మలేషియా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 106:
మలేషియన్ రాజకీయాలలో జాతి ప్రధానపాత్ర వహిస్తుంది. రాజకీయ పార్టీలన్నీ జాతి ఆధారంగానే ఏర్పడతాయి. కొత్త ఆర్ధిక విధానాలు, భూమిపుతేరాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం, మలయన్లకు ప్రత్యేత ఇవ్వడం మరియు అసలైన మలేషియా వారసులని భావించబడుతున్న స్థానిక గిరిజనులకు ప్రత్యేకత ఇవ్వడం వంటి చర్యలతో నేషనల్ డెవలప్మెంట్ పాలసీ ఒక అడుగు ముందుకు వేసింది. భూమిపుతేరాకు చెందని చైనా మరియు భారతీయ వంశావళి వారికంటే మిగిలిన మలేషియన్లకు ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పించింది. ఈ విధానాలలో భూపుతేరా ప్రజలకు ఉద్యోగాలు, విద్యావసతులు, ఉపకారవేతనాలు, వ్యాపారం మరియు చౌకైన గృహవసతి మరియు పొదుపు పధకాలు భాగం వహిస్తాయి. ఏది ఏమైనప్పటికీ ఈ విధానాలు సంప్రదాయ ప్రజల మద్య తీవ్రమైన అసహనానికి కారణం ఔతుంది. మలేషియా ప్రభుత్వం విధానాలు మతాతీత విధానలను ప్రతిఫలిస్తున్నాయా లేక ఇస్లాం విధానాలను ప్రతిఫలిస్తున్నాయా అన్న విషయం మీద వివాదాలు తలెత్తుతున్నాయి. పాన్-ఇస్లామిక్ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో ఇస్లామిక్ చట్టాలను ప్రవేశపెట్టడాన్ని ఫెడరల్ ప్రభుత్వం నిలిపివేసింది.
=== సైన్యం విదేశీవిధానాలు ===
ఆగ్నేషియా దేశాలు మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ నిధివితరణ సభ్యత్వం కలిగిన మలేషియా నుండి ప్రతినిధులు ఐఖ్యరాజ్య సమితి, ది ఆసియా-పసిఫిక్ ఎకనమిక్ కోపరేషన్, ది డెవలపింగ్ 8 కంట్రీస్ మరియు నాన్ అలైండ్ మూవ్మెంట్ మొదలైన సమావేశాలలో పాల్గొంటూ ఉంటారు. పూర్వ బ్రిటిష్ కాలనీగా 2005 లో కామంవెల్త్ దేశాల సమ్మేళనం మలేషియాలోని కోలాంపూరులో జరిగింది. మలేషియా విదేశీ విధానం పక్షపాతరహితం మరియు అన్ని దేశాలతో శాతియుత విధానం వహిస్తూ ఉంటుంది. దక్షిణాసియా రక్షణ మరియు స్థిరత్వానికి మలేషియా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే ప్రాంతీయ దేశాలతో సంబాధాలను మరింత బలపరచడాన్ని కోరుతూ ఉంటుంది. చారిత్రకంగా మలేషియా ప్రభుత్వం తనను ఇస్లామిక్ దేశంగా పేర్కొటున్నది. అలాగే ఇతర ఇస్లామిక్ దేశాలతో సంబంధాలను బలపరుస్తూ ఉంది. మలేషియా దేశసార్వభౌమాధికారం మరియు దేశీయ వ్యవహారాలను తన అధీనంలో ఉంచడానికి ముఖ్యత్వం ఇస్తుంది.
మలేషియా ప్రభుత్వం పొరుగుదేశాలతో భూభాగ వివాదాలను పరిష్కరించడానికి అనుసరిస్తున్న పలు విధానాలలో ప్రభుత్వం వివాదాలను అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టిలోకి తీసుకువెళ్ళడం ఒకటి. 2002 లో దక్షిణ చైనా సముద్రంలో కాందక్ట్ ఆఫ్ పారిస్ ప్రకటనతో అనేక రాష్ట్రాల మద్య తలెత్తిన స్పార్ట్లీ ద్వీపాల వివాదాలలోవెసులుబాటు కనిపించింది. 2008లో బ్రూనై మరియు మలేషియా భూవివాదాలకు ముగింపు పలికి సముద్రజల సరిహద్దుల విషయంలో ఒక ఒప్పందానికి వచ్చాయి. ఫిలిప్పైంతో ఉన్న సబాహ్ వివాదం పరిస్కరించబడింది.
The policy towards territorial disputes by the government is one of pragmatism, with the government solving disputes in a number of ways, such as bringing the case to the International Court of Justice.[76] The Spratly Islands are disputed by many states in the area, although tensions have eased since the 2002 Declaration on the Conduct of Parties in the South China Sea. Brunei and Malaysia in 2008 announced an end to claims of each other's land, and to resolve issues related to their maritime borders. The Philippines has a dormant claim to Sabah. Singapore's land reclamation has caused tensions, and maritime border disputes exist with Indonesia.[77]
|