మక్కా మసీదు (హైదరాబాదు): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''మక్కా మస్జిద్''' ([[హైదరాబాదు]], [[భారతదేశం]]) భారతదేశంలోని ప్రాచీన మరియు పెద్దవైన మస్జిద్ లలో ఒకటి. 1617 లో [[మహమ్మద్ కులీ కుతుబ్ షా]], మీర్ ఫజులుల్లా బేగ్ మరియు రంగయ్య చౌదరి ల ఆధ్వర్యంలో ఈ మస్జిద్ ను కట్టించాడు. [[అబ్దుల్లా కులీ కుతుబ్ షా]] మరియు [[తానా షా]] కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది మరియు 1694 లో మొఘల్ చక్రవర్తియైన [[ఔరంగజేబు]] పూర్తికావించాడు. దీనినిర్మాణంకొరకు 8000 మంది పనివారు పనిచేశారు, 77 సంవత్సరాలు పట్టింది.
 
[[చార్మినారు]] కు నైఋతిదిశలోనైరృతిదిశలో 100గజాల దూరంలోవున్న ఈ మస్జిద్ నిర్మాణంకొరకు [[మక్కా]] నుండి ఇటుకలు తెప్పించారని నమ్ముతారు,. వీటిని మధ్య ఆర్చీలో ఉపయోగించారనీ, అందుకే దీని పేరు మక్కా మస్జిద్ గా స్థిరపడిందని అంటారు. దీని హాలు 75 అడుగుల ఎత్తు 220 అడుగుల వెడల్పూ 180 అడుగుల పొడవూ కలిగివున్నదికలిగి ఉన్నది. ఈ మస్జిద్ లో [[మహమ్మదు ప్రవక్త]] గారియొక్క "పవిత్ర కేశం" భద్రపరచబడియున్నది.
 
==మస్జిద్ వద్ద బాంబు పేలుడు==