ఒంటిమిట్ట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
{{భారత స్థల సమాచారపెట్టె|type = mandal||native_name=ఒంటిమిట్ట||district=వైఎస్ఆర్|mandal_map=Cuddapah mandals outline29.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఒంటిమిట్ట|villages=12|area_total=|population_total=29790|population_male=15026|population_female=14764|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=65.13|literacy_male=78.67|literacy_female=51.38}}
'''ఒంటిమిట్ట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. కడప నుంచి [[రాజంపేట]]కు వెళ్ళే మార్గంలో 20 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రము ఏకశిలానగరము అని
ఒక మిట్ట పైన ఈ రామాలయం నిర్మించబడింది. అందుకని ఒంటిమిట్ట అని ఈ రామాలయానికి, గ్రామానికి పేరు వచ్చింది. ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ రాముణ్ణి కొలిచి తమ వృత్తిని మానుకుని నిజాయితీ గా బ్రతికారని, వారి పేరు మీదుగానే ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని ఇంకొక కథనం కూడ ఉంది. <ref name="eenadu">ఏప్రిల్ 5, 2009 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా</ref >మిట్టను సంస్కృతంలో శైలమంటారు. [[మహాభాగవతం|ఆంధ్ర మహాభాగవతాన్ని]] రచించిన [[పోతన]] తాను ఏకశైలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి, భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే.
పంక్తి 47:
{{ఒంటిమిట్ట మండలంలోని గ్రామాలు}}
మలకాటి పల్లి ..... ఈ గ్రామము ఒంటిమిట్ట కు సుమారు 3 కి.మీ దూరంలో ఉంది.ఇది ఒంటిమిట్ట కు అతి సమీప గ్రామము ,
ఈ గ్రామములో పొలేరమ్మ, యల్లమ్మ, అంకాలమ్మ, వీర గంగమ్మల గ్రామదేవతల దేవాలయాలు ఉన్నాయి, మరియు
శ్రీ రామాలయం ,శ్రీ రాముని దూత హనుమంతుడి
బ్రహ్మోత్సవాలలొ మలకాటి పల్లె కు చెందిన వారు
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా రైల్వేస్టేషన్లు]]
|