కమలాదేవి ఛటోపాధ్యాయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
| religion =
| wife =
| spouse= కృష్ణారావు (1917-1919)<br>[[హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ]] (1923-?)
| partner =
| children = రామకృష్ణ చటోపాధ్యాయఛటోపాధ్యాయ
| father = అనంతాయఅనంతయ్య ధారేశ్వర్‌
| mother = గిరిజాబాయి
| website =
పంక్తి 37:
 
'''కమలాదేవి ఛటోపాధ్యాయ''' (1903-1988) సంఘసంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు. భారతీయ హస్తకళల అభివృద్ధికి జీవితాంతం కృషిచేసిన మహిళామణి. ఒకప్పుడు దేశ చరిత్రలో వెలిగిన చేనేత వస్త్రాల జిలుగు సొబగులను పరిశోధించి వాటి పెంపుదలకు కృషిచేసిన ఏకైక నారీమణి కమలాదేవి.
 
==జీవిత విశేషాలు==
కమలాదేవి [[మంగళూరు]] కు చెందిన సంపన్న సారస్వత్‌ బ్రాహ్మణ విద్వాంసుల కుటుంబంలో, అనంతాయఅనంతయ్య ధారేశ్వర్‌ , గిరిజాబాయి దంపతుల నాల్గవ కుమార్తెగా [[ఏప్రిల్ 3]], [[1903]] న జన్మించింది. తండ్రి మంగళూరు జిల్లా కలెక్టరుగా వుండేవారు. ఈమెతల్లి కర్నాటకలోని ఉన్నత కుటుంబానికి చెందినది. కమలాదేవికి ఏడేళ్ల వయలోనే 1910లో అకస్మాత్తుగా తండ్రి వీలూనామా కూడా వ్రాయకుండా మరణించడంతో, ఆస్తి మొత్తం సవతి సోదరుని పరమై, కుటుంబం కష్టాల పాలయ్యింది.<ref>[http://www.rmaf.org.ph/Awardees/Biography/BiographyChattopadhyayKam.htm BIOGRAPHY of Kamaladevi Chattopadhyay at Ramon Magsaysay]</ref> గిరిజాబాయికి ఆస్తి దక్కలేదు. తన బాధ్యతలను వీలైనంత త్వరగా తీర్చుకోవటానికి విధవరాలైన తల్లి కమలాదేవికి 14వ ఏట, 1917లో కృష్ణారావునుకృష్ణారావుతో పెళ్లాడిందివివాహం జరిపించింది.<ref>[http://www.kamat.com/kalranga/people/pioneers/kamaladevi.htm Kamaladevi Chattopadhyaya by Jyotsna Kamat in Kamat's Potpourri]</ref> రెండేళ్లలోనే 1919 లో భర్త మరణించాడుమరణించడంతో తనూ విధవరాలైంది. ప్రతిభాశాలి అయిన కమలాదేవి, వితంతువుకు చదువు అనవసరమని అడ్డుకున్నా, నిర్భీకత తో వారిని ధిక్కరించి [[చెన్నై]]లోని సెంట్‌ మేరి పాఠశాలలో చేరి ఉన్నత పాఠశాల చదువు పూర్తిచేసింది. అక్కడున్నపుడే [[హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ]] ను పెళ్ళాడి, వితంతు వివాహం చెల్లదన్న వాదాన్ని తిప్పికొట్టింది. హరీన్‌, కమల దంపతులకు రామకృష్ణ ఛటోపాధ్యాయ అనే కొడుకు పుట్టాడు. వివాహం తర్వాత దంపతులు [[లండన్]] చేరారు. కమలా దేవి బెడ్‌షోర్‌ కళాశాలలో చదివి, సోషియాలజీలో డిప్లొమా అందుకొన్నది. హరీన్‌తో ఎక్కువకాలం మనలేదు. కమలాదేవి దిక్కులేని ఒక మహిళను చేరదీసి కొడుకును చూసుకునే పనికి నియమించగా, హరీన్ ఆమెతో వైవాహికేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అది తెలుసుకొన్న కమలాదేవి వివాహబంధాన్ని తెంపేసింది.<ref>[http://www.mainstreamweekly.net/article364.html Mainstream, October 13, 2007]</ref> వీరిద్దరి విడాకులు భారతదేశంలో చట్టపరంగా విడాకులు మంజూరు చేయబడిన తొలి సంఘటనల్లో ఒకటిగా నమోదయ్యింది.
 
==స్వాతంత్ర్యోద్యమంలో==
ఈమె తల్లిదండ్రులు నాటి జాతీయ నాయకులైన [[మహదేవ గోవింద రనాడే]], [[గోపాలకృష్ణ గోఖలే]], [[రమాబాయి రనాడే]], [[అనిబీసెంట్]] లతో సన్నిహితంగా వుండేవారు. 1923లో [[మహాత్మా గాంధీ]] పిలుపు అందుకొని [[సహాయ నిరాకరణోద్యమం|సహాయ నిరాకరణ ఉద్యమం]] సేనాదళ్‌ సంస్థలో పనిచేసింది. పెక్కు విదేశాలలో పర్యటించి అక్కడి సంస్కరణలు, మహిళల స్థితి గతులు, విద్యాసంస్థలు మున్నగు వాటిని పరిశీలించింది. 1930లో గాంధీజీ ప్రారంభించిన [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొన్నది. 1930లో జనవరి 26న భారత జాతీయ పతాకాన్ని, పోలీసులు అడ్డుకొన్నా, ఎగురవేసిన సాహసనారి కమలాబాయి. ఈమె [[జయప్రకాశ్ నారాయణన్‌]], [[రామ్‌మనోహర్ లోహియా]]ల సోషలిస్టు భావాల వ్యాప్తికి కృషి చేసింది. దేశ విభజనానంతరం [[ఢిల్లీ]] సమీపంలోని ఫరీదాబాద్‌లో [[పాకిస్తాన్‌]] నుంచి వలస వచ్చిన 50వేల మహిళలకు వసతి, ఆరోగ్య సౌకర్యం ఏర్పాటు చేసింది.<ref>[http://www.visalaandhra.com/women/article-16717 సాహసనారి కమలాదేవి ఛటోపాధ్యాయ - విశాలాంధ్ర జూన్ 23, 2010]</ref>