'''చిరుతల రామాయణం''' [[తెలంగాణా]] ప్రాంతంలో చాలచాలా వ్వాప్తిలో వుంది. ముఖ్యంగా కరీంనాగర్[[కరీంనగర్ జిలాలోజిల్లా]]లో చిరుతల రామాయణం అతి ప్రాచీన కళారూపం. పల్లెల్లోని శ్రామిక యువకులు ముప్పై నలబై మంది కలిసి వేసస్వివేసవి కాలంలో ఒక గురువును నియమించుకుని తిరుతల రామాయణాన్ని నేర్చు కుంటారునేర్చుకుంటారు.
ఊరు యబటబయట విశాలమైన స్థలంలో ఒక కర్ర పాతి, దానికి జండాలు కట్టి, [[చిరుతలు]] పట్టుకుని, కాళ్ళకు గజ్జెలు[[గజ్జె]]లు కట్టుకుని పాట పాడుతూ నృత్యం చేస్తారు. న్యానికినిజానికి ఇది మన [[కోలాటం]] లాంటిదే అయితే వీరు ముఖ్యంగా కోలాటం పాటలు కంటే చిరుతలతో నృత్యం చేస్తూ రామాయణ భారత కథలను తీసుకుని బృద సభ్యులే పాత్రలుగా వ్వవ హరించటంవ్వవహరించటం వల్ల దీనికి చిరుతల రామాయణమి పేరు వచ్చింది.