కాకతీయుల కళాపోషణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{Center|
==కాకతీయుల కళా విన్యాసం==
}}
పంక్తి 12:
ఆ తరువాత దశలో 1262 నుండి 1323 వరకూ పరాయి రాజుల దండ యాత్రలనుండి కాకతీయ సాంరాజ్యాన్ని కాపాడిన వారు రుద్రమదేవి. ప్రతాపరుద్రుడు. రుద్రమదేవి అనేక మంది సామంత రాజుల తిరుగుబాట్ల నోడించి సమర్థవంతంగా రాజ్య పాలన చేసింది. రెండవ రాజైన ప్రతాపారుద్రుడు అల్లావుద్దీన్ దండ యాత్రల్ని అనేక సార్లు త్రిప్పి కొట్టి చివరకు ఓడి పోయి బందీగా చిక్కి భరింప లేని కారాగార జీవితంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
కాకతీయ చక్రవర్తుల లలితకళల్నీ, సారస్వతాన్నీ పోషించి వాటికి నూతన వికాసాన్ని కలిగించారు. వీరి కాలంలో నాట్య కళ బహుముఖాల విజృంబించి
;కళాకారులకు ఘన సత్కారాలు:
దేవాలయ కైకర్యం చేశే నర్తకీ మణులకు, మృదంగ విద్వాసులకు, గాయకులకూ, గృహదానాలు చేసినట్లు పిల్లమఱ్ఱి శాసనంలో ఉదహరించ బడింది.
[[పానుగల్లు శాసనంలో ]] మైలాంబ గాయకులకు, నర్తకీమణులకు పై విధమైన గృహదానాలు చేసినట్లుంది. ధర్మ సాగర శాసనంలో ''జలబకరండ '' మనే అపూర్వమైన వాద్య ప్రశంస వుంది. ఈ కరండ వాద్యకారులకూ పది మంది, నాట్య కత్తెలకూ కొన్ని వివర్తనాల బూమిని ఇచ్చినట్లు వ్రాయబడివుంది.
[[చేబ్రోలు శాసనం]]లో కాకతి గణపతి దేవుడు నృత్తరర్నావళి రచయిత [[జాయప సేనాని]] పదహారు మంది ఆటకాత్తెలకు గృహ దానాలు చేసినట్లుంది.
;మాన్యాలు, సమ్మానాలు:
గుంటూరుజి ల్లా, గుంటూరు తాలూకా, మంచారమనే (నేటి మందిడం) మల్కాపురం శాసనంలో 1183 లో కాకతీయ మహారాణీ [[రుద్రమదేవి]] విశ్వేశ్వర శివాచార్యుడు స్థాపించిన గోళకీమత విద్యాస్థానానికి దేవాలయంలో పదిమంది నర్తకులకూ, ఎనిమిది మంది మార్థంగికులలూ, కాశ్మీరు గాయకునికీ, పద్నాలుగురు గాయనీ మణులకూ, కరడా వాద్యంలో ఆరితేరిన కళాకారులు ఆరుగురికీ, వృత్తి మాన్యాలిచ్చి నాట్య సంగీతాలకు పోష కల్పించినట్లుంది.
శాసనాలతో పాటు కాకతీయ చక్రవర్తులు కట్టించిన అనేక దేవాలయాలమీద నాట్య సాంప్రదాయలను ప్రతిబింబించే అనేక మైన నాట్య శిల్పాలున్నాయి. అనేక దేవాలయాలు, శిల్పాలు తురుష్కుల దండ యాత్రల్లో చిన్నాభిన్నమైనాయి.
|