పావగడ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
==పావగడ==
మన దేశంలో శనీశ్వరాలయాలు అరుదుగా వుంటాయి. అలాంటిది ఒక శనీశ్వరాలయం కర్ణాటక రాష్ట్రంలో ని పావగడ లో వున్నది. ఇక్కడున్న శనీశ్వరాలయం అత్యంత ప్రసిద్ది నొందినది. అతి పెద్దదైన ఈ ఆలయం వృత్తాకారంలో వుండి అన్ని ఆలయాల వలేకాకుండ చాల భిన్నంగా వుంటుంది. ఇక్కడి పూజా విధానం కూడ కొంత
==మరొక పావగడ==
గుజరాత్ రాష్ట్రంలో బరోడాకు సుమారు యాబై కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం వున్నది. ఇక్కడ [[కాళీ మాత]] ఆలయం చాల ప్రసిద్ది పొందినది. ఈ ఆలయాన్ని [[విశ్వామిత్రుడు]] నిర్మించాడని, విగ్రహాన్ని కూడ తనే ప్రతిష్టింఛాడని భక్తుల విస్వాసం. ఈ పర్వతం పై విశ్వామిత్రునికి ఒక [[ఆశ్రమం]] వున్నది. కొండ దిగువన వున్న నదిని కూడ ఆయన పేరునే పిలుస్తారు. ఎత్తైన కొండపై వెలసిన ఈ ఆలయానికి వెళ్లడానికి ఐదు కిలోమీటర్ల దూరం మెట్ల దారి లో వెళ్లాలి. అమ్మవారి విగ్రహం రక్త వర్ణం లో విప్పారిన నేత్రాలతో బయంకర రూపం కలిగి వున్నది. మూల విరాట్ కు ఒక వైపున పాలరాతి విగ్రహం, మరొక వైపు పాలరాయి పై చెక్కిన శక్తి యంత్రం దర్శనమిస్తాయి. దశరా నవరాత్రులలో ఈ క్షేత్రం భక్తులతో కిట కిట లాడు తుంది. నవ రాత్రుల సమయాన భక్తులు మట్టి కుండల్లో నవదాన్యాలను మొలకెత్తించి తొమ్మిది రోజులు పూజిస్తారు. ఎనిమిదో రోజున తొమ్మిది మంది రుత్త్విజులతో నవ చండీ యాగాన్ని నిర్వహించి పదో రోజున ఈ కుండలను ఆలయ సమీపంలో [[దుదియా తలావ్]] అనే నరస్సులో నిమజ్జనం చేస్తారు. ఈ సరస్సులోని నీరు పాల లాగ తెల్లగా వుంటుంది. ఈ సరస్సు నుండే సోపాన పంక్తి అనగా మెట్లదారి
|