చార్‌ధామ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
}}
భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ద హిందూ పుణ్యక్షేత్రాలైన [[బద్రీనాథ్]], [[ద్వారక]],[[పూరీ]] మరియు [[రామేశ్వరం]] లను కలిపి '''చార్‌ ధామ్‌ ''' గా వ్యవహరిస్తారు. ఆదిశంకరాచార్యులచే ఉపదేశించబడిన ఈ క్షేత్రాలలో మూడు వైష్ణవ క్షేత్రాలు మరియు ఒక శైవ క్షేత్రము కలదు. కాలక్రమేణా చార్‌ ధామ్‌ అనే పదము హిమాలయాలలోని పుణ్యక్షేత్రాలను ఉద్దేశించేదిగా వ్యవహారంలోకి వచ్చింది.
==చరిత్ర==
మూలాధారాలు లేనప్పటికీ భారతదేశంలో హిందూమత వ్యాప్తికి విస్తృతంగా కృషిచేసిన [[m:en:Shankaracharya|ఆది శంకరాచార్య]] ఈ నాలుగు పుణ్యక్షేత్రాలకు చార్‌ధాం హోదాను ఆపాదించారు. ఈ నాలుగు ఆలయాలు భారతదేశం యొక్క నాలుగు వైపులా ఏర్పడటం గమనార్హం. ఉత్తరాన బద్రీనాధ్ ఆలయం, తూర్పున పూరీ లోని జగన్నాధ ఆలయం, పశ్చిమాన ద్వారక లోని ద్వారకానాధీశ ఆలయం మరియు దక్షిణాన రామేశ్వరం లో రామనాధస్వామి ఆలయం స్థాపితమై ఉన్నాయి.
{{Char Dham}}
[[వర్గం:హిందూ మతం]]
"https://te.wikipedia.org/wiki/చార్‌ధామ్" నుండి వెలికితీశారు