షిర్డీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 119:
 
తిరుపతి దేవుని తర్వాత భారత దేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం ఇది. సాధారణ దినాల్లొ రోజు ముప్పై వేల పైగా భక్తులు వస్తుంటారు. అదే పర్వ దినాలలొ అయితే వీరి సంఖ్య లక్షకు దాటుతుంది. షిర్డీ సాయిబాబా|సాయి నాథుని ఆలయనికి వున్న బంగారు, వెండి ఆభరణాల విలువ ముప్పైరెండు కోట్ల విలువ చేస్తాయి. బాంకుల్లో డుపాజిట్లు నాలుగు వందలా ఇరవై ఏడు కోట్ల రూపాయలుంటాయి. షిర్డి సాయిబాబా స్వామి వారికి, వడ్డిరూపంలోను, విరాళ రూపంలోను ఏడాదికి మూడు వందల కోట్ల పైగా వుంటుంది. ఇక్కడికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు.
 
షిరిడీలోని సాయి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. అనుదినం వేల సంఖ్యలో వివిధ ప్రాంతాలనుండి భక్తులు షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకొంటారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ అనే సంస్థ షిరిడీ కేంద్రంగా వివిధ కార్యక్రమాలు, ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నది.
 
దేశంలో అన్ని ప్రధాన నగరాలలోనూ సాయిబాబా మందిరాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్…లో అనెక నగరాలలోను, పట్టణాలలోను, చాలా గ్రామాలలోను సాయి మందిరాలున్నాయి. సాయి బాబా గురించి అనేక పుస్తకాలు ప్రచురితమయ్యాయి. హిందువుల యాత్రా స్థలాలలో ఒకటిగా షిరిడీ పరిగణింప బడుతున్నది. అయితే సాయిబాబా ఆరాధనోద్యమంలో కొద్దిపాటి మాత్రమే షిరిడి సాయి సంస్థానం మార్గదర్శకత్వ వ్యవస్థలో ఉంది
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/షిర్డీ" నుండి వెలికితీశారు