చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 26:
వీరు [[త్యాగరాజస్వామి]] వారి కీర్తనలను లయ ప్రధానంగా గానం చేయడంలో మేటిగా పేరుపొందారు. వీరు ఎక్కువగా కాంచీపురం రీతిలో గానం చేసేవారు. వీరు స్వరప్రస్థానం మరియు కళాప్రమాణం లో ప్రసిద్ధిచెందారు. వీరు త్యాగరాజు మరియు ముత్తుస్వామి దీక్షితులు రచించిన అరుదైన కీర్తనలను ఆలపించడంలో దిట్ట.<ref name="musicplug1">[http://www.musicplug.in/blog.php?blogid=7897&cmtdisp=1 Classical – Vocal – Chittoor Subramania Pillai 1 – Jaganmohini Shines With Chittor Subramania Pillai]. Musicplug.in (30 May 2007). Retrieved on 28 July 2011.</ref>
ఆకాలంలో రికార్డింగు విధానం ప్రారంభ దశలో ఉండుటవలన, వీరు రచించిన మధురా నగరిలో చల్లలమ్మ బోఉ, కులములోన గొల్లదాన మరియు మావల్లగాదమ్మ వంటి కొన్ని మాత్రము కొలంబియా సంస్థ ద్వారా రికార్డు చేయబడ్డాయి
వీరు గురుకుల పద్ధతిలో ఎందరో శిష్యులకు సంగీతవిద్యను బోధించారు. వారిలో కొందరు సుప్రసిద్ధ విద్వాంసులుగా పేరుపొందారు. వీరిలో మధురై సోమసుందరం]], [[బొంబాయి ఎస్. రామచంద్రన్]],<ref name="musicplug1"/> [[చిత్తురు రామచంద్రన్]], [[టి. టి. సీత]], [[తాడేపల్లి లోకనాథ శర్మ]] మరియు [[రేవతీ రత్నస్వామి]]
వీరు [[తిరుపతి]] పట్టణంలో త్యాగరాజ ఉత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహించి సప్తగిరి సంగీత విద్వన్మణి అనే పురస్కారాన్ని ప్రముఖ కర్ణాటక విద్వాంసులకు ప్రదానం చేసేవారు.<ref name="hindu2002"/> ఆకాలంలోనే చాలా [[అన్నమాచార్య]] కీర్తనలను స్వరపరచి అందించారు. అందులో ఇతడొకడే, నారాయణతే ముఖ్యమైనవి.
కర్ణాటక విద్వాంసునిగా చివరిదాకా సంగీత సాధనతోనే జీవితాన్ని సఫలం చేసుకున్న ధన్యజీవి<ref name="carnatica1"/><ref>[http://www.hindu.com/fr/2009/05/15/stories/2009051551300400.htm Friday Review Chennai / Columns : Titan from Kanchipuram]. The Hindu. Retrieved on 28 July 2011.</ref> 1975 సంవత్సరంలో పరమపదించారు.
|