కె.మాలతి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహిళా గాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[దస్త్రం:NTR and Malathi in Pathala bhairavi 1951.jpg|right|thumb|[[పాతాళ భైరవి]] చిత్రంలో [[ఎన్.టి.రామారావు]] సరసన కె.మాలతి]]
{{ఇతరవాడుకలు||మాలతి పేరుతో ఉన్న ఇతర వ్యాసాల|మాలతి}}
'''కె.మాలతి''' తెలుగు చలనచిత్ర నటీమణి, గాయని.
 
'''కె.మాలతి''' తెలుగునటించిన చలనచిత్రతొలి నటీమణి.చిత్రం [[భక్త పోతన (1942 సినిమా)|భక్త పోతన]] ఈమెకు మంచి పేరు తెచ్చిన చిత్రం,తెచ్చింది. అందులో శ్రీనాథుని కూతురిగా నటించింది. [[పాతాళ భైరవి]] చిత్రంలో ఇందుమతి పాత్ర ఈమె నటంచిననటించిన పెద్ద పాత్రలలో ప్రముఖమైనది. ఆమె మంచి గాయని కూడా, అప్పట్లో నటులందరూ తమకు తామే పాటలు పాడుకునేవారు. గాయనిగా ఆమె చివరి చిత్రం వాహినీ వారి[[గుణసుందరి కథ]](1949), అందులో [[శాంతకుమారి]]తో కలిసి ''కలకలా ఆ కోకిలేమో పలుకరించే వింటివా'', ''చల్లని దొరవేలే చందమామ'' పాటలు పాడింది. 1951లో విజయా వారి [[పాతాళ భైరవి]]లో ఆమెకు [[పి.లీల]] పాటలు పాడింది, ఆ పాటలన్నీ చాలా ప్రసిద్ధి పొందాయి. తర్వాత [[కాళహస్తి మహత్యం]] (1954)లో కన్నడ కంఠీరవ [[రాజ్‌కుమార్]]తో నటించింది. బహుశా నాయికగా అదే ఆమెకు చివరి చిత్రం. తరువాత సహాయనటిగా కొన్ని చిత్రాలలో నటించింది. ఈవిడ నటించిన చివరి చిత్రం [[ఎన్.టి.రామారావు]] తీసిన [[శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం]].
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/కె.మాలతి" నుండి వెలికితీశారు