బెజవాడ రాజారత్నం: కూర్పుల మధ్య తేడాలు

బెజవాడ రాజారత్నం
(తేడా లేదు)

06:15, 27 ఫిబ్రవరి 2007 నాటి కూర్పు

ఈ వ్యాసాన్ని సమీక్షిస్తూ, మెరుగుపరచేందుకు అవసరమైన సూచనలివ్వండి.

అలాగే, వ్యాసంలో అవసరమైన మార్పులు చేసి, దాని నాణ్యతను మెరుగుపరచండి. మీ సూచనలను చర్చా పేజీలో రాయండి.

బెజవాడ రాజారత్నం గారు తెలుగు సినిమా మొదటి తరం కళాకారుల్లో ఒక్కరు. వీరు పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాలల్లో కూడా నటించారు. బెజవాడ రాజారత్నం గారు 1921 సంవత్సరంలో తెనాలి పట్టణంలో జన్మించారు. సంగీతాన్ని తెనాలి సరస్వతి మరియు జొన్నవిత్తుల శేషగిరి రావు గారి వద్ద నేర్చుకొన్నారు. తరువాత లంకా కామేశ్వరరావుతో కలసి పాడిన పాటలు రికార్డులుగా విడుదలయ్యి గాయనిగా మంచి పేరు తీసుకు వచ్చాయి. రుక్మిణీ కల్యాణం,పుండరీక, రాధా కృష్ణ, మీరా వంటి నాటకాలలో నటించటమే కాక సంగీతం అందించటంలో సహాయం చేశారు. మళ్ళీ పెళ్ల్లి, విశ్వ మోహిని (ఈ పూపొదరింట పాటలో), దేవత (రాదే చెలి పాటలో) వంటి సినిమాలల్లో పాటలలో కనిపించి అలరించారు. భక్త పోతన (1942), మోహిని (1948) సినిమాలలో పాటలు పాడారు. ఘంటసాల బలరామయ్య గారి ముగ్గురు మరాఠీలు సినిమాలో పాడిన 22 యేళ్ళ తరువాత జగదేకవీరుని కథ సినిమాలో పాడారు.

నటించిన సినిమాలు

వనరులు

http://www.telugucinema.com/tc/stars/Bezwada_Rajaratnam.phpi