తిరుప్పరంకుండ్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తిరుప్పరంకుండ్రం (Tirupparankundram) తమిళనాడు లో గల మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 19 కిలోమీటర్ల దూరం లో కలదు .శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరంకుండ్రం. ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని (దేవసేనా) అమ్మతో కళ్యాణం జరిగింది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు. మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం.
==స్థల పురాణము==
ఈ క్షేత్రమునకు సంబంధించిన పురాణము ఈ విధముగా ఉంది.
పంక్తి 25:
==ఆలయంలో ఆర్జిత సేవలు==
ప్రతీ రోజూ స్వామి వారి శక్తి ఆయుధానికి అభిషేకం జరుగుతుంది. దీనికి కొంచెం ధరలో టికెట్టు ఉంటుంది, మనం కూడా పాలు, తేనె మొదలైన వస్తువులు తీసుకువెడితే, వాటితో కూడా స్వామి వారి శక్తి ఆయుధానికి అభిషేకం చేస్తారు.
==సూచికలు==
{{Reflist}}
 
 
 
 
{{సుబ్రహ్మణ్య క్షేత్రాలు}}
"https://te.wikipedia.org/wiki/తిరుప్పరంకుండ్రం" నుండి వెలికితీశారు