శారద కాండ్రు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
==;వారు చెప్పే కథలు:==
 
బాలనాగమ్మ ........ రాములమ్మ ..... ఎరుకల నాంచారి ..... చిన్నమ్మ మొదలైన కరుణ రస ప్రపూరితమైన కథలతో పాటు 18 వ శతాబ్దంలో తెలంగాణా ప్రాంతాల్ని దద్దరిల్ల చేసిన సర్వాయి పాపడు కథనూ, అలాగే రెడ్డి వీరులకూ, వెలమ వీరులకూచెరువువీరులకూ చెరువు నీళ్ళ తగాదాలో వైరుధ్యాలుపెరిగివైరుధ్యాలు పెరిగి .... కొండల్రాయుని తండ్రిని చంపిన వారి మీద పగ తీర్చు కోవడానికి యుద్ధానికి సిద్ధమైన పౌరుషవంతుపౌరుష వంతు డైన కొండల్రాయుని సాహసోపేతుడైన వీరుని కథనూ, ఈ కోవకే చెందిన సదాసివ రెడ్డి, రాజా రామేస్వర రావు..... గద్వాల సోమానాద్రి కథనూ, చారిత్రక కథలైన, బొబ్బిలి, పల్నాటి యుద్ధానికి సంబంధించిన, వీర రస గాథల్నీ చెపుతారు.
వీరు వరంగల్లు తాలూకాలో వున్న వెంకట రావుల పల్లి చుట్టు ప్రక్కల గ్రామాలలో ఎక్కువ మంది వున్నారు. శారద కాండ్రందరూ శైవ మతానికి సంబంధించిన వారే, వీరు మాంసాహారులైన జంగమ జాతికి చెందిన వారనె ప్రతీతి కూడా వుంది. . .... ఎల్లమ్మ ........ పోచమ్మ.............. మొదలైన ప్రసిద్ధ దేవతల్ని దైవాలుగా పూజిస్తారు. వీరికి గురువులు జంగాలే. వీరు శైవ మతానికి సంబంధిన వారైనా లింగాలను ధరించరు.
 
;==శారద రామాయణం:==
 
ఇన్నీ చారిత్రిక గాధల్ని వీర రస గాథల్నీ, కరుణ రస గాధల్నీ, అద్భుతంగా వాల్మీకి రామాయణాన్నణుసరించ్దిరామాయణాన్ననుసరించి ఒక కవి, పుత్రకామేష్టి నుండి, పాదుకా పట్టాభి షేకం వరకూ, శారద వరుసలకు అనుగుణంగా వ్రాసిన శారద రామాయాణాన్నీ ఎంతోభక్తిఎంతో భక్తి శ్రద్ధలతో చెపుతారు.......... ఇదే కత్ఘనుకథను, ఆంధ్ర దేశంలో పగటి వేషాలు ధరించే వారు. రోజు కొక వేషం చొప్పున రోజుల తరబడి వేషాలు ధరించే పగటి వేషధారులు, శుభ సూచకంగా భక్తి భావంతో, శారద రామాయణాన్ని అలాపించి గ్రామస్తుల వద్ద డబ్బునూ, వస్గ్త్రాలనూ, ధాన్యాన్నీ దానాలుగా సంపాదిస్తారు. అయితే వీరు శారద కాండ్ర వరుసలో ఈ రామాయాణాన్ని చెప్పరు. మూల కథను తీసుకుని క్లుప్తంగా వివరిస్తారు. శారద కాండ్రు ఈ కళా రూపాన్ని, జోవ నోపాధి కోసమే ఉపయోగించు కున్నారు. అయినా ఇదొక చక్కని జానపద బాణీ. రోజు రోజుకీ ఈ కథలకు ఆదరణ తగ్గి పోతూ వుంది.
"https://te.wikipedia.org/wiki/శారద_కాండ్రు" నుండి వెలికితీశారు