మంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q127041 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
'''మంగళూరు''' ([[తుళు]]:కుడ్ల, [[ఆంగ్లము]]:Mangalore, [[కన్నడ]]: ಮಂಗಳೂರು, [[కొంకణి]]: కుడియాల్‌), {{ఆడియో|Mangalore.ogg|పలకడం}}, నగరము [[కర్ణాటక]] రాష్ట్రము ప్రధాన నగరాలలో ఒకటి. ఈ నగరము కర్ణాటక రాష్ట్రానికి , [[భారతదేశం|భారత దేశానికి]] ఒక నౌకాశ్రయము ఇచ్చినది. ఈ నగరము భారత దేశ పశ్చిమమున [[అరేబియా సముద్రము]]తీరములో [[పశ్చిమ కనుమలు|పశ్చిమ కనుమలకు]] పశ్చిమాన కలదు.
 
మంగళూరు [[దక్షిణ కన్నడ]] జిల్లా రాజధాని మరియు అధికార మరియు పరిపాలన కేంద్రము. మంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి మరియు దక్షిణ కన్నడ జిల్లాకు కూడా నైఋతినైరృతి దిక్కులో ఉన్నది. మంగళూరు నౌకాశ్రయము కృత్రిమంగా నిర్మించబడ్డ నౌకాశ్రయం. నేత్రావతి మరియు గుర్‌పుర్‌ నది ఒడ్డున ఉండడం వల్ల అరేబియా సముద్ర జలాలు కొద్దిగా వెనక్కు వస్తాయి. మలబార్‌ తీరంలో మంగళూరు ఒక భాగము.
 
మంగళూరు దేవాలయాలకు, బీచ్‌ లకు, పరిశ్రమలకు, బ్యాంకింగ్ రంగానికి, విద్యాసంస్థలకు చాలా ప్రసిద్ధి చెందినది. మంగళూరు పట్టణంలో బహు భాషలు వాడుకలో ఉంటాయి. రాష్ట్ర భాషైన [[కన్నడ]], [[దక్షిణ కన్నడ]], [[ఉడిపి]] కి ప్రాంతీయ భాషైన [[తుళు]], [[కేరళ]] కు సరిహద్దులో ఉండడం వల్ల [[మళయాళం]], కొంకణి జనాభా కూడా ఎక్కువగా ఉండడం వల్ల [[కొంకణి]] భాషలు వాడూకలోవాడుకలో ఉంటాయి. ఈ ప్రాంతీయ భాషలే కాకుండా, దేశ భాష [[హిందీ]], [[ఆంగ్లము]] కూడా సుమారుగా నగర ప్రజలకు వస్తాయి.
 
నగరం సముద్ర తీర ప్రాంతం చుట్టు ప్రక్కల అంతా [[కొబ్బరి|కొబ్బరి చెట్లతోచెట్ల]] తో నిండి ఉంటుంది. ఈ నగరం ప్రకృతి రమణీయ దృశ్యాలతో, సముద్ర తీరములో, సహ్యాద్రి కొండలలో ఉన్న సెలయేళ్ళతో శోభతో ఉన్నది.
 
== మంగళూరు పేరు ఉన్న కథ ==
పంక్తి 38:
=== ఇతర పేర్లు ===
 
మంగళూరు వివిధ సంస్కృతులకు అనేక శతాబ్దాలుగా నివాస స్థానం కావటం వల్ల ఆ నగరంలో నివసించే భిన్న భాషలవారు తమ తమ మాతృభాషల్లో పేరు ఇవ్వడంవల్ల మంగళూరుకు అనేకమైన పేర్లు వచ్చాయి. స్థానిక తుళు భాషలో మంగళూరునునుమంగళూరును 'కుడ్ల' అని పిలుస్తారు. అంటే కూడలి అని అర్థం. మంగళూరు నగరం నేత్రావతి, ఫల్గుణి నదుల సంగమ స్థానం కావటం ఈ పేరుకు కారణం. [[కొంకణి]] భాషలో మంగళూరును "కొడియల్" అని పిలిస్తారు. ముస్లింలలోని ఒక వర్గం వారు దీనిని [[మైకల]] అని వారి భాషలో పిలుస్తారు. దక్షిణ కేరళ ప్రాతంలోని ప్రజలు దీనిని "మంగళాపురం" గా సంభోదిస్తారుసంబోధిస్తారు.
 
2006 సంవత్సరములో "సువర్ణ కర్ణాటక" ప్రణాళిక పేరుతో మంగళూరు నగరం పేరుని మంగలూరు గా కర్ణాటక ప్రభుత్వం మార్పు చేసింది దాని ప్రకారం [[ఆంగ్లం]]లో '''Mangalooru''' రాయాలిఅని వ్రాయాలి.
 
[http://www.deccanherald.com/deccanherald/oct82006/index2044162006107.asp]
పంక్తి 47:
 
== భౌగోళిక ఉనికి ==
మంగళూరు {{coor d|12.87|ఆక్షాంశము|74.88|రేఖాంశము|}}<ref>[http://www.fallingrain.com/world/IN/19/Mangalore.html Falling Rain Genomics, Inc - Mangalore]</ref>. సముద్రమట్టానికి 45 మీటర్ల ఎత్తులొఎత్తులో ఉన్నది. ఈ పట్టణం అరేబియా సముద్రం కొంకణ తీరములో [[గోవా]] కి దగ్గరలొదగ్గరలో ఉన్నది. మంగళూరు 3 జాతీయ రహదారుల ద్వారా దేశానికి కలుపబడుతోంది. NH-17 (1567 కి.మి.) [[మహారాష్ట్ర]] లోని పణవెల్ (ఎద్దపల్లి సమీపములో)నుండి ప్రారంభమై [[కేరళ]] లోని క్రణగాణురు జంక్షన్ వరకు వెళ్ళుతుందివెడుతుంది, మంగళూరు మార్గమధ్యంలో (ఉత్తర-దక్షిణ) వస్తుంది. NH-48 మంగళూరు నుండి బయలు దేరి [[కర్ణాటక]] రాజధాని తూర్పు వైపుకు [[బెంగళూరు]] వైపుకు వెళ్ళుతుందివెడుతుంది. NH-13 ఈశాన్య మార్గంలో [[షోలాపుర్షోలాపురు]] కు చేరుకొంటుచేరుకొంటూ, మార్గమధ్యంలో [[మడికరి]] మరియు [[మైసూర్మైసూరు]] పట్టణాల మీదుగా పోతుంది. మంగళూరుకి [[బెంగుళూరు]] కి మధ్య ప్రతి దినము 300 బస్సులు నడుస్తుంటాయి.
 
== నగర పరిపాలన వ్యవస్థ ==
[[దస్త్రం:Mangalore City Corporation.jpg|250px|thumb|right|మంగళూరు నగర పాలిక చిత్రం]]
 
మంగళూరు నగర పరిపాలన మంగళూరు సిటి కార్పోరేషన్కార్పొరేషన్(కన్నడలో 'మంగలూరు మహానగరపాలికగామహానగరపాలిక' గా పిలుస్తారు) ద్వారా జరుగుతుంది. ఈ నగర పురపాలక సంఘ పరిధులు దక్షిణాన ముక్కా(నేత్రావతి వంతెనకు ఉత్తర భాగం), కుడుపు తూర్పు ఉత్తరానకి .
 
మంగళూరు నగర పాలికకు 60 మంది ప్రజాప్రతినిధులను కార్పొరేటర్లు అనే పేరుతో ఎన్నుకొంటారు. నగరంలో ఉన్న 60 వార్డులనుండి 60 మంది ప్రజా ప్రతినిధులు ఎన్నికౌతారు. నగరములో ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మెజారిటి సంపాదించినసంపాదించి ఉన్న పార్టిలోనే ఒక కార్పొరేటరర్‌నుకార్పొరేటరు నగర మేయర్మేయరు గా ఎన్నిక చేయబడతాడు.
 
మంగళూరు నగరపాలికానగరపాలిక కార్యాలయం లాల్ బాగగ్‌లోబాగ్‌ లో కలదు (చిత్రం ప్రక్కన ఉన్నది). ఈ నగరపాలికానగరపాలిక కార్యాలయానికి సంబంధించిన ఉపకార్యాలయాలు [[సురత్కల్సూరత్కల్]] మరియు బికరనకట్టెలోబికరనకట్టె లలో ఉన్నాయి.
 
మంగళూరు నగరము [[పార్లమెంటు]] లోని [[లోక్ సభ]] కు ఇద్దరు ప్రజాప్రతినిధులను ఎన్నుకొంటుంది. ఒక స్థానం దక్షిణ నగరనుండి, మరో స్థానం ఉత్తర మంగళూరు మరియు ఉడిపి [[లోక్‌ సభ|లోక్ సభా]] స్థానం నుండి. [[కర్ణాటక]] శాసనసభకు (కన్నడ భాషలో విధాన సౌధ) ముగ్గురు ప్రతినిధులను ఎన్నుకొంటుంది. ( మంగళూరు, ఉల్లాల్, [[సురత్కల్సూరత్కల్]] అనే మూడు స్థానాలు).
 
మంగళూరు విద్యుత్తు సదుపాయం నిర్వహణానిర్వహణ భాద్యతలుబాధ్యతలు కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పోరేషన్కార్పొరేషన్ లెమిటెడ్లిమిటెడ్ (KPTCL) ద్వారా జరుగుతుంది. విద్యుత్తు సరఫరా బాధ్యతలు మంగళూరు ఎలక్ట్రిసిటి సప్లయి కంపెనీ (MESCOM) ద్వారా జరుగుతుంది.
భారత దేశంలోని మిగతా నగరలనగరాల వలేవలెనే వేసవి కాలములో మంగళూరు నగరం విద్యుత్తు కోతకు గురి అవుతుంది. మంగళురుమంగళూరు రిఫైనరి అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ (MRPL) మరియు మంగళురుమంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(MCF) వంటి పరిశ్రమలు తమకు కావలసిన విద్యుత్తు ని తామే తయారు చేసుకుంటున్నాయి
 
పారిశుద్ధ్య నీరు నగర కార్పోరేషన్ ద్వారా ఇంటి ఇంటికిఇళ్లకు సరఫరా చేయబడుతుంది. నీటిని [[నేత్రావతి]] నది నుండి సంగ్రహించి శుద్ధి చేసి సరఫరా చేస్తుంది.
 
== జనాభా మరియు అక్షరాస్యత ==
2001 జనాభా లెక్క ల ప్రకారం మంగళూరు జనాభా 3983,98,745. అందు పురుషులు 50%, స్త్రీలు 50%. మంగళూరు అక్షరాస్యత జాతీయ సగటు(59.5%) కంటే చాలా ఎక్కువగా 83% వద్ద ఉన్నది. స్త్రీల అక్షరాస్యత 79%, పురుషుల అక్షరాస్యత 86% గా నమోదైంది. మంగళూరు జనాభాలో 9% మంది పిల్లలు ఆరు సంవత్సరలసంవత్సరముల కంటే తక్కువ వయస్సు కలవారు.
ఇప్పటి జనాభా సుమారుగా 5385,38,560 ఉండవచ్చని అంచనా.
 
== పరిసర ప్రాంతాలు ==
మంగళూరు నగరం చుట్టుపక్కలచుట్టుప్రక్కల అనేక దర్శనీయస్థలాలు ఉన్నాయి.
* '''మంగళాదేవి దేవాలయం''': మంగళూరు నగరం మధ్యలో ఉన్న మంగళాదేవి దేవాలయం చాలా ప్రాచీనమైన దేవాలయం. మంగళాదేవి అమ్మవారు ఈ నగరంలో వెలియడం వల్ల ఈ నగరానికి మంగళూరు అని పేరు వచ్చింది
* '''కద్రి దేవాలయం''': నగర నడి బొడ్డుకు 5 కి.మి. దూరంలో ఉన్న ఈ దేవస్థానందేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం, ఈ దేవాలయంలో వెలసినది మంజునాథ స్వామి. ఈ దేవాలయం చాలా పెద్ద విస్తీర్ణములో ఉన్నది.
 
* '''సెయింట్ అలోసియస్ చర్చి మరియు కళాశాల''': సెయింట్ అలోసియస్ చర్చి మంగుళూరులోమంగళూరులో కెళ్లాకల్లా చాలా అందమైన చర్చి. దీనికి అనుబంధంగా ఉన్న సెయింట్ అలోసియస్ కళాశాల నగరములో ప్రతిష్టాత్మకప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ. ఇక్కడ ప్రసిద్ధ చిత్రకారులు గీసిన చిత్రాలు యేసుక్రీస్తు జీవితములోని ప్రధాన ఘట్టాలను ప్రతిఫలిస్తున్నాయి.
 
* '''కొత్త మంగుళూరు రేవు''': కొత్త మంగుళూరు కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన రేవు పట్టణం. దేశంలోనే ఇది ೯వ పెద్ద రేవు. ಕಚ್ಚಾ ತೈಲ, సహజ వాయువు (LPG), చమురు, గ్రానైటు రాళ్ళు ఇక్కడ నుండి రవాణా అయ్యే ప్రధాన వస్తువులు.
పంక్తి 80:
 
 
* '''గోకర్ణనాథేశ్వర''': నగర కేంద్రము నుండి ೨ కి.మీ. దూరములో [[కుద్రళి]] అనే ప్రదేశంలో శ్రీ గోకర్ణనాథేశ్వర దేవాలయము కలదు. ఈ దేవాలయ నిర్మాణం ఈ మధ్యనే జరిగింది. ఈ దేవాలయాన్ని హిందియప్ప నిర్మించారునిర్మించాడు. ఆలయాన్ని [[రాజీవ్‌ గాంధీ]] ప్రారాంభించారుప్రారంభించాడు.
 
* '''[[సూరత్కల్]] ద్వీపస్థంబముదీపస్తంభము'''
* '''శరవు మహా [[వినాయకుడు|గణపతి]] దేవాలయము''' నగరం నడిబొడ్దులో ఉన్న శరవు మహాగణపతి దేవాలయం చాలా ప్రాచీనమైనది, దేవాలయంలో ప్రధాన దైవం మంజునాధేశ్వర స్వామి మరియు మహాగణపతి.
 
పంక్తి 88:
* పణంబూర్ బీచ్‌
* ఉల్లాల్ బీచ్‌
* నేత్రావతి బ్రిడ్జి - కంకనాడి నుండి తొక్కట్టు వెళ్ళుతుంటేవెడుతుంటే వస్తుంది.
* కద్రి ఉద్యానవనం
* లాల్‌ బాగ్
పంక్తి 96:
== భాషలు మరియు సంస్కృతి ==
మంగళూరు నగరం
[[తులుతుళు]], [[కన్నడ]], [[కొంకణి]], [[బేరి బాషె]] మొదలగు భాషలలో మంగళూరు ప్రజలు సంభాషించగలరు, ఆంగ్ల భాషలో కూడా వారు సంభాషించగలరు. మంగళూరులోనిమంగళూరులో అధికారికంగాఆధికారికంగా గుర్తింపబడిన భాష కన్నడ.
 
== రవాణా సౌకర్యాలు ==
పంక్తి 102:
 
=== మంగళూరు నగర బస్సు రవాణా వ్యవస్థ ===
మంగళూరు నగర రవాణా వ్యవస్థ అంతా పైవేటు బస్సుల రూపంలో చాలా వరకు పైవేటు రంగంలో ఉన్నది. నగరములోను, నగర పొలి మేరలలో చాలా గమ్యస్థాలలకుగమ్యస్థానాలకు పైవేటుప్రైవేటు బస్సులు నగర నడి బొడ్డైన టౌన్‌టౌను హాలు వద్ద నున్న స్టేట్ బ్యాంక్బ్యాంకు నుండి నడుస్తాయి. నగరము దాటి బయటి ఊళ్ళలకుఊళ్ళకు కూడా బస్సులు ఇక్కడ నుండే బయలు దేరుతాయి. నగరాన్ని దాటి దక్షిణ కన్నడ జిల్లాలోని, మరియు పొరుగు జిల్లాలోనిజిల్లాలలోని గమ్యస్థానలకుగమ్యస్థానాలకు వెళ్ళే బస్సులు రెండు రకాలు: ప్యాసింజర్ బస్సులు, ఎక్స్‌‌ప్రెస్‌‌ బస్సులు. ప్యాసింజర్ సర్వీసు ప్రైవేటు బస్సులు సాధారణంగా మార్గమధ్యంలో వచ్చే అన్ని గ్రామాలలోని ప్రధాన కూడళ్ళలో నిలుస్తాయి. రెండు పట్టణాలు లేదా నగరాల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ బస్సులు షాధారణంగాసాధారణంగా రెండు లేదా మూడు మార్గమధ్య పట్టణాలలో నిలుస్తాయి( ఉదాహరణకు మంగళూరు నుండి [[ఉడిపి]] వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌‌ బస్సు మంగళూరు విడిచి పెట్టాక ఉడిపి చేరే ముందు సూరత్కల్‌, పడుబిద్రి, కాపు అనే గ్రామాలలో మాత్రమే నిలుస్తుంది.
 
[[ఆటో రిక్షా]] ఇంకో రకమైన పబ్లిక్‌ రవాణా వ్యవస్థ. ఇక్కడ ఆటో లకు ఇంజన్లు వెనుక భాగంలో అమర్చబడి, తక్కువ శబ్ధంశబ్దం చేస్తాయి. రెండు కి.మి. వెళ్ళడానికి సుమారుగా 11 రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆటో రిక్షాలన్నింటిలో బిల్లింగ్ మీటర్లు అమర్చారు, అందువల్ల ఎంత పైకం చెల్లించాలో ఆ మీటరు తెలియజేస్తుంది. కాని రాత్రి పూట (రాత్రి 9 గంటలనుండి తెల్లవారు జాము 6 గంటలవరకు) 1.5 శాతం మీటరు రీడింగ్‌ పై పైకం వసూలు చేస్తారు.
 
=== రాష్ట్రములోని దూర ప్రదేశాలకు బస్సు సౌకర్యాలు ===
[[కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] (KSRTC) మంగళూరు నుండి కర్ణాటకాకర్ణాటక రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలకు బస్సులు నడుపుతుంది. మంగళురుమంగళూరు [[బెంగళూరు]] మధ్య ప్యాసింజరు రైల్వే సౌకర్యం లేకపోవడం వల్ల కె.యస్‌.ఆర్‌.టి.సి. బస్సు ఈ రెండు నగరనగరాల మధ్య చాలా బస్సులు నడుపుతుంది. అతిపెద్ద దూరమైన మార్గం మంగళూరు- [[అంకోలా]]-[[హుబ్లీ]]-[[బెల్గాం]]-[[పూణె]]-[[ముంబాయి]] ప్రైవేటు బస్సులు. కె.యస్‌.ఆర్‌.టి.సి. కూడా నడుపుతున్నాయి. మాములు బస్సులైతే 22 గంటలు, వోల్వో బస్సులైతే 16 గంటలు తీసుకొంటుంది గమ్యస్థానానికి వెళ్ళడానికి.
 
=== రైలు రవాణా సౌకర్యము ===
[[కొంకణ్‌ రైల్వే]] నిర్మాణానికి మునుపు దక్షిణం నుండి ([[కేరళ]]) వచ్చే రైలు బండ్లకు మంగళూరు రైల్వే స్టేషనే చివరి గమ్యస్థానం. [[బ్రిటీష్బ్రిటిషు]] వారు దేశం నలుమూలల రైల్వేలను విస్తరించిన మంగళూరు, [[ముంబాయి]] మధ్య, మంగళూరు, [[హాసన్‌]] మధ్య రైల్వే వ్యవస్థ అభివృద్ధికివ్యవస్థను పెద్దగా అభివృద్ధి చేయలేదు.
 
స్వాతంత్ర్యం వచ్చాక మంగళూరు, [[హాసన్‌]] పట్టణాల మధ్య మీటర్ గేజ్‌ రైల్వే లైను [[పశ్చిమ కనుమలు|పశ్చిమ కనుమలల్లోకనుమల]] లో వేశారు. ఈ రైల్వే లైను పశ్చిమ కనుమల మధ్య, ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య ఉన్న ఈ రైల్వే లైను ఎక్కువకాలం సర్వీసుకి నోచు కోలేదు. మీటర్ గేజ్ పట్టీలు నిర్ములించినిర్మూలించి, బ్రాడ్‌ గేజ్‌ వేయడానికి ప్రారంభం జరిగిన రైల్వే లైను నిర్మాణం ఆదిలోనే నిలిచిపోయింది. ప్రాజెక్టు నడపడానికి సరైన నిధులకునిధులు లేకపోవడం, రాజకీయ నాయకుల నేతృత్వం ఈ ప్రాజెక్టు మీద సరిగ్గా లేకపోవడడం వంటివి ముఖ్యమైన కారణాలు. ( చివరకు ప్రాజెక్టు 2006లో పూర్తి అయ్యాక ప్యాసింజర్‌ సర్వీసు దిసెంబర్‌డిసెంబరు 2006 నుండి ప్రారంభించవలసి ఉన్నది. వార్తాపత్రికలలో వచ్చే వార్తలు బట్టి మే2007 నుండి [[హాసన్‌]], మంగళూరు మధ్య పూర్తి సర్వీసులు నిలకొల్పబడాలి.
 
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా కూడా మంగళూరు, [[ముంబాయి]] రైల్వే సర్వీసులు అభివృద్ధిఅభివృద్ధికి నోచులేదు. చివరకిచివరకు 1990-98 సంవత్సరాల మధ్య మంగళురు, [[మొంబాయిముంబాయి]] మధ్య [[కొంకణ్‌ రైల్వే]] నిర్మాణం పూర్తి అయి, 1998 సంవత్సరంలో రైలు సర్వీసులు ప్రారంభించబడ్డాయి. ఈ సర్వీసులు మెదలుమొదలు పెట్టాక ఉత్తర భారత దేశానికి కేరళ మధ్య ప్రయాణ సమయం 12 గంటల వరకు తగ్గుపోయిందితగ్గిపోయింది. అయితే [[కేరళ]] నుండి ముంబాయి, ఉత్తర భారత దేశానికి వెళ్ళే రైలు బళ్ళు మంగళూరు రైల్వే స్టేషన్స్టేషను నుండి కాక మంగళురుమంగళూరు పొలిమేరలో ఉన్న [[కంకనాడి]] రైల్వే స్టేషన్‌స్టేషను గుండా పోతాయి. ‍
 
 
 
=== విమాన రవాణా సౌకర్యము ===
[[మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయము]] మంగళూరు నగర నడిబొడ్డుకు ఈశాన్య దిశగా 20 కి.మి. దూరంలో ఊరి పొలిమేరలలైన [[బజ్‌పే]] లో ఉన్నది. 2005 సంవత్సరము వరకు విమాశ్రయవిమానాశ్రయ రన్‌ వే 1.6 కి.మి. మాత్రమే ఉంది. [[బోయింగ్ 737]] మాత్రమే ఎగర డానికి దిగ డానికి అనువుగా ఉన్నది. జనవరి 10, 2006 న అనేఅనేక రకాలైన పెద్ద విమానాలు కూడ రావడానికి వీలుగా ''రన్‌వేరన్‌ వే'' సామర్జయంసామర్థ్యం పెంచడం జరిగింది. ఆరోజు మెదటిగామొదటగా [[కింగ్‌ ఫిషర్‌ ఎయిర్ లైన్స్]] వారి విమానం [[ఎయిర్ బస్‌ 319, 320]] మంగళూరు విమానశ్రయంలోవిమానాశ్రయంలో నిలిచింది..<ref>{{cite news| url = http://www.daijiworld.com/news/news_disp.asp?n_id=17758&n_tit=Mangalore%3A%20Kingfisher%20Creates%20History%20%2D%20Airbus%20A%2D319%20Trial%20Flight%20Lands%20at%20Bajpe| date = [[2006-01-13]]| title = Kingfisher Creates History - Airbus A-319 Trial Flight Lands at Bajpe| accessdate = 2006-11-03| publisher = DaijiWorld}}</ref> సరికొత్త 2.9 కి.మి. సామర్ధ్యం ఉన్న అంతర్జాతీయ రన్‌వేరన్‌ వే ని 10 మే 2006 వరకు పూర్తి చేయాలని ప్రణాళిక చేశారు. ఈ ప్రణాళిక పూర్తిపూర్తిగా జరిగితే మంగళూరు విమానాశ్రయం [[కర్ణాటక]] రాష్ట్రంలో రెండు రన్‌వేలు ఉన్న విమానశ్రయంగావిమానాశ్రయంగా నిలుస్తుంది. <ref>{{cite news
| url = http://www.hinduonnet.com/2006/05/26/stories/2006052623420100.htm
| date = [[2006-09-21]]
పంక్తి 132:
 
== ఆర్థిక వ్యవస్థ - బ్యాంకింగ్‌ రంగం ==
[[ఇందిరా గాంధీ]] జాతీయం చేసిన 19 బ్యాంకలులోబ్యాంకులలో రెండు బ్యాంకుల స్థాపన 20వ శతాబ్ధంశతాబ్దం మెదటిమొదటి భాగంలో మంగళూరు నగరములోనెనగరములోనే జరిగింది. ఆ రెండు బ్యాంకులు ఏమనగాఏవనగా:-
* [[కెనరా బ్యాంక్]] (1906 సంవత్సరములో సర్గస్థులైన శ్రీస్వర్గస్థులైన [[అమ్మేబాల్‌ సుబ్బరావు పాయి]] చే స్థాపించబడింది )
* [[విజయ బ్యాంక్‌]] (1931 సంవత్సరములో సర్గస్థులైన శ్రీస్వర్గస్థులైన [[ఏ.బి.షెట్టి]] చే స్థాపించబడింది)
 
మంగళూరులో స్థాపించబడిన ఇంకో బ్యాంక్‌ (జాతీయం చేయబడనిది)
 
* [[కర్ణాటక బ్యాంక్‌]], (1924 సంవత్సరములో స్థాపించబడి జాతీయం చేసే ప్రక్రియ నుండి తప్పించుకొన్న ప్రైవేటు బ్యాంకులలో ఈ బ్యాంకు ఒకటీఒకటి)
 
== విద్యాసంస్థలు ==
"https://te.wikipedia.org/wiki/మంగళూరు" నుండి వెలికితీశారు