మాలతీ చందూర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
1950ల నుండి దరిదాపు మూడు దశాబ్దాల పాటు '''మాలతీ చందూర్''' (Malathi Chendur) పేరు ఆక్షరాస్యులైన తెలుగువారికి సుపరిచితం. ఈమె రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.
[[బొమ్మ:Malati_Chandoor.JPG|thumb|right|మాలతీ చందూర్]]
 
[[బొమ్మ:Telugubookcover malathicendur vantalu.JPG|right]]
==జీవిత విశేషాలు==
మాలతీ చందూర్ [[కృష్ణా జిల్లా]] లోని [[నూజివీడు]] లో 1930 లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ,వెంకటేశ్వర్లు.వీరు ఆరుగురు సహోదరులు. అందరికంటే ఆమె చిన్నది. వారు ఉండే ఊరికి, రైల్వేస్టేషనుకు దూరం 13 మైళ్ళు. హనుమాన్‌జంక్షన్‌ కూడా అంతే దూరం. ఆ ఊరు మామిడి పళ్ళకు ప్రసిద్ధి. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నూజివీడు రసాలను బెర్నార్డ్‌షాకు బహుమతిగా ఇచ్చారని ప్రతీతి. ఊరికి వెళ్ళే దారిలో ముందుగా అడివాంజనేయుల గుడి, తరువాత మొగళ్ళ చెరువు, బైరాగుల సత్రం స్వాగతం పలుకుతాయి. ఊర్లో ఉయ్యూరు రాజావారి దివాణముండేది. దివాణం పక్కనే నేను చదివిన ఎస్‌ఆర్‌ఆర్‌ పాఠశాల ఉంది. నా బాల్యంలో అధికభాగం నూజివీడులోనే గడిచింది. నేను 8వ తరగతి వరకు ఎస్‌ఎస్‌ఆర్‌ పాఠశాలలోనే చదివారు.
పంక్తి 23:
Image:Telugubookcover malathicendur pathakeratalu.JPG
Image:Telugubookcover malathicendur alochincu.JPG
[[బొమ్మ:Telugubookcover malathicendur vantalu.JPG|right]]
</gallery>
 
"https://te.wikipedia.org/wiki/మాలతీ_చందూర్" నుండి వెలికితీశారు