పులిపాటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త పేజీ: గుంటూరు జిల్లా తెనాలి లో 1890 సెప్టెంబర్ 15న జన్మించారు.11వ ఏట రంగస... |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
రంగస్థల, చలనచిత్ర నటుడు, ఆంధ్రనాటక కళాపరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులైన పులిపాటి వెంకటేశ్వర్లు గారు గుంటూరు జిల్లా తెనాలి లో 1890 సెప్టెంబర్ 15న జన్మించారు.
గుంటూరు జిల్లా తెనాలి లో 1890 సెప్టెంబర్ 15న జన్మించారు.11వ ఏట రంగస్థలం పై ప్రవేశించి స్థానం నరసింహా రావు,బందా కనకలింగేశ్వర్ రావు,బళ్ళారి రాఘవ వంటి మహామహుల సరసన మద్రాసు,మైసూరు,మహారాష్ట్ర,బెంగాల్ వంటి ప్రాంతాల్లో ప్రదర్శనలనిచ్చారు.నాటకాలలో అర్జునుడు,నక్షత్రకుడు,భవానీ శంకరుడు,సుబుద్ధి,చెకుముకి శాస్త్రి,వెంగళరాయడు,భరతుడు,నారదుడు పాత్రలను పోషించడమే కాక, సినిమా రంగం లో ప్రవేశించి చింతామణిలో భవానీ శంకరుడు,హరిశ్చంద్ర లో నక్షత్రకుడు,సారంగధరలో సుబుద్ధి,పాశుపతాస్త్రం లో నారదుడు గా నటించారు. మోహినీ రుక్మాంగద, సతీ తులసి, చంద్రహాస, తల్లిప్రేమ, విష్ణుమాయ చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు.వీరికి రెండుసార్లు గజారోహణం జరిగింది.1960లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించింది.▼
== రంగస్థల ప్రవేశం, ప్రస్థానం ==
పాఠశాలలో చదువుతున్నప్పుడే 11వ ఏట రంగస్థలం పై ప్రవేశించారు. పద్య నాటకం పట్ల అభిమానం ఏర్పరుచున్న పులిపాటి తెనాలి రామ విలాస సభలో సభ్యుడిగా చేరారు.స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వర్ రావు, బళ్ళారి రాఘవ వంటి మహామహుల సరసన మద్రాసు, మైసూరు, మహారాష్ట్ర, బెంగాల్ వంటి ప్రాంతాల్లో ప్రదర్శనలనిచ్చారు.
నటులు రాగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రదర్శనలు జరుగుతున్న
▲
|