఈ తేడా జన జీవనంలో చాల స్పష్టంగా కనబడేది. 1806 ఏర్పడిన [[సికింద్రాబాదు]] 1946 వ సంవత్సరంలో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం నిజాంకు ఆప్పగించె వరకు సికింద్రబాద్ ఆంగ్లేయుల పాలన క్రిందే వుండేది. అందుకే హైదరాబాద్ లో [[ఉర్దూ]] రాజ్యం చేస్తున్నా సికింద్రాబాద్లో తెలుగు కళ కళ లాడింది. కవులు, రచయితలు, సంస్కర్తలు, సికింద్రబాద్ వాసులే. [[రాయ ప్రోలు సుబ్బారావు,]] [[కొత్తపల్లి వీరభద్ర రావు,]] [[చువుకుల అప్పయ్య శాస్త్రి]], [[ఆళ్వారు స్వామి]] వంటి మహామహులు అంతా [[సికింద్రాబాదు]] వాసులే. అప్పట్లో సికింద్రాబాద్ అంటే ఎంజి రోడ్, ఆర్పీ రోడ్, ఎస్ డి రోడ్, సెకెండ్ బజార్, రెజిమెంటల్ బజార్, ప్రాంతాలె. ఏ హడాఅవుడి లేద్, కాలుష్యం లేదు చక్కని చల్లని గాలి, ఎక్కడికైన నడిచే వెళ్లి వచ్చేంత దూరం మాత్రమే. హైదరాబాద్ లో మతకల్లోలాలు అగ్గి లా రాజు కుంటున్నా సికింద్రాబాలో ప్రశాంతంగా వుండేది.
హైదరాబాద్లో తెలుగు అసలే లేదు. తెలుగు మాట, తెలుగు అచ్చు, తెలుగు సినిమా, తెలుగు నాటకం, తెలుగు సభ ఇలాంటి వాటి ఊసెఊసే లేదు. మహబూబ్ కాలేజి, బురుగు మహదే హాలు వంటివి అలాంటి సాంస్కృతి కార్యక్రమాలకు నెలవు. వివేకానందుడు వచ్చినా, కృష్ణమీనన్ వచ్చినా ఇంకెవరు వచ్చినా వారి సభలు ఇక్కడే జరిగేవి. 1959 లో జవహర్ లాల్ నెహ్రూ హైదరాబాద్ వచ్చాడు. ప్రదానికి ఘనంగా పౌర సన్మానం జరిగింది. హైదరాబాద్ మేయరు, సికింద్రాబాద్ మేయరు ఇద్దరు హాజరయ్యారు. ఇద్దరూ పూల దండలేశారు. నెహ్రూకు ఒక సందేహం: "ఒన్ సిటి, టూ మేయర్స్?" అని ప్రశ్నించారు. సమాదానం చెప్పే దైర్యం ఎవరికుంటుంది? రెండు వేరు వేరు నగరాలు, వెరు వేరు సంస్క్రుతులు, వేరు వేరు జీవన విధానాలు.1946వ సంవత్సరంలో ఆంగ్లేయులు సికింద్రాబాద్ ను నిజాము అప్పగించారు. ఈ విభిన్న హృదయాలు ఒక్కటయాయి. సికింద్రాబాద్ హైదరాబాద్ లొలో భాగం అయి పోయింది. సికింద్రాబాద్ ప్రజలు దీన్ని జీర్ణించు కో లేక పోయారు. వ్వతిరేకించారు. ఉద్యమాలు చేశారు. అయినా ఫలితం లేదు. రెండు నగరాలు ఒక్కటయ్యి జంట నగరాలుగా మారాయి. అయినా సికింద్రాబాద్ తన ప్రత్యేకతను అనాటి నుండి చాటు కుంటూనే వున్నది. సికింద్రాబాద్ అభివృద్దికి కృషి చేసిన ముదలియార్లకు, సదా ఋణ పడి వుంటుంది. ప్రుడెన్షియల్ బాంకు, కీస్ హైస్కూల్, దక్కన్ క్రానికల్ లాంటివి వారిచ్చిన కానుకలే. క్రైస్తవ మిషనరీలు చేసిన సేవలు కూడ మరువలేనివే. బడులు, ఆసుపత్రులు రెడ్ క్రాస్ లను వారే నడిపారు. విస్తరణలో ఆనాటికి ఈనాటికి పోలికే లేదు. ( మూలం: ఈనాడు: ఆదివారం: 4 జూన్ 2006)
==ఇవీ చూడండి==
*[[హైదరాబాదు]]
*[[మగ్దూం మొహియుద్దీన్]]
 
==మూలాలు==
హైదరాబాద్లో తెలుగు అసలే లేదు. తెలుగు మాట, తెలుగు అచ్చు, తెలుగు సినిమా, తెలుగు నాటకం, తెలుగు సభ ఇలాంటి వాటి ఊసె లేదు. మహబూబ్ కాలేజి, బురుగు మహదే హాలు వంటివి అలాంటి సాంస్కృతి కార్యక్రమాలకు నెలవు. వివేకానందుడు వచ్చినా, కృష్ణమీనన్ వచ్చినా ఇంకెవరు వచ్చినా వారి సభలు ఇక్కడే జరిగేవి. 1959 లో జవహర్ లాల్ నెహ్రూ హైదరాబాద్ వచ్చాడు. ప్రదానికి ఘనంగా పౌర సన్మానం జరిగింది. హైదరాబాద్ మేయరు, సికింద్రాబాద్ మేయరు ఇద్దరు హాజరయ్యారు. ఇద్దరూ పూల దండలేశారు. నెహ్రూకు ఒక సందేహం: "ఒన్ సిటి, టూ మేయర్స్?" అని ప్రశ్నించారు. సమాదానం చెప్పే దైర్యం ఎవరికుంటుంది? రెండు వేరు వేరు నగరాలు, వెరు వేరు సంస్క్రుతులు, వేరు వేరు జీవన విధానాలు.1946వ సంవత్సరంలో ఆంగ్లేయులు సికింద్రాబాద్ ను నిజాము అప్పగించారు. ఈ విభిన్న హృదయాలు ఒక్కటయాయి. సికింద్రాబాద్ హైదరాబాద్ లొ భాగం అయి పోయింది. సికింద్రాబాద్ ప్రజలు దీన్ని జీర్ణించు కో లేక పోయారు. వ్వతిరేకించారు. ఉద్యమాలు చేశారు. అయినా ఫలితం లేదు. రెండు నగరాలు ఒక్కటయ్యి జంట నగరాలుగా మారాయి. అయినా సికింద్రాబాద్ తన ప్రత్యేకతను అనాటి నుండి చాటు కుంటూనే వున్నది. సికింద్రాబాద్ అభివృద్దికి కృషి చేసిన ముదలియార్లకు, సదా ఋణ పడి వుంటుంది. ప్రుడెన్షియల్ బాంకు, కీస్ హైస్కూల్, దక్కన్ క్రానికల్ లాంటివి వారిచ్చిన కానుకలే. క్రైస్తవ మిషనరీలు చేసిన సేవలు కూడ మరువలేనివే. బడులు, ఆసుపత్రులు రెడ్ క్రాస్ లను వారే నడిపారు. విస్తరణలో ఆనాటికి ఈనాటికి పోలికే లేదు. ( మూలం: ఈనాడు: ఆదివారం: 4 జూన్ 2006)
*(ఈనాడు: ఆదివారం: 4 జూన్ 2006)
{{ఆంధ్ర ప్రదేశ్}}
{{భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు}}
"https://te.wikipedia.org/wiki/సికింద్రాబాద్" నుండి వెలికితీశారు