కమలాదేవి ఛటోపాధ్యాయ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 24:
| religion =
| wife =
| spouse= కృష్ణారావు (1917-1919)<br>[[హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ]] (1923-?)
| partner =
| children = రామకృష్ణ
| father =
| mother = గిరిజాబాయి
| website =
పంక్తి 37:
'''కమలాదేవి ఛటోపాధ్యాయ''' (1903-1988) సంఘసంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు. భారతీయ హస్తకళల అభివృద్ధికి జీవితాంతం కృషిచేసిన మహిళామణి. ఒకప్పుడు దేశ చరిత్రలో వెలిగిన చేనేత వస్త్రాల జిలుగు సొబగులను పరిశోధించి వాటి పెంపుదలకు కృషిచేసిన ఏకైక నారీమణి కమలాదేవి.
==జీవిత విశేషాలు==
కమలాదేవి [[మంగళూరు]] కు చెందిన సంపన్న సారస్వత్ బ్రాహ్మణ విద్వాంసుల కుటుంబంలో,
==స్వాతంత్ర్యోద్యమంలో==
ఈమె తల్లిదండ్రులు నాటి జాతీయ నాయకులైన [[మహదేవ గోవింద రనాడే]], [[గోపాలకృష్ణ గోఖలే]], [[రమాబాయి రనాడే]], [[అనిబీసెంట్]] లతో సన్నిహితంగా వుండేవారు. 1923లో [[మహాత్మా గాంధీ]] పిలుపు అందుకొని [[సహాయ నిరాకరణోద్యమం|సహాయ నిరాకరణ ఉద్యమం]] సేనాదళ్ సంస్థలో పనిచేసింది. పెక్కు విదేశాలలో పర్యటించి అక్కడి సంస్కరణలు, మహిళల స్థితి గతులు, విద్యాసంస్థలు మున్నగు వాటిని పరిశీలించింది. 1930లో గాంధీజీ ప్రారంభించిన [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొన్నది. 1930లో జనవరి 26న భారత జాతీయ పతాకాన్ని, పోలీసులు అడ్డుకొన్నా, ఎగురవేసిన సాహసనారి కమలాబాయి. ఈమె [[జయప్రకాశ్ నారాయణన్]], [[రామ్మనోహర్ లోహియా]]ల సోషలిస్టు భావాల వ్యాప్తికి కృషి చేసింది. దేశ విభజనానంతరం [[ఢిల్లీ]] సమీపంలోని ఫరీదాబాద్లో [[పాకిస్తాన్]] నుంచి వలస వచ్చిన 50వేల మహిళలకు వసతి, ఆరోగ్య సౌకర్యం ఏర్పాటు చేసింది.<ref>[http://www.visalaandhra.com/women/article-16717 సాహసనారి కమలాదేవి ఛటోపాధ్యాయ - విశాలాంధ్ర జూన్ 23, 2010]</ref>
|