రేమెళ్ళ అవధానులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
{{వికీకరణ}}
| name = రేమెళ్ళ అవధానులు
డాక్టర్ '''రేమెళ్ళ అవధానులు''' సెప్టెంబరు 25, 1948 తేదీన [[తూర్పు గోదావరి జిల్లా]] [[కోనసీమ]]లోని [[పొడగట్లపల్లి]] లో సూర్యనారాయణ, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించాడు.<ref>http://www.shrivedabharathi.org/RVSS_Resume_07082011.pdf</ref> 1969 లో పరమాణు భౌతిక శాస్త్రం లో ఎమ్మెస్సీ చేసాడు. [[రాజోలు]] డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర ఉపన్యాసకునిగా ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తూ ఖాళీ సమయాన్ని వృధా చేయక తనకిష్టమైన వేదాలను నేర్చుకోవాలనే అభిలాష కొద్దీ దగ్గరలో ఉన్న వేద పాఠశాలకు వెళ్ళి వేదాలను నేర్చుకునేవాడు. కానీ 1971 లో [[హైదరాబాదు]]లో [[ఇ.సి.ఐ.ఎల్]]. కంపెనీలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్ వచ్చేశాడు. [[ఇ.సి.ఐ.ఎల్]]. భారత దేశంలోనే మొట్టమొదటి కంప్యూటర్ల తయారీ కంపెనీ. ఆ కంపెనీలో శిక్షణలో భాగంగా కొన్ని పుస్తకాలు చదువుతుంటే,[[ '' ఎ ప్లస్ బి హోల్ స్కేర్ '']] అనే గణిత సమస్యకు సంబంధించిన చరిత్ర కనబడింది. దానిని మన భారతీయులు మూడు వేల ఏండ్ల క్రిందటే కనుగొన్నారని తెలిశాక, మన ప్రాచీన గ్రంథాలపై మరింత ఆసక్తి పెరిగింది అవధానులు కి. ఇ.సి.ఐ.ఎల్. లో ఎనిమిదేండ్లు పనిచేసి, తిరిగి వేదాధ్యయనాన్ని కొనసాగించాడు. అంతరించిన పురాతన గ్రంథాలు అంతరించి పోగా మిగిలిన వాటినైనా రక్షించు కోవాలని అవధానులు కు ఆలోచన వచ్చింది. దాన్ని కార్య రూపంలోకి తేటానికి ప్రయత్నించాడు.
| residence =
| other_names =
| image =
| imagesize = 200px
| caption = రేమెళ్ళ అవధానులు
| birth_name = రేమెళ్ళ అవధానులు
| birth_date = సెప్టెంబరు 25, 1948
| birth_place = [[తూర్పు గోదావరి జిల్లా]] [[కోనసీమ]]లోని [[పొడగట్లపల్లి]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = తెలుగు శాస్త్రవేత్త
| occupation =[[రాజోలు]] డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర ఉపన్యాసకుడు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father = సూర్యనారాయణ
| mother = లక్ష్మీనరసమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
డాక్టర్ '''రేమెళ్ళ అవధానులు''' సెప్టెంబరు 25, 1948 తేదీన [[తూర్పు గోదావరి జిల్లా]] [[కోనసీమ]]లోని [[పొడగట్లపల్లి]] లో సూర్యనారాయణ, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించాడు.<ref>http://www.shrivedabharathi.org/RVSS_Resume_07082011.pdf</ref> 1969 లో పరమాణు భౌతిక శాస్త్రం లో ఎమ్మెస్సీ చేసాడు. [[రాజోలు]] డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర ఉపన్యాసకునిగా ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తూ ఖాళీ సమయాన్ని వృధా చేయక తనకిష్టమైన వేదాలను నేర్చుకోవాలనే అభిలాష కొద్దీ దగ్గరలో ఉన్న వేద పాఠశాలకు వెళ్ళి వేదాలను నేర్చుకునేవాడు. కానీ 1971 లో [[హైదరాబాదు]]లో [[ఇ.సి.ఐ.ఎల్]]. కంపెనీలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్ వచ్చేశాడు. [[ఇ.సి.ఐ.ఎల్]]. భారత దేశంలోనే మొట్టమొదటి కంప్యూటర్ల తయారీ కంపెనీ. ఆ కంపెనీలో శిక్షణలో భాగంగా కొన్ని పుస్తకాలు చదువుతుంటే,[[ '' ఎ ప్లస్ బి హోల్ స్కేర్ '']] అనే గణిత సమస్యకు సంబంధించిన చరిత్ర కనబడింది. దానిని మన భారతీయులు మూడు వేల ఏండ్ల క్రిందటే కనుగొన్నారని తెలిశాక, మన ప్రాచీన గ్రంథాలపై మరింత ఆసక్తి పెరిగింది అవధానులు కి. ఇ.సి.ఐ.ఎల్. లో ఎనిమిదేండ్లు పనిచేసి, తిరిగి వేదాధ్యయనాన్ని కొనసాగించాడు. అంతరించిన పురాతన గ్రంథాలు అంతరించి పోగా మిగిలిన వాటినైనా రక్షించు కోవాలని అవధానులు కు ఆలోచన వచ్చింది. దాన్ని కార్య రూపంలోకి తేటానికి ప్రయత్నించాడు.
;కంప్యూటరు లోకి తెలుగు:
 
;==కంప్యూటరు లోకి తెలుగు:==
1976 నాటికి ఏ భారతీయ భాషనూ కంప్యూటరీకరించలేదు. అందుచేత తెలుగును కంప్యూటరీకరించాలనే ఆలోచన వచ్చింది. అవధానులు తన మిత్రులతో కలిసి ఆరు నెలల పాటు శ్రమించి తెలుగు అక్షరాలను కంప్యూటరు లో ప్రవేశ పెట్టాడు. ఆ విధంగా 1976 లో భారత దేశంలో కంప్యూటరు లోకి ఎక్కిన మొట్టమొదటి భారతీయ భాష ''తెలుగే''. అప్పట్లో తెలుగు అధికార భాషా సంఘ అధ్యక్షుడు [[వావిలాల గోపాల కృష్ణయ్య]] అభినందనలతో ''కంప్యూటరు లో తెలుగు '' అనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వార్త పార్లమెంటు వరకూ వెళ్ళి, కంప్యూటరు లోకి తెలుగు వచ్చినపుడు, హిందీ ఎందుకు రాదు? అని ఎం.పీ లందరు తమ పై అధికారులకు లేఖలు వ్రాశారు. ఆ విధంగా హిందీని కూడ కంప్యూటరులో పెట్టే పనిని అవధాని చేపట్టవలసి వచ్చింది. దానితో పార్లమెంటరీ కమిటీ వీరి పని తీరుపై సంతృప్తి చెంది, ఇంకా అభివృద్ధి చేయాలని కోరింది.
==నిమ్స్ కంప్యూటరీకరణ==
 
అవధానులు కు హైదరాబాదు లోని NIMS డైరెక్టరు [[కాకర్ల సుబ్బారావు]] తో పరిచయం ఏర్పడింది. ఆయన కోరిక మేరకు NIMS ను కంప్యూటరీకరణ చేసి, అక్కడే సుమారు 18 సంవత్సరాలు పని చేశాడు.
==వేదాల కంప్యూటరీకరణ==
NIMS లో పనిచేస్తున్నప్పుడే ఒక సందర్బంలో TTD వారు ప్రచురించిన పుస్తకాలను చడవడం తటస్తించింది అవదానుల వారికి. దాని వలన తెలిసిన విషయమేమంటే.... వేదాల గురించి వున్న మొత్తం 1131 శాఖలకు గాను 7 శాఖలు మాత్రమే మిగిలాయని., అవి కూడ అంతరించి పోవడానికి ఎంతో కాలం పట్టదనీ అర్థ మయి పోయింది. వాటినన్నా కాపాడుకోవాలంటే.... కనీసం వాటిని రెకార్డింగ్ చేస్తే తాత్కాలికంగా నైనా వాటిని కాపాడు కోవచ్చని పించింది. కానీ ఋగ్వేదం మరీ ప్రమాదంలో వున్నదని తెలిసింది. తనకు యజుర్వేదం మాత్రమే తెలుసు. ఋగ్వేదం తెలిసిన వారెవరున్నారా? యని అన్వేషించగా మహారాష్ట్ర లో ఒకాయన వున్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి అతన్ని కుటుంబం సమేతంగా తీసుకొచ్చి వారి పోషణా బాద్యతలన్నీ తానే తీసుకొని 1992 లో వేదాల రికార్డింగ్ మొదలు పెట్టారు.
==అఖిలభారత వేద సమ్మేళనంలో==
 
అదే సమయానికి TTD వారు తిరుపతిలో అఖిలభారత వేదశాస్త్ర సమ్మేళనం నిర్వహించారు. దానికి అప్పటి భారత దేశ అధ్యక్షుడు శ్రీ శంకర్ దయాళ్ శర్మ వస్తున్నారనీ ఆ సందర్బంగా తనను వేదాల గురించి ఒక ప్రదర్శన ఇవ్వవలసినదిగా TTD వారు కోరగా 'నమకం' లోనిమూడు మంత్రాలనూ, వాటి అర్థాలనూ 'సీ లాంగ్వేజి ' సహాయంతో కంప్యూటర్ లో పెట్టి చూపగా శంకర్ దయాళ్ శర్మగారు చాలసంతోషించి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయమని అవదాని గారికి చెప్పారు. కానీ ఈ ప్రాజెక్టును ప్రారంబించాలంటే తనకు ఒక మంచి కంప్యూటర్ కావాలి. దానిని కొనే స్థోమత అవదానుల గారికి లేదు. మనసుంటే మార్గము దేవుడే చూపిస్తాడన్నట్టు.... తనకు తెలిసిన మిత్రుడు సోమయాజులు గారు ఆ విషయాన్ని 'అశ్విని హైర్ ఆయిల్ ' అధినేత అయిన సుబ్బారావుగారికి తెలుపగా,... సుబ్బారావుగారు ఉదారంగా ఒకలక్షా ఇరవై వేల రూపాయాలను ఇవ్వగా దాంతో ఒక అధునూతన కంప్యూటర్ కొన్నారు అవదానిగారు. కంప్యూటర్ మీద పని చేస్తున్న వారికి జీత బత్యాలను .... తన జీతంలో నుండి ఇస్తున్నందున ఎక్కువ మందిని పెట్టుకోలేక పోయారు. దానికి ప్రత్యామ్నాయంగా విరాళాలు సేకరించడానికి ''వేదభారతి ట్రస్టు '' ను ప్రారంబించారు. చేయవలసిన పని ఎక్కువగా వుండటంతో అందరితో కలిసి తాను కూడ రాత్రుళ్ళు పనిచేసేవారు.
==యజుర్వేద అనుక్రమణికలు==
 
ఆ సందర్బంలో వేదాలలో సైంసుసైన్సు, లెక్కలు, వైద్యం, అంతరిక్ష శాస్త్రం మొదలగు శాస్త్రాలనీ వేదాలలో కనబడ్డాయి అవదానిగారికి. ఆ స్పూర్తితో పనిని మరింత వేగిరి పరచి 1995 నాటికి యజుర్వేదానికి 7 అనుక్రమణికలు వ్రాసి కంప్యూటరీకించి దేశంలోనే మొట్టమొదటి సారిగా మల్టీమీడియాలో శంకర్ దయాళ్ శర్మ గారికి చూపించారు. దానిని అప్పటి దేశ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ఆవిష్కరించారు. ప్రశంచించారు. ఆ విధంగా అవదాని గారి చిరకాల కోరిక కొంత వరకైనా నెరవేరింది. వేదభారతి ట్రష్ట్ ద్వారా ఇప్పటివరకూ 700 గంటలు మాత్రమే రెకార్డింగ్ పూర్తయింది. దానిని మల్టీమీడియా సీడీ ల రూపంలో ప్రజలకు అందుబాటులోనికి తెచ్చారు. కానీ మిగిలిన వేదశబ్దాల్ని రికార్డింగ్ చేస్తే సుమారు 2500 గంటల నిడివి గల రికార్డ్ తయారు కాగలదు. అందుకు అవదానిగారు ఒక్కనితో అది సాద్యమయ్యే పని కాదు. విద్వాంసులు, వదాన్యులు చేయూత నిస్తే అదేమంత కష్టమైన పని కాదంటారు అవదానిగారు. ఆవిదంగా మన వేద విజ్ఞానాన్ని పరిరక్షించు కున్న వాళ్ళమౌతారు.
==యితర రంగాలలో సేవలు==
 
పరమాణు భౌతిక శాస్త్రంలో ఎం.ఏ చేసిన అవదానిగారు తనకు ఆసక్తి కరమైన వేదాలలోని యజుర్వేదం నేర్చుకున్నారు. ఏదైనా శాస్త్రం నేర్చుకోవాలనే అభిలాషతో 'మిమాంస ' శాస్త్రం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఎమ్మె సంస్కృతం, జ్యోతిషం, చేశారు. అదే విదంగా ''వేదాల్లో సైన్సు '' ''భూకంపాలు '' '' జ్యోతిషం'' అనే అంశాలమీద పీ.హెచ్.డీలు చేశారు. తాను చేసిన బహుభాషా మల్టీమీడియా వేది డేటాబేస్ డిజైన్ కి భారత ప్రభుత్వం పేటెంట్ ఇచ్చి, ''సంస్కృత మిత్ర '' బిరుదుతో సత్కరించింది.
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రేమెళ్ళ_అవధానులు" నుండి వెలికితీశారు