చిరుతల రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
ప్రథమంలో బృంద సభ్యుల అకారాల ననుసరించి, పాత్రలను ఎంపిక చేస్తారు. తరువాత వేషధారణ లేకుండనే ప్రతి పాత్రకూ పాటను నేర్పుతాడు. ప్రతి పాత్ర ధారికీ క్షుణ్ణంగ్తా పాట
వచ్చి తీరాలి. ఈ విధంగా ఒక మాసం రోజులు గురువు బృంద సభ్యులతో [[రామాయణం]] శిక్షణ ఇస్తాడు. అభ్యాసం అయిన తరువాత రామ పట్టాభి షేకంపట్టాభిషేకం వుంటుంది. ముఖ్యంగా సీతారామ పాత్రలు ధరించే వారు. ధన వంతులధనవంతుల ఇళ్ళలో చీరలు, పంచెలు, నగలు సంపాదించి వేష ధారణనువేషధారణను సమకూర్చు కుంటారు. విశాలమైన స్థలంలో రామాయణానికి సంబంధించిన సన్ని వేశాలసన్నివేశాల ననుసరించి సినిమా సెట్సు మాదిరి, రావణాసురుని లంక, అయోధ్య, కిష్కింద, ఇలా వేరు వేరు భాగాలను కట్టెలతో మంచెల్లాగా నిర్మిస్తారు.
 
ఒక్కో పాత్ర ప్రవేశించి పరిచయం చేసుకునే సమయంలో ప్రేక్షకులు కరతాణ ధ్వనులతో వారిని ఉత్సాహ పరుస్తారు. ఇలా రాత్రంతా రామాయణం గాన చేసిగానంచేసి, ఉదయం శ్రీ రాముని పట్టాభి షేకపట్టాభిషేక మహోత్సవం చేస్తారు.
వీ వుత్సవానికి ఊరి జనమంతా కదిలి వస్తారుకదిలివస్తారు. ఎత్తైన ప్రదేశంలో సీతా రాములుగాసీతారాములుగా పాత్రధారులను కూర్చోపెడతారు. కొంచెం క్రింద లక్ష్మణుని పాదాల ముందు హనుమంతుడు కూర్చొని వుంటాడు. ఉత్సవ సమయంలో సీతారాములకు చీరలు, పంచెలు, డబ్బులు సీతపెట్టి,దేవతా మూర్తులనుదేవతామూర్తులను భక్తి శ్రద్ధలతో కొలిచినట్లే కొలుస్తారు. ఈ నాడుఈనాడు చిరుతల రామాయణం సినిమాలు వచ్చిన తరువాత వీటి పట్ల కొంచెం ఆధరణ తగ్గుతూ వున్నా, కొన్ని పల్లెల్లో ఇప్పటికీ వున్నారు. అలా అంబేద్కర్ యువజన సంఘం, తోట పల్లితోటపల్లి, చెర్ల బూత్కూరు, చింత కుంటచింతకుంట, వీణ వంకవీణవంక గ్రామాల్లో చిరుతల రామాయణ బృందాలు ఈ నాటికి పనిఈనాటికి చేస్తున్నాయిపనిచేస్తున్నాయి.
 
[[వర్గం:జానపద కళారూపాలు]]
"https://te.wikipedia.org/wiki/చిరుతల_రామాయణం" నుండి వెలికితీశారు