శ్యామశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కర్ణాటక సంగీత విద్వాంసులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం: Shyamasastri.jpg|250px|right|thumb|శ్యామశాస్త్రి]]
సంగీత త్రిమూర్తులలో మూడవవాడైన '''శ్యామశాస్త్రి''' ( ఏప్రిల్ 26 , 1762 - ఫిబ్రవరి 06 , 1827 ) ప్రసిద్ధ కర్ణాటక సంగీత విధ్వాంసులు మరియు వాగ్గేయకారులు.
సంగీత త్రిమూర్తులలో మూడవవాడైన '''శ్యామశాస్త్రి''' ( ఏప్రిల్ 26 , 1762 - ఫిబ్రవరి 06 , 1827 ) [[తిరువారూరు]] గ్రామస్థుడు. ఈయన అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యము, ముద్దుగా ''శ్యామకృష్ణా'' యని పిలిచేవారు. అదే ఈయన కృతుల లో ఈయన ముద్ర అయినది. ఈయన బంగారు [[కామాక్షి]] ఉపాసకుడు. అమ్మపై తప్ప వేరొకరి పై రచనలు చేయలేదు. ఈయన కలగడ, మాంజి, చింతామణి మొదలగు అపూర్వ రాగములను కల్పించాడు. [[త్యాగరాజు|త్యాగరాజా]]దులచే కొనియాడబడిన ఈయన లయజ్ఞానము శ్లాఘనీయమైనది. [[ఆనంద భైరవి]] రాగమన్న ఈయనకు చాల యిష్టమని చెప్తారు. ఆంధ్ర గీర్వాణ భాషా కోవిదుడై ఈయన కృతులలో ముఖ్యమైనవి: ఓ జగదంబా, హిమాచలతనయ, మరి వేరే గతి యెవ్వరమ్మా, హిమాద్రిసుతే పాహిమాం, శంకరి శంకురు, సరోజదళనేత్రి, పాలించు కామాక్షి, కామాక్షీ ([[స్వరజతి]]), కనకశైలవిహారిణి, దేవీ బ్రోవ సమయమిదే, దురుసుగా, నన్ను బ్రోవు లలిత, మొదలగునవి. ప్రఖ్యాత వాగ్గేయకారుడైన [[సుబ్బరాయశాస్త్రి]] ఈయన కుమారుడే.
==బాల్యం==
సంగీతఈయన త్రిమూర్తులలోఅసలు మూడవవాడైనపేరు '''శ్యామశాస్త్రి'''"వేంకట (సుబ్రహ్మణ్యము". ఏప్రిల్ఈయన 26[[తంజావూరు]] ,జిల్లాలోని 1762[[తిరువారూరు]] -గ్రామంలో ఫిబ్రవరి[[ఏప్రిల్ 0626]] , 1827 ) [[తిరువారూరు1762]] గ్రామస్థుడు. ఈయనకృత్తికా అసలునక్షత్రమున పేరువిశ్వనాధ వేంకటఅయ్యరు సుబ్రహ్మణ్యము,గారికి ముద్దుగాజన్మించిరి. ''వీరిని తల్లిదండ్రులు "శ్యామకృష్ణా''" యని ముద్దుగా పిలిచేవారు. అదే ఈయన కృతుల లో ఈయన ముద్ర అయినది. ఈయన బంగారు [[కామాక్షి]] ఉపాసకుడు. అమ్మపై తప్ప వేరొకరి పై రచనలు చేయలేదు. ఈయన కలగడ, మాంజి, చింతామణి మొదలగు అపూర్వ రాగములను కల్పించాడు. [[త్యాగరాజు|త్యాగరాజా]]దులచే కొనియాడబడిన ఈయన లయజ్ఞానము శ్లాఘనీయమైనది. [[ఆనంద భైరవి]] రాగమన్న ఈయనకు చాల యిష్టమని చెప్తారు. ఆంధ్ర గీర్వాణ భాషా కోవిదుడై ఈయన కృతులలో ముఖ్యమైనవి: ఓ జగదంబా, హిమాచలతనయ, మరి వేరే గతి యెవ్వరమ్మా, హిమాద్రిసుతే పాహిమాం, శంకరి శంకురు, సరోజదళనేత్రి, పాలించు కామాక్షి, కామాక్షీ ([[స్వరజతి]]), కనకశైలవిహారిణి, దేవీ బ్రోవ సమయమిదే, దురుసుగా, నన్ను బ్రోవు లలిత, మొదలగునవి. ప్రఖ్యాత వాగ్గేయకారుడైన [[సుబ్బరాయశాస్త్రి]] ఈయన కుమారుడే.
==సంగీత సేవలు==
వీరు తెలుగు నందును, సంస్కృతమునందును పండితులు. తమ మేనమామ వద్ద సంగీత ఆరంభ పాఠములు అభ్యసించిరి. వీరు 18 వ యేట తలిదండ్రులతో తంజావూరు చేరుకొనిరి. అచట ఆంధ్ర పండితులైన సంగీత స్వామి అను సన్యాసి [[కాశీ]] నుండి దక్షిణ హిందూ యాత్రకు వచ్చి, అది చాతుర్మాసము గాన తంజావూరి లోనే ఆ నాలుగు నెలలు ఉండిపోయిరి.
 
==ఇంకా చూడండి==
"https://te.wikipedia.org/wiki/శ్యామశాస్త్రి" నుండి వెలికితీశారు