ఎన్.జి.రంగా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 38:
[[ఫైలు:Gogineni Ranga.JPG|right|200px]]
[[ఫైలు:N.g.ranga.stamp.jpg|right|200px]]
'''ఆచార్య ఎన్.జి.రంగా''' గా ప్రసిద్ధుడైన '''గోగినేని రంగనాయకులు''' ([[నవంబరు 7]] , [[1900]] - [[జూన్ 9]] , [[1995]]) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన<!--He was an expounder of the peasant philosophy--> ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు.<ref>http://rajyasabha.nic.in/photo/princets/p16.html</ref>
రంగా, [[1900]], [[నవంబరు7]] న [[గుంటూరు]] జిల్లా [[నిడుబ్రోలు]] లో జన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు [[ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల]] నుండి పట్టభద్రుడైనాడు. 1926 లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది [[భారతదేశం|భారతదేశాని]] కి తిరిగివచ్చిన తర్వాత [[మద్రాసు]] లోని [[పచ్చయప్ప కళాశాల]] లో ఆర్ధిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఇతడు [[హేతువాది]] .
==స్వాతంత్ర్య సమరంలో==
1930 లో [[మహాత్మా గాంధీ]]
రంగా, అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకడు.
ఈయన [[
==రాజకీయ జీవితము==
|