కాటమరాజు కథ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
తెలుగునాట ప్రాచీనమూ, ప్రశస్తమూ ఐన వీరగాథల్లో ఎన్నదగిన వాటిల్లో '''కాటమరాజు కథ''' ఒకటి. ముప్ఫై రెండు కథలుగా ప్రచారంలో ఉన్న ఈ సుధీర్ఘ వీరగాథా చక్రం తెలుగు వీరగాథావృత్తాల్లోకెల్లా పెద్దదిగా చెప్పుకోవచ్చు. వేటూరి, మల్లంపల్లి, తిమ్మావజ్ఝల గార్ల రచనలను ఆధారంగా చేసుకుని, తాను మరికొంత పరిశోధన చేసి [[ఆరుద్ర]] ఈ కథ ఆధారంగా ఒక నాటకాన్ని రచించారు.
ఈ పుస్తకానికి దిగుమర్తి సీతారామస్వామి ముందుమాట రచించారు. ఈ నాటకాన్ని స్త్రీశక్తి ప్రచురణలు, చెన్నై వారు పుస్తకంగా ప్రచురించారు.
 
==సంక్షిప్త కథ==
Line 145 ⟶ 146:
 
అని కాటమరాజు భట్టుని హెచ్చరించినప్పుడు “అలుగుటయే ఎరుంగని” అన్న తిరుపతి వెంకట కవుల పద్యం స్ఫురిస్తుంది.
 
ఈ పుస్తకం ముందుమాటలో ఉదహరించిన దిగుమర్తి సీతారామస్వామి గారి అభిప్రాయాన్ని ఉల్లంఘించి నాటకాన్ని చూడకుండా కేవలం చదివి మంచిచెడ్దలు ఎంచబోవడం దుస్సాహసమే. ఐనప్పటికీ ఈనాటికీ అతి సులభంగా అర్ధమయ్యే భాషలో, చిక్కటి పొదుపైన సంభాషణలతో ఆంధ్రుల చరిత్రలోని ఒకానొక జానపదేతిహాసం దొరుకుతున్నప్పుడు నాటకం చూసే అవకాశం కోసం వేచిచూడకుండా చదివేయడమే మంచిపని. ఈ పుస్తకం ప్రచురణకర్తలు ‘స్త్రీశక్తి ప్రచురణలు, చెన్నై’.
 
[[వర్గం:తెలుగు నాటకాలు]]
"https://te.wikipedia.org/wiki/కాటమరాజు_కథ" నుండి వెలికితీశారు