కొర్రపాటి గంగాధరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| birth_date = 1922, మే 10
| birth_place = బాపట్ల
| native_place = బాపట్ల
| death_date = 1986 జనవరి, 26
| death_place =
| death_cause =
| known = దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుస్థాపకుడు
| occupation =
| title =
పంక్తి 36:
}}
 
'''కొర్రపాటి గంగాధరరావు''' (1922 - 1986) నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు.
 
==జీవిత సంగ్రహం==
ఈయన 1922, మే 10న బాపట్లలో జన్మించాడు. ఏలూరు, మద్రాసులలో విద్యనభ్యసించారు. ఎల్.ఐ.ఎం. పరీక్షలో ఉత్తీర్ణులై వైద్యవృత్తిని చేపట్టి బాపట్లలో నివాసమున్నారు.
 
తెలుగు నాటక సాహిత్యంలో వందకుపైగా నాటకాలు, నాటికలు రచించిన మొదటి రచయిత. 1955-65 ప్రాంతంలో రంగస్థల ప్రదర్శనలకనుగునమైన రచనలు చేసి రాష్ర్టవ్యాప్తంగా నాటకొద్యమాన్ని బలోపేతంచేశాడు. కళావని అనే నాటక సంస్థ ద్వారా అనేకమంది యువ కళాకారులను నాటకరంగానికి పరిచయం చేశాడు.
 
వీరి నాటకాలలో ఎన్నో ఉత్తమ రచనలుగా బహుమతులు అందుకున్నాయి. నాటకరంగాన్ని గురించి, నాటక ప్రదర్శన విధానాలను గురించి అనేక వ్యాసాలను రచించి నాటక కళాభివృద్ధికి కృషిచేశారు.
నాటకాన్ని ఒక పదునైన ఆయుధంగా సమాజంలోని చెడ్డ అలవాట్లపై ప్రయోగించాలని ఈతని ఆశయం. కళావని అనే నాటక సమాజాన్ని స్థాపించి, దానికి అధ్యక్షులుగా, దర్శకులుగా వ్యవహరించారు.
 
కళాభారతి అనే సాంస్కృ తికసాంస్కృతిక సంస్థకు, బాపట్ల ఫిల్ముక్లబ్ కు అధ్యక్షుడుగా అనేక సాంస్కృ తిక కార్యక్ర మాలను నిర్వంహించారు. లంబడోళ్ళ రాందాసు, బోధిశ్రీ అనే నవలలు రచించాడు. తెలుగు నాటకరంగానికి విశేష సేవ చేసిన ఈయన 1986 జనవరి, 26న మరణించారు.
 
==రచనలు==
గుడ్డిలోకం, విషకుంభాలు, కమల, యథాప్రజా-తథారాజా, తస్మాత్ జాగ్రత్త, లోకంపోకడ, పోటీననాటకాలు, నిజరూపాలు, రాగద్వేషాలు, రాగశోభిత, పుడమి తల్లికి పురిటి నొప్పులు మొదలైన నాటకాలు, ప్రార్థన, నాబాబు, పెళ్ళిచూపులు, బంగారు సంకెళ్ళు, తెలుగు కోపం, విధివశం, తనలో తాను, పెండింగ్ ఫైలు వంటి ప్రజాదరణ పొందిన నాటికలు రచించాడు. అంతేకాకుండా ఈ రోడ్డెక్కడికి?, పూలదోసిళ్ళు, మరా-మనిషి, సంక్రాంతి, సాహసి వంటి నాటకాలను తెలుగులోకి అనువదించాడు.
 
యథాప్రజా-తథారాజా నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, ప్రార్థన నాటకానికి ఆంధ్రనాటక కళాపరిషత్తు అవార్డు, పెడదోవ నాటకానికి కేంద్ర ప్రభుత్వ ప్రథమ బహుమతి లభించాయి.
ఆంధ్ర కళాపరిషత్ నిర్వహించిన పోటీలలో పాల్గొన్న మరియు బహుమతులను అందుకున్న 25 నాటికలను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పక్షాన '' నాటికా పంచవింశతి " అనే పేరుతో సంకలనం చేసి ప్రచురించారు.
కళాభారతి అనే సాంస్కృ తిక సంస్థకు, బాపట్ల ఫిల్ముక్లబ్ కు అధ్యక్షుడుగా అనేక సాంస్కృ తిక కార్యక్ర మాలను నిర్వంహించారు. లంబడోళ్ళ రాందాసు, బోధిశ్రీ అనే నవలలు రచించాడు. తెలుగు నాటకరంగానికి విశేష సేవ చేసిన ఈయన 1986 జనవరి, 26న మరణించారు.
 
==పురస్కారాలు==
వీరి నాటకాలలో ఎన్నో ఉత్తమ రచనలుగా బహుమతులు అందుకున్నాయి.
 
# యథాప్రజా-తథారాజా నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు
# ప్రార్థన నాటకానికి ఆంధ్రనాటక కళాపరిషత్తు అవార్డు,
# మధ్యపాన నిషేధం వస్తువుగా రాసిన '' పెడదోవ '' నాటకానికి కేంద్ర ప్రభుత్వ ప్రథమ బహుమతి లభించాయి.
 
తెలుగు నాటకరంగానికి విశేష సేవ చేసిన ఈయన 1986 జనవరి 26 తేదీన మరణించారు.
 
[[వర్గం:తెలుగు నాటక రచయితలు]]