95
edits
K.Venkataramana (చర్చ | రచనలు) చి (వర్గం:వరంగల్లు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి)) |
|||
== రంగస్థల ప్రవేశం==
1973లో తన 12వ ఏట
== ధరించిన పాత్రలు==
== నిర్వాహకుడిగా==
* 1998లో ‘తెలుగు పద్యాన్ని బ్రతికించండి- పద్యనాటక మనుగడకు సహనరించండి’ అనే నినాదంతో ‘తెలంగాణా డ్రమెటిక్ అసోసియేషన్’ను స్థాపించారు. ఈ సంస్థ, ఒకవైపు ప్రసిద్ధమైన నాటకాలను ప్రదర్శిస్తూ, మరోకవైపు ఎంతో సమర్థవంతంగా నాటకపోటీలను నిర్వహిస్తూ వచ్చింది. రాష్ట్రంలోని ఎన్నో పట్టణాలలో ఎన్నో ప్రదర్శనల్ని దిగ్విజయంగా ప్రదర్శించి, ప్రేక్షకుల్ని పరవశింపజేసింది తెలంగాణా డ్రమెటిక్ అసోసియేషన్. 2007వ సంవత్సరంలో తిరుపతిలో శ్రీవేంకటేశ్వరా నాట్య కళాపరిషత్ నిర్వహించిన నాటకోత్సవాలలో, శ్రీకృష్ణరాయబారం నాటకాన్ని ఎంతో ప్రతిభావంతంగా ప్రదర్శించి
* 2008 నుండి ‘వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక’ అధ్యక్షునిగా, ప్రతి యేటా క్రమంతప్పకుండా నాటిక పోటీలను నిర్వహించారు. ‘రంగస్థల కళాకారుల క్రెడిట్ సొసైటీ’ ని నిర్వహిస్తూ, తద్వారా వచ్చే లాభాలు మరియు
== న్యాయనిర్ణేతగా==
== నిర్వహించిన కర్యక్రమాలు ==
* 2000 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీనుండి 11వ తేదీవరకు 7రోజులుపాటు వరుసగా ఒకే వేదికపై శ్రీకృష్ణరాయబారం, లవకుశ, సత్యహరిశ్చంద్ర, శ్రీకృష్ణతులాభారం, చింతామణి, గయోపాఖ్యానం, శ్రీరామాంజనేయ యుద్ధం నాటకాలను ‘పద్యనాటక సప్తాహం’ పేరిట,ఏడు రోజులు వరుసగా ప్రదర్శించి, ప్రధాన పాత్రలను ధరించారు. 2011లో మరలా ‘పద్యనాటక
* 2012లో తొలి తెలుగు సినీరచయిత, ‘పరబ్రహ్మ పరమేశ్వర’ ప్రార్థనా గీత రచయిత ‘చందాల కేశవదాసు’ 136వ జయంతి ఉత్సవం తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం (హైద్రాబాద్)లో నిర్వహించడం,
* 2010లో అజో-విభో ఫౌండేషన్ వారు వరంగల్ లో నిర్వహించిన, ‘సాహితీమూర్తి పురస్కారం’ డా. నల్లాన్ చక్రవర్తుల రఘునాధచార్యులకు
== ఆశయం ==
తెలుగు పౌరాణిక పద్యనాటకానికి పూర్వప్రాభవం తీసుకురావడం.
|
edits