"నవమి" అనునది 'బూదూరి సుదర్శన్ ' అనబడే యువ రచయిత రాస్తున్న సరిక్రొత్త నవల.ఈ నవల సెప్టెంబర్ లోపల పూర్తి అవబోతోందని అంచనా.బూదూరి సుదర్శన్ గారు ఇంతకు ముందు "మెరుపు" అనే కథ వ్రాసారు.దానికి మంచి స్పందన లభించడంతో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో 'నవమి ' ని వ్రాస్తున్నారు