చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 24:
చిత్తూరు సుబ్రహ్మణ్యం [[మద్రాసు]] నగరంలో స్థిరనివాసమేర్పరచుకున్నను భారతదేశమంతా తిరిగి సుమారు 50 సంవత్సరాలకు పైగా సంగీత కచేరీలు చేసి శ్రోతల్ని మెప్పించారు.
వీరు [[త్యాగరాజస్వామి]] వారి కీర్తనలను లయ ప్రధానంగా గానం చేయడంలో మేటిగా పేరుపొందారు. వీరు ఎక్కువగా కాంచీపురం రీతిలో గానం చేసేవారు. వీరు స్వరప్రస్థానం మరియు
ఆకాలంలో రికార్డింగు విధానం ప్రారంభ దశలో ఉండుటవలన, వీరు రచించిన ''మధురా నగరిలో చల్లలమ్మ
వీరు గురుకుల పద్ధతిలో ఎందరో శిష్యులకు సంగీతవిద్యను బోధించారు. వారిలో కొందరు సుప్రసిద్ధ విద్వాంసులుగా పేరుపొందారు. వీరిలో [[మధురై సోమసుందరం]], [[బొంబాయి ఎస్. రామచంద్రన్]],<ref name="musicplug1"/> [[చిత్తురు రామచంద్రన్]], [[టి. టి. సీత]], [[తాడేపల్లి లోకనాథ శర్మ]] మరియు [[రేవతీ రత్నస్వామి]] ముఖ్యులు.
పంక్తి 34:
కర్ణాటక విద్వాంసునిగా చివరిదాకా సంగీత సాధనతోనే జీవితాన్ని సఫలం చేసుకున్న ధన్యజీవి<ref name="carnatica1"/><ref>[http://www.hindu.com/fr/2009/05/15/stories/2009051551300400.htm Friday Review Chennai / Columns : Titan from Kanchipuram]. The Hindu. Retrieved on 28 July 2011.</ref> 1975 సంవత్సరంలో పరమపదించారు.
వీరి జ్ఞాపకార్థం ప్రత్తి సంవత్సరం [[సుబ్రహ్మణ్య
==నిర్వహించిన పదవులు==
|