'''కధాకథా నిలయం''', తెలుగు కధలకథల సేకరణకు అంకితమైన ఒక గ్రంధాలయంగ్రంథాలయం. ప్రఖ్యాత కథకుడు [[కాళీపట్నం రామారావు]] తనకి పురస్కారాల ద్వారా వచ్చిన పురస్కారంమొత్తాన్ని అంతటినీ వెచ్చించి [[శ్రీకాకుళం]]లో [[ఫిబ్రవరి 221997]], [[1997ఫిబ్రవరి 22]] సంవత్సరంలోన ఈ గ్రంధాలయాన్నిగ్రంథాలయాన్ని స్థాపించేరు. తరువాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చేరు. తెలుగులో రాయబడ్డ ప్రతి కథనీ ఈ గ్రంధాలయంలోగ్రంథాలయంలో భద్రపరచాలని స్థాపకుల ఆకాంక్ష.
తెలుగు సాహిత్యంలో ప్రచురించబడిన కధలనుకథలను భావి తరాలవారికి పొందుపరచాలన్న బృహత్తర ఆశయంతో కాళీపట్నం రామారావు కధానిలయాన్నికథానిలయాన్ని స్థాపించాడు. తెలుగు కధకు అత్యుత్తమమైనకథకు ఇటువంటి రిఫరెన్సుసంప్రదింపు గ్రంధాలయంగ్రంథాలయం ఏర్పరచే(reference library) ఏర్పరచడం కోసం కృషి ఇంతకుముందుజరగడం జరుగలేదనిఇదే ప్రథమమని ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి అన్నాడు.
1997లో ఆరంభమైన ఈ "[[కథా నిలయం]]"లో (2000నాటికి) 4,000పైగా వారపత్రికలు, మాస పత్రికలు, విశేష పత్రికలు ఉన్నాయి. యువ, జ్యోతి, జాగృతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక, భారతి, జయంతి, సంవేదన, అభ్యుదయ వంటి అనేక పత్రికల అమూల్యమైన సేకరణ ఇది. 1944 నుండి భారతి పత్రిక ప్రతులు ఇక్కడ సేకరించారు. అంతకు పూర్వపు ప్రతులను కూడా సేకరించే ప్రయత్నం జరుగుతున్నది.
ఇంకా కధానిలయంలోకథానిలయంలో 2,000 పైగా కధలకథల సంపుటాలు, కధా రచనల గురించిన మరో రెండు వేల పుస్తకాలు ఉన్నాయి. 1910లో ప్రచురించిన [[అక్కిరాజు ఉమాకాంతం]] రచన [[త్రిలింగ కధలుకథలు]] ఇక్కడి సేకరణలలో అన్నింటికంటే పాతది. తెలుగు రచనలలో క్రొత్త పుంతలకు దారి తీసినవని భావించే [[యద్దనపూడి సులోచనారాణి]], [[యండమూరి వీరేంద్రనాధ్]] వంటి రచయితల నవలలు కూడా కొన్ని ఈ సేకరణలో ఉన్నాయి. తెలుగులో షుమారు 3,000 మంది కధాకథా రచయితలు ఉండవచ్చునని, కాని వారిలో 600 మంది రచనలే తమ సేకరణలోకి తేగలిగామని కా.రా. అన్నాడు. కొద్దిపాటి కధలుకథలు వ్రాసిన రచయితలు తమ రచనలు అంత ప్రముఖమైనవి కాకపోవచ్చునని భావించి, తమ రచనలు పంపరు. అయితే ప్రతి కధాకథా ఏదో ఒక దృక్పధాన్నిదృక్పథాన్ని లేదా సమాజ స్థితిని లేదా ఘటనలను వెలికి తీస్తుందని "కారా" భావన.