కొర్రపాటి గంగాధరరావు: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం:1922 జననాలు; +వర్గం:1986 మరణాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''కొర్రపాటి గంగాధరరావు''' (1922 - 1986) దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు.
 
ఈయన 1922, మే 10న బాపట్లలో జన్మించాడు. ఏలూరు, మద్రాసులలో విద్యనభ్యసించారు. ఎల్.ఐ.ఎం.
 
దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడైన ఈయన 1922, మే 10న బాపట్లలో జన్మించాడు. ఏలూరు, మద్రాసులలో విద్యనభ్యసించారు. తెలుగు నాటక సాహిత్యంలో వందకుపైగా నాటకాలు, నాటికలు రచించిన మొదటి రచయిత. 1955-65 ప్రాంతంలో రంగస్థల ప్రదర్శనలకనుగునమైన రచనలు చేసి రాష్ర్టవ్యాప్తంగా నాటకొద్యమాన్ని బలోపేతంచేశాడు. కళావని అనే నాటక సంస్థ ద్వారా అనేకమంది యువ కళాకారులను నాటకరంగానికి పరిచయంచేశాడుపరిచయం చేశాడు.
 
దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడైన ఈయన 1922, మే 10న బాపట్లలో జన్మించాడు. ఏలూరు, మద్రాసులలో విద్యనభ్యసించారు. తెలుగు నాటక సాహిత్యంలో వందకుపైగా నాటకాలు, నాటికలు రచించిన మొదటి రచయిత. 1955-65 ప్రాంతంలో రంగస్థల ప్రదర్శనలకనుగునమైన రచనలు చేసి రాష్ర్టవ్యాప్తంగా నాటకొద్యమాన్ని బలోపేతంచేశాడు. కళావని అనే నాటక సంస్థ ద్వారా అనేకమంది యువ కళాకారులను నాటకరంగానికి పరిచయంచేశాడు.
గుడ్డిలోకం, విషకుంభాలు, కమల, యథాప్రజా-తథారాజా, తస్మాత్ జాగ్రత్త, లోకంపోకడ, పోటీననాటకాలు, నిజరూపాలు, రాగద్వేషాలు, రాగశోభిత, పుడమి తల్లికి పురిటి నొప్పులు మొదలైన నాటకాలు, ప్రార్థన, నాబాబు, పెళ్ళిచూపులు, బంగారు సంకెళ్ళు, తెలుగు కోపం, విధివశం, తనలో తాను, పెండింగ్ ఫైలు వంటి ప్రజాదరణ పొందిన నాటికలు రచించాడు. అంతేకాకుండా ఈ రోడ్డెక్కడికి?, పూలదోసిళ్ళు, మరా-మనిషి, సంక్రాంతి, సాహసి వంటి నాటకాలను తెలుగులోకి అనువదించాడు.
యథాప్రజా-తథారాజా నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, ప్రార్థన నాటకానికి ఆంధ్రనాటక కళాపరిషత్తు అవార్డు, పెడదోవ నాటకానికి కేంద్ర ప్రభుత్వ ప్రథమ బహుమతి లభించాయి.