షిర్డీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 117:
== Demographics ==
2001 జనాభా లెక్కల ప్రకారం షిర్డీ జనాభా 26,169. ఇందులో 53% పురుషులు కాగా 47% మంది స్త్రీలు. ఇక్కడి సగటు అక్షరాస్యత 70% కాగా ఇది పురుషులలో 76% గాను మరియు స్త్రీలలో 62% ఉన్నది. షిర్డీ జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కన్నా చిన్న పిల్లలు.<ref>{{GR|India}}</ref> పుణ్యక్షేత్రం కావడం మూలంగా షిర్డీకి ప్రతిరోజు అధిక సంఖ్యలో యాత్రికులు వస్తారు. ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు సుమారు 25,000 భక్తులు బాబా దర్శనానికి షిర్డీ వస్తారు. ఇదే శెలవుదినాలలో ఒక 5 లక్షల మంది ఉంటారు.
[[దస్త్రం:Sai1.jpg|thumb|right|షిర్దీ సాయి నాథుడు]]
 
తిరుపతి దేవుని తర్వాత భారత దేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం ఇది. సాధారణ దినాల్లొ రోజు ముప్పై వేల పైగా భక్తులు వస్తుంటారు. అదే పర్వ దినాలలొ అయితే వీరి సంఖ్య లక్షకు దాటుతుంది. షిర్డీ సాయిబాబా|సాయి నాథుని ఆలయనికి వున్న బంగారు, వెండి ఆభరణాల విలువ ముప్పైరెండు కోట్ల విలువ చేస్తాయి. బాంకుల్లో డుపాజిట్లు నాలుగు వందలా ఇరవై ఏడు కోట్ల రూపాయలుంటాయి. షిర్డి సాయిబాబా స్వామి వారికి, వడ్డిరూపంలోను, విరాళ రూపంలోను ఏడాదికి మూడు వందల కోట్ల పైగా వుంటుంది. ఇక్కడికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు.
 
"https://te.wikipedia.org/wiki/షిర్డీ" నుండి వెలికితీశారు