షర్మిలారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[File:Sharimila-YSRCp .Leader.jpg|thumb|right|250px|పాదయాత్రలో-అనపర్తివద్ద]]
[[File:Sharmila Speech in YSR Congress Party meeting.jpg|thumb|వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్న షర్మిల]]
'''షర్మిలారెడ్డి''' వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఆంధ్రప్రదేశ్ దివంగత [[ముఖ్యమంత్రి]] రాజశేఖర్‍రెడ్డి కుమార్తె. 2012 - 2013 సంవత్సరాల కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్త [[పాదయాత్ర]] చేస్తున్నారు, ఈ పాదయాత్రకు "మరో ప్రజా ప్రస్థానం" అనే పేరు నిర్ణయించారు. వై.యస్.రాజశేఖరరెడ్డి, విజయలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె షర్మిలారెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన అన్న [[జగన్|జగన్మోహన్ రెడ్డి]]తరపున [[ప్రచారం|ప్రచార]] [[బాధ్యత]]లనుబాధ్యతలను తను తీసుకునితీసుకునిప్రజలకు మరింత పరిచయమయ్యారుచేరువయ్యారు..
 
==విద్యాభ్యాసము==
"https://te.wikipedia.org/wiki/షర్మిలారెడ్డి" నుండి వెలికితీశారు