ఎన్.జి.రంగా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
[[ఫైలు:Gogineni Ranga.JPG|right|200px]]
[[ఫైలు:N.g.ranga.stamp.jpg|right|200px]]
'''ఆచార్య ఎన్.జి.రంగా''' గా ప్రసిద్ధుడైన '''గోగినేని రంగనాయకులు''' ([[నవంబరు 7]] , [[1900]] - [[జూన్ 9]] , [[1995]]) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన<!--He was an expounder of the peasant philosophy--> ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు.<ref>http://rajyasabha.nic.in/photo/princets/p16.html</ref>
 
రంగా, [[1900]], [[నవంబరు7]] న [[గుంటూరు]] జిల్లా [[నిడుబ్రోలు]] లో జన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు [[ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల]] నుండి పట్టభద్రుడైనాడు. 1926 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది [[భారతదేశం|భారతదేశాని]] కి తిరిగివచ్చిన తర్వాత [[మద్రాసు]] లోని [[పచ్చయప్ప కళాశాల]] లో ఆర్ధిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఇతడు [[హేతువాది]] .
 
==స్వాతంత్ర్య సమరంలో==
==స్వాతంత్ర్యసమరంలో==
1930 లో [[మహాత్మా గాంధీ]] పిలుపుకుపిలుపునకు స్పందించి, రంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1933లో1933 లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వము వహించాడు. మూడు సంవత్సరాల తర్వాత కిసాన్ కాంగ్రేస్కాంగ్రెసు పార్టీని స్థాపించాడు. రైతుకూలీల పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపాడు. ఈ చర్చలలోని ముఖ్యాంశాలపై ''బాపు దీవెనలు'' అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరించాడు.
 
రంగా, అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకడు. 1946లో1946 కోపెన్‌హేగెన్‌లోలో కోపెన్‌హేగెన్‌ లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్ సదస్సులో, 1948లో1948 లో [[శాన్ ఫ్రాన్సిస్కో]] లో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోనూ, 1952లో1952 లో [[ఒట్టావా]] లో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, 1954లో1954 లో [[న్యూయార్కు]] లో జరిగిన ఇంటర్నెషనల్ఇంటర్నేషనల్ పెజెంట్ యూనియన్లోనూయూనియన్ లోనూ మరియు 1955లో1955 లో [[టోక్యో]] లో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంటులోను [[భారతదేశం]] తరఫున ప్రతినిధిగా పాల్గొన్నాడు.
 
ఈయన [[కాంగ్రేసుకాంగ్రెసు పార్టీ]] నుండి నిష్క్రమించి [[భారత కృషీకార్ లోక్ పార్టీ]] , ఆ తరువాత సహకారరంగ వ్యవసాయానికి బద్ధవ్యతిరేకి అయిన [[రాజాజీ]] తో కలిసి [[స్వతంత్ర పార్టీ]] ని స్థాపించాడు. రంగా స్వతంత్ర పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడై ఆ పదవిని ఒక దశాబ్దంపాటు నిర్వహించాడు. 1962 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 25 స్థానాలలో గెలిచి, బలమైన ప్రతిపక్షముగా రూపుదిద్దుకొన్నది. 1972లో రంగా తిరిగి కాంగ్రేసు కాంగ్రెసు(ఐ)లో చేరాడు.
 
==రాజకీయ జీవితము==
"https://te.wikipedia.org/wiki/ఎన్.జి.రంగా" నుండి వెలికితీశారు