కొల్లాయిగట్టితేనేమి?: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
| country = [[భారత దేశము]]
| language = [[తెలుగు]]
| genre = తెలుగుప్రాంతంలో జాతీయోధ్యమంజాతీయోద్యమం
| editor =
| publisher = [[నవోదయ]], కారల్ మార్క్ రోడ్, [[విజయవాడ]]
పంక్తి 18:
}}
 
"కొల్లాయిగట్టితేనేనమి" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవల. రచయిత మహీధర రామమోహనరావుగారురామమోహనరావు. ముద్రణాముద్రణ కాలం [[1964]] అయినా ఇతివృత్తం మాత్రం [[1920]] నుండి రెండు మూడేళ్ళలో భారత దేశంలో జరిగిన మార్పుల అనుసరణతో రాసారురాసాడు రచయిత. [[1920]] మరియు [[1945]] మద్యమధ్య కాలం చాలా ప్రాముఖ్యత కలిగినది. క్యిట్క్విట్ ఇండియా, సత్యాగ్రసత్యాగ్రహ ఉద్యమాలు, [[కందుకూరి వీరేశలింగం]] వంటి వారి వలన ఆంధ్రదేశంలో మారుతున్న పరిస్థితుల ప్రభావాలను, తెలుగు ప్రాంతంలో జాతీయోధ్యమజాతీయోద్యమ చరిత్రను శాస్త్రీయమైన అవగాహనతో, అన్ని వైపుల నుంచీ అధ్యయనం చేసి రసినవ్రాసిన రచన.
 
==కధకథ,పాత్రలు==
కధకథ దాదాపుగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోనూ, ఎక్కువగా కోనసీమలోని [[ముంగండ]] ([[పి.గన్నవరం]] మండలంలోని) ప్రాంతాన్ని వేదికగా చేసుకొని సాగుతుంది. శంకరశాస్త్రి అనే ఒక బ్రాహ్మణకుటుంబంలోని కధానాయకుడికథానాయకుడి ద్వారా అప్పటి కాలంలో కల అనేక దురాచారాలను, సాంఘిక అసమానతలను కధలోకథలో చూపారు.
 
===పాత్రలు===
* రామనాథం (కథానాయకుడు)
* రామనాధం (కధానాయకుడు)
* శంకరశాస్త్రి (కధానాయకుడికథానాయకుడి తండ్రి)
* స్వరాజ్యం
 
==ఇతర విశేషాలు==
* ఈ నవల ప్రధమ విశేషం ఏమంటే ఈ రచన చేసి కొల్లాయిగట్టితేనేమి అని పేరుపెట్టిన ఆరు నెలల తరువాత గాంధీజీ కొల్లాయి కట్టటం ఆరంభించడం.(రచయిత వాఖ్యలో)
* ఈ రచన లోని పాత్రలే రచయిత తరువాతి నవలైనననవలలైన [[దేశం కోసం]], [[జ్వాలాతోరణం]] లలో కొనసాగుతాయి.