ముక్తినాథ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
== ప్రధాన ఆలయం ==
ముక్తినాథ్ ప్రధానాలయం 108 దివ్యక్షేత్రాలలో ఒకటి. అల్లగే 8 స్వయంభూ వైష్ణవ క్షేత్రాలలో కూడా ఇది ఒకటి. మిగిలిన ఏడు క్షేత్రాలు వరుసగా [[శ్రీరంగం]],[[శ్రీమృష్ణంశ్రీవైకుంఠం]],[[తిరుమల]],[[నైమిశారణ్యం]],[[తోతాద్రి]],[[పుష్కర్]] మరియు [[ బద్రీనాథ్]]. ఆలయం చాలా చిన్నది. విష్ణుభగవానుడి ఆలయాలలో ఇది చాలా పురాతనమైనది. సాధారణ మనిషి ఎత్తున ఉండే మహావిష్ణువు మూలమూర్తి బంగారుతో మలచబడింది. ఆలయ ప్రాకారంలో ఉన్న 108 నంది ముఖాల నుండి శీతలజలం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పవిత్ర జలాలు ఆలయప్రాంగణంలో ఉన్న పుష్కరిణి నుండి 108 పైపులద్వారా నంది ముఖాలలో ప్రవహింపజేస్తున్నారు. 108 దివ్యదేశాల పుష్కరిణీ జలాలకు ప్రతీకగా ఈ నంది ముఖాల జలాలను భవిస్తున్నారు. భక్తిలు ఈ పవిత్రజలాలలో అంతటి చలిలో కూడా పవిత్రస్నానాలు చేస్తుంటారు. బౌద్ధుల ఆరాధనకు చిహ్నంగా ఆలయంలో ఒక బౌద్ధసన్యాసి నివసిస్తున్నాడు.
 
== శక్తి పీఠం ==
"https://te.wikipedia.org/wiki/ముక్తినాథ్" నుండి వెలికితీశారు