మొదలి నాగభూషణశర్మ: కూర్పుల మధ్య తేడాలు

వర్గాలు చేర్చితిని
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు మరియు పరిశోధకుడు అయిన '''మొదలి నాగభూషణ శర్మనాగభూషణశర్మ''' 1936 జులై 24న [[గుంటూరు జిల్లా]] దూళిపూడి[[ధూళిపూడి]] గ్రామంలో జన్మించాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయం]]లో ఇంగ్లీష్ శాఖలోను, నాటకశాఖలోను ఆచార్యుడిగా పనిచేశారు.

విదేశాలలో పర్యటించి వివిధ నాటక ప్రయోగ రీతుల్ని అధ్యయనం చేసి శిక్షణ పొందాడు. నవల, నాటక సాహిత్యానికి చెందిన అనేక పరిశోధనాత్మక వ్యాసాలు పత్రికల్లో ప్రకటించాడు. విషాదాంతం, జంట పక్షులు, సంభవామి, నరజాతి చరిత్ర, మన్మధుడు మళ్ఈమళ్లీ పుట్టాడు, రాజా ఈడిపస్ (అనువాదం), ప్రజానాయకుడు ప్రకాశం మొదలైన నాటకాలను, అన్వేషణ, అడ్డదారి, ఆగస్టు 15, జననీ జన్మభూమి, రాజదండం మొదలైన నాటికలను రచించాడు.
 
తెలుగు సాహిత్యం- గాంధీజీ ప్రభావం, నూరేళ్ళ తెలుగునాటకరంగం (సంపాదకులు), లోచన (వ్యాస సంపుటి) వీరి ితరఇతర రచనలు.
ప్రకాశం నాటకానికి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం లభించింది.
ప్రకాశం నాటకానికి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం లభించింది. నాటక, కళారంగాల్లో విశేష కృషి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారానికి 2013లో ఈయన ఎంపికయ్యారు.<ref>http://archive.andhrabhoomi.net/content/s-1838</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు నాటక రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/మొదలి_నాగభూషణశర్మ" నుండి వెలికితీశారు