పిచ్చుకుంటులవారు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
దాన మొసగరే ధర్మాత్ములార.
 
అని వర్ణించాడు. పై వివరణను బట్టి వారు అంగవైలల్యం కల కుంటి వారనీ, అంధులనీ తెలియటమే కాక, 'దాన మొసగరే ధర్మాత్ములార '' ఆనడాన్ని బట్టి వారు యాచకులని అర్థమౌతూ వుంది. ఆ నాడు శ్రీ శైల క్షేత్రానికి వెళ్ళే యాత్రికుల్ని యాచిస్తూ వుండే వారని తెలుస్తూ వుండి. వీరిని సర్కారాంధ్ర దేశంలో పిచ్చి గుంటలాళ్ళని పిలుస్తూ వుంటారు. మరి కొన్ని చోట్ల పిచ్చుక కుంటల వాళ్ళనీ, - పిచ్చుకుంటలాళ్ళనీ, రక రకాలుగా పిలుస్తూ వుంటారు. వీరు భిక్షమెత్తే వారు కనుక భిక్షక శబ్దం పిచ్చకుంటులుగా మారిపోయి వుండవచ్చు.
 
వీరిని సర్కారాంధ్ర దేశంలో పిచ్చి గుంటలాళ్ళని పిలుస్తూ వుంటారు. మరి కొన్ని చోట్ల పిచ్చుక కుంటల వాళ్ళనీ, - పిచ్చుకుంటలాళ్ళనీ, రక రకాలుగా పిలుస్తూ వుంటారు. వీరు భిక్షమెత్తే వారు కనుక భిక్షక శబ్దం పిచ్చకుంటులుగా మారిపోయి వుండవచ్చు.
 
 
 
 
 
 
 
పద్యం:
Line 30 ⟶ 22:
గుడగుడ వట్టి లొట్ట యని కూయును ముర్ఖుడా.. ||చంద్ర శేఖరా||<poem>
 
అని వర్ణించాడు. పిచ్చుకుంటుల వారు ప్రధమంలో కాపుల గోత్రాలనూ, యాదవుల గోత్రాలనూ చెపుతూ వుండేవారు. కాల క్రమాన కమ్మవారి గోత్రాలతో పాటు ఇతర కులాల వారి గోత్రాలను కూడ చెపుతూ వుండేవారు. అలా వారి వారి గోత్రాలను కూడా చెపుతూ వారినే యాచించే వారు. వీరికి పౌరోహిలులు జంగాలు. పిచ్చికుంటుల వారు తెలంగాణా జిల్లాలలో ఎక్కువగా వున్నారు. వీరిలో గంట - తురుక - మంద - తిత్తి - తొగరు మొదలైన ఉప జాతులు ఉన్నాయనీ, పన్నేండు తెగల వారు తెలంగాణాలో వున్నారనీ, ఒక తెగవారు సర్కాంధ్ర డేశంలో వున్నారనీ, ఈ నాడు తెలంగాణా రెడ్లుగా వున్న వారు ఒకప్పుడు కాపులకు సంబంధించిన కోటి గోత్రాలనూ, కోస్తా జిల్లాలలో వున్న కమ్మ వారికి కోటి గోత్రాలనూ చెప్పి యాచించే వారనీ డా: బి. రామ రాజుగారు వారి జానపద సాహిత్య గ్రంధలో ఉదహరించారు.
 
పిచ్చికుంటుల వారు తెలంగాణా జిల్లాలలో ఎక్కువగా వున్నారు. వీరిలో గంట - తురుక - మంద - తిత్తి - తొగరు మొదలైన ఉప జాతులు ఉన్నాయనీ, పన్నేండు తెగల వారు తెలంగాణాలో వున్నారనీ, ఒక తెగవారు సర్కాంధ్ర డేశంలో వున్నారనీ, ఈ నాడు తెలంగాణా రెడ్లుగా వున్న వారు ఒకప్పుడు కాపులకు సంబంధించిన కోటి గోత్రాలనూ, కోస్తా జిల్లాలలో వున్న కమ్మ వారికి కోటి గోత్రాలనూ చెప్పి యాచించే వారనీ డా: బి. రామ రాజుగారు వారి జానపద సాహిత్య గ్రంధలో ఉదహరించారు.
 
;==వారు చెప్పే కథలు:==
 
తెలంగ్బాణా లోని పిచ్చు కుంటుల వారు రాములమ్మ, బాలనాగమ్మ, కామమ్మ, సదాశివ రెడ్డి, పర్వతాల మల్లార్తెడ్డి, సూర్య చంద్ర ల్రాజులు, హరిశ్చండ్రుడు మొదలైన కథలను చెపుతున్నారు.
ఇలఇలా రాయల సీమలో నున్న పిచ్చుకుంటుల వారు కుంతి మల్లారెడ్డి కథను గానం చేస్తారు. నెల్లూరు, గుంటూరు ప్రాంతాల్లో పలనాటి వీర గాథల్నీ, కాటమ రాజు కథల్నీ గానం చేస్తూ వుంటారు.
 
ఇల రాయల సీమలో నున్న పిచ్చుకుంటుల వారు కుంతి మల్లారెడ్డి కథను గానం చేస్తారు. నెల్లూరు, గుంటూరు ప్రాంతాల్లో పలనాటి వీర గాథల్నీ, కాటమ రాజు కథల్నీ గానం చేస్తూ వుంటారు.
 
 
 
 
పిచ్చుకుంటుల వారందరూ భిక్షమెత్తే వారుగా గానీ, అంగ వైకల్యం కలవారుగా గానీ ఉండి వుండక పోవచ్చు. ఆ నాడు సోమనాథుని శ్రీ శైల యాత్రలో ఆపై నుదహరించిన అంగ వైకల్యం కలవారు కనిపించి వుండవచ్చును.
 
Line 56 ⟶ 41:
 
పిచ్చుకుంటుల వారిని గురించి చంద్ర శేఖరుడు తన శతకంలో ఈ విధంగా వర్ణించాడు.
 
 
 
 
 
 
 
 
మన ఇరుగు పొరుగున వున్న కన్నడ రాష్ట్రంలో కూడ పిచ్చు కుంటుల వారున్నారు. వారంతా కూడా శ్రీ శైల మల్లిఖార్జున భక్తులే. వీరిలో దావన కుంట్లు, ఎద్దుకుండ్లు, గంట కుంట్లు మొదలైన తెగల వారున్నారు. పిచ్చు కుంటుల వారి వేష ధారణ కథకునికి హుందాయైన తలపాగా, ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో డాలూ, కాళ్ళకు గజ్జెలూ వుంటాయి. ఈయన చరణాన్ని పాడుతూ వుంటే, మిగిలిన వారిద్దారూ దీర్తం తీస్తూ కథకుని గొంతుతో గొంతు కలుపుతారు. ఒక మూడ వ్వక్తి ఒక శ్రుతి చెవులకు తగిలించు కుని గుక్క విడువని శృతి పోస్తూ వుంటాడు. ఈ శృతి చెవులకు ఎంతో ఇంపుగా వుంటుంది. ఈ శృతిని ఆధారం చేసుకుని పిచ్చు కుంటుల కథా విధానాన్ని నడుపుతూ వుంటారు.
Line 78 ⟶ 56:
శనగలంతారాళ్ళు - చిచ్చవ్వగాను.</poem>
 
ఒక్క దూకు దూకాడయ్యా - శీలం వారి బాలుడు, శ్రీ మలమల దేవ చెన్నుడో - ఓ.... ఓ..... ఓ..... అంటూ దీర్ఘం తీస్తూ పాడతారు.ఈ విధంగా పిచ్చు కుంటుల వారు ఎంతో ఉత్తేజంగా ఖడ్గ తిక్కన, కాటమ రాజు,పలనాటివీర చరిత్ర మొదలైన కథలను చెప్పే వారు.
 
ఈ విధంగా పిచ్చు కుంటుల వారు ఎంతో ఉత్తేజంగా ఖడ్గ తిక్కన, కాటమ రాజు,పలనాటివీర చరిత్ర మొదలైన కథలను చెప్పే వారు.
 
 
 
 
 
 
 
;==రాయలసీమలో:==
 
రాయల సీమలో వున్న పిచ్చు కుంట్లు వీర శైవులు. రాయలసీమలో వీరు ఎలనాగి రెడ్డి కథ ఎనిమిది రాత్రులు పాడతారు. వీరి గురువులు జంగాలు, పురోహితులు కూడా. వీరు మొదట గంట, తిత్తి మాత్రమే ఉపయోగించే వారు. తరువాత జంగాల ప్రభావం వల్ల చేత తంబుర, గుమ్మెబలు ఉపయోగించే వారు. తెలంగాణాలో జంగాలు ఉపయోగించే బుడిగెలు ఇటువంటివే, వీరి వేషం జంగాల వేషంలాగే నిలువు టంగీ షరాయి, నడికట్టు తలపాగా వుంటుందని డా: తంగిరాల సుబ్బారావు గారు జానపద కళోత్సవాల సంచికలో ఉదహరించారు.
 
తెలంగాణాలో జంగాలు ఉపయోగించే బుడిగెలు ఇటువంటివే, వీరి వేషం జంగాల వేషంలాగే నిలువు టంగీ షరాయి, నడికట్టు తలపాగా వుంటుందని డా: తంగిరాల సుబ్బారావు గారు జానపద కళోత్సవాల సంచికలో ఉదహరించారు.
 
; ==పాత కథలూ,కొత్త కథలూ:==
Line 110 ⟶ 78:
తాటాకు గుడిసెల్లో = బొటబొట వాన\
కట్ట బట్టాలేక = గంజితో బ్రతికె</poem>
 
 
 
 
 
 
 
 
<poem>వాళ్ళ దేహాలలెల్ల - ఒట్టి బొమికల గూళ్ళు
పిల్లలూ కట్టుకొన - పీలికల గుడ్దలూ
Line 127 ⟶ 87:
;==వారిలో వచ్చిన మార్పు:==
 
ఆంధ్ర దేశంలో కోస్తా జిల్లాల్లో వున్న పిచ్చుకుంటుల వారు భామా కలాపం, గొల్ల పకాపం నేర్చు కున్నట్లు కూడా ఉదాహరణ లున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కుమార దేవం గ్రామ వాస్తవ్యులు పల్లం పట్ల రామయ్య గారు, కోవూరు తాలూకా బందపురంలో నున్న పిచ్చు కుంట్లకు భామా గొల్ల కలాపాలను నేర్పారు. బయ్యా పెద గంగాధరుడు, బండి చిట్టి లింగం, దేశీ లక్ష్మి నారాయణ మొదలైన వారు భామ వేష ధారణలో సిద్ద హస్తులు. 16 సంవత్సరాల వయస్సులో లక్ష్మీనారాయణ గారి భామ వేషం అద్భుతంగా వుండేదట. ఈ ఉదాహరణలను బట్టి పిచ్చు కుంటలవారి చరిత్ర అనేక మార్పులు చెందినట్లు తెలుస్తూ వుంది.
 
బయ్యా పెద గంగాధరుడు, బండి చిట్టి లింగం, దేశీ లక్ష్మి నారాయణ మొదలైన వారు భామ వేష ధారణలో సిద్ద హస్తులు. 16 సంవత్సరాల వయస్సులో లక్ష్మీనారాయణ గారి భామ వేషం అద్భుతంగా వుండేదట.
 
పై ఉదాహరణలను బట్టి పిచ్చు కుంటలవారి చరిత్ర అనేక మార్పులు చెందినట్లు తెలుస్తూ వుంది.
"https://te.wikipedia.org/wiki/పిచ్చుకుంటులవారు" నుండి వెలికితీశారు