భాగవతులు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ;కూచిపూడి వారసులే కోటకొండ భాగవతులు: భర్త నాట్య సంప్రదాయ ప్రవ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
భాగవత కళను రాయలసీమలొఓ విరివిగా ప్రచారం చేయవలెనన్న తలంపుతో క్రీ:శ:. 1700 - 1759 ప్రాంతాలలో బనగాని పల్లె నవాబు గారు కూచి పూడి నుండి కొందరు కళావేత్తల కుటుంబాలను ఆహ్వానించి కోటొ కొండ, కపట్రాల గ్రామాలలో వారికి భూములు ఇచ్చి, వారి చేత కర్నూలు జిల్లాలో భాగవత కళ ప్రచారాన్ని ప్రోత్స హించారు. అప్పటిలో కూచి పూడి నుండి తరలి వెళ్ళిన కుటుంబాలలో ప్రథముడు చల్లా భాగవతం దాసం భొట్లు, సిద్ధేంద్ర యోగి నేర్పించిన పారి జాతాపహరణాన్ని పారంపర్యంగా ప్రదర్శించిన వారిలో చల్లావారు ముఖ్యులు. తొమ్మిదవ తరానికి భరత శాస్త్రం లక్ష్మీనారాయన శాస్త్రి సుప్రసిద్ధ నాట్య కళా విశారదుడు. భామా కలాపాన్నీ, గొల్ల కలాపాన్నీ, క్షేత్రయ్య పదాలనూ, తరంగాలనూ అభినయించడంలో దిట్ట. సంగీత నృత్య విద్యల్లోనే కాక, సఆంస్కృతాంధ్ర భాషల్లో చక్కని పాండితీ ప్రతిభ గడించిన వారు.
;ఆదరించిన కర్నూలు నవాబు:
 
కూచి పూడి వీథి భాగవతులకు గోలు కొండ నవాబు తానీషా ఎలా అగ్రహారాన్ని దానం చేశాడో అదే విధంగా కోట కొండ భాగవతులకు కర్నూలు నవాబు 200 ఎకరాల భూమి శ్రోత్రియంగా ఇచ్చారట. ఆ హక్కు ఈ నాటికి వారి అనుభవంలో వుంది.
 
వీరీలవేల్పు కౌలుట్ల చెన్న కేశవుడు. వీరి కుంటుంబంలోని ప్రతి మగపిల్ల వానికి ఐదవ ఏట ఆ దేవాలయంలో ముక్కు కుట్టిస్తారట. ఆ దేవుని ఎదుట గజ్జె కట్తించి, ప్రథమ పాటాలు ప్రారంబిస్తారట. విద్య పూర్తి కాగానే చెన్న కేశవుని సన్నిధానంలో ప్రథమ ప్రదర్శనం ఇచ్చిన అనంతరం గాని రాజుల వద్ద ప్రదర్శించే వారు కారట. వీరికి ఎక్కువ మక్కువతో అభ్యాసమైన విద్యలు, తరంగాలు, అష్టపదులు క్షేత్రయ్య పదాలు.
 
;కపట్రాల భాగవతులు:
 
రెండు వందల సంవత్సరాలకు పూర్వం బనగాని పల్లి నవాబులు కర్నూలు సమీపంలో తుంగ
భద్రా నదికి అవతల ప్రక్కన అలంపురానికి దగ్గరగా నున్న చారిత్రిక సుందర నగరం కపట్రాల. వీరికి ఇనాముగా యిచ్చారు. ఆనాడె కూచి పూడి నుండి కొంత మంది చల్లా వారు కుటుంబాలతో అక్కడకు వెళ్ళారు. కూచి పూడి సంప్ర
"https://te.wikipedia.org/wiki/భాగవతులు" నుండి వెలికితీశారు