యలవర్తి నాయుడమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
==పదవులు, పురస్కారాలు==
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలరు గా (1981-1982), భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థ కు డైరెక్టరు జనరల్ గా పనిచేసి పేరుప్రఖ్యాతులు పొందాడు. 1965 లో ఎం.ఎస్. యూనివర్సిటీ(వడోదర) వారు డాక్టర్ కె.జి.నాయక్ గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. 1971 లో భారత ప్రభుత్వము నుండి [[పద్మశ్రీ]] పురస్కారము, రాజలక్ష్మీ సంస్థనుండి [[శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం]] పొందాడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ శాస్త్ర సంస్థలలో సభ్యులుగా ఉన్నాడు.
==విమాన ప్రమాదం==
 
1985 [[జూన్ 23]] న మాంట్రియల్ లో జరిగిన ఒక సదస్సులో పాల్గొని స్వదేశం రావటానికి లండన్ ప్రయాణించే విమానం ఎక్కగా ఈ "కనిష్క" విమానం పేలిపోయి దుర్మరణం పాలయ్యారు.
1985లో జరిగిన కనిష్క విమాన దుర్ఘటనలో మరణించాడు.
==నాయుడమ్మ స్మారక సదస్సు==
ఆంధ్ర ప్రదేశ్ సైన్స్ అకాడమీ అధ్వర్యంలో జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థలో 2006, జూన్ 23 వ తేదీన (హైదరాబాద్) ప్రొఫెసర్ నాయుడమ్మ స్మారక సదస్సు జరిగింది. అందులో శాస్త్ర రంగంలో విశేష కృషీవలులు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ సంచాలకులు డాక్టర్ జి. త్యాగరాజన్ కు నాయుడమ్మ స్మారక బంగారు పతకాన్ని బహూకరించారు. ఈ సందర్భంలోనే రాష్ట్ర ఆర్థిక మంత్రి రోశయ్య ప్రసంగిస్తూ ప్రొఫెసర్ నాయుడమ్మ జీవిత విశేషాలు, సాధించిన విజయాలమీద డాక్యుమెంటరీని రూపొందించాలని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖను కోరతామని గట్టి హామీని ప్రసాదించారు.
==ఐ.రా.స. సలహాదారుగా==
ఐరాస సలహాదారుగా పలు ఆఫ్రికా దేశాలలో తోళ్ళ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడిన నాయుడమ్మ శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకుని దేశానికి , మరీ ముఖ్యంగా తెలుగు జాతికీ ఎనలేని ఖ్యాతి ని ఆర్జించి పెట్టారు.
 
==డా. యలవర్తి నాయుడమ్మ మెమొరియల్ అవార్డ్==
"https://te.wikipedia.org/wiki/యలవర్తి_నాయుడమ్మ" నుండి వెలికితీశారు