సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
ఈయన 1 నవంబరు 1919 న [[బొబ్బిలి]] లో జన్మించారు.
[[మద్ర్రాసు]] ప్రభుత్వ చిత్రకళాశాలలో డిప్లమా పొందారు. ప్రముఖ [[బెంగాలీ]] చిత్రకారుడు, శిల్పి దేవీప్రసాద్ రాయ్ చౌదరి వీరి గురువు.
వీరు 1949లో విజయనగరములో చిత్రకళాశాలను నెలకొల్పారు. పైడిరాజు గారి చిత్రాలు లండన్, పోలెండ్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, అమెరికా మరియు సింగపూర్ కు చెందిన ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి.
వీరు చిత్రించిన 'పేరంటం', 'అలంకరణ', 'బొట్టు' మున్నగు అద్భుత కళాఖందాలు కేంద్ర లలితకళా అకాడమీ బహుమతులు గెల్చుకున్నాయి.
[[వర్గం:ఆంధ్ర కళాకారులు]]
|