పెరుగు శివారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కర్నూలు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
డాక్టర్ '''పెరుగు శివారెడ్డి''' ([[సెప్టెంబర్ 12]], [[1920]] - [[సెప్టెంబర్ 6]], [[2005]]) [[ఆంధ్రప్రదేశ్]] లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. శివారెడ్డి, [[కర్నూలు]] జిల్లా [[కర్నూలు మండలము]] [[దిన్నెదేవరపాడు]] గ్రామంలో జన్మించాడు.
==బాల్యం-విద్యాభ్యాసం==
పెరుగు శివారెడ్డి [[కర్నూలు]] జిల్లా [[దిన్నెదేవరపాడు]] గ్రామంలో [[1920]] , [[సెప్టెంబరు 12]] న జన్మించారు. ఈయన తండ్రిపేరు పి.హెచ్.రెడ్డి. (పెరుగు హుస్సేన్ రెడ్డి - దర్గా దగ్గర జన్మించటంతో ఈ పేరు పెట్టడం జరిగినది) . ఆయన [[1946]]లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.బి.యస్. (డాక్టరు) పట్టాని పొంది [[1952]]లో నేత్రవైద్యంలో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి ఎం.యస్. పట్టాని స్వీకరించారు.
==ఉద్యోగ జీవితం==
ఆయన [[1946]]లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.బి.యస్. (డాక్టరు) పట్టాని పొంది [[1952]]లో నేత్రవైద్యంలో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి ఎం.యస్. పట్టాని స్వీకరించారు. ప్రాక్టీసు మొదలు పెట్టిన తరువాత ఆయన [[హైదరాబాదు]]లోని ఉస్మానియా వైద్య కళాశాలలో చేరారు. గుండెపోటుతో మరణించే వరకు ఆయన హైదరాబాదులోని [[సరోజినీదేవి కంటి ఆసుపత్రి]] కి డైరెక్టరుగా ఉన్నారు.
 
 
ఆయన [[1946]]లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.బి.యస్. (డాక్టరు) పట్టాని పొంది [[1952]]లో నేత్రవైద్యంలో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి ఎం.యస్. పట్టాని స్వీకరించారు. ప్రాక్టీసు మొదలు పెట్టిన తరువాత ఆయన [[హైదరాబాదు]]లోని ఉస్మానియా వైద్య కళాశాలలో చేరారు. గుండెపోటుతో మరణించే వరకు ఆయన హైదరాబాదులోని [[సరోజినీదేవి కంటి ఆసుపత్రి]] కి డైరెక్టరుగా ఉన్నారు.
 
 
----------------------
<!--విస్తరణ జరుగుతున్నది-->
 
 
==సేవలు==
 
ఆయన [[1964]] లో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిదైన టి. ఎల్. కపాడియా ఐ బ్యాంకు ను వ్యాపారవేత్త టి.ఎల్.కపాడియా యొక్క ఆర్ధిక సహాయముతో హైదరాబాదులో నెలకొల్పారు. ఆయన అంతర్జాతీయ సమావేశాలలో రెండొందల పేపర్లకు పైగా సమర్పించారు. పేదవారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న వారికి తోడ్పడే ఉద్దేశ్యంతో ఆయన ఐదొందలకు పైగా నేత్ర శిబిరాలను నిర్వహించారు. తన నిపుణత వలన కంటి శుక్లాల ఆపరేషనులలో దిట్టగా ఆయన పేరు పొందారు; రెండు లక్షల యాభై వేలకు పైగా కంటి శుక్లాల ఆపరేషనులు చేసి అత్యధిక కంటి శుక్లాల ఆపరేషనులు చేసిన డాక్టరుగా [[గిన్నీస్ ప్రపంచ రికార్డు]]ల కెక్కారు. భారత ప్రభుత్వం నుండి [[1971]] లో [[పద్మశ్రీ]], [[1977]] లో [[పద్మభూషణ్]] పురస్కారాలను పొందారు. ఈయన [[విశాఖపట్నం]], [[వరంగల్]] మరియు కర్నూలులలో ప్రాంతీయ నేత్ర వైద్యశాలల యేర్పాటుకు చాల కృషి చేశారు. [[1990]]లో [[కర్నూలు]]లో స్థాపించబడిన ప్రభుత్వ నేత్ర వైద్యశాల ఆయన పేరున స్థాపింపబడినది. ప్రఖ్యాత తెలుగు హీరో మెగాస్టార్ [[చిరంజీవి]] తన పేరున స్థాపించిన చిరంజీవి నేత్ర వైద్యశాల కొరకు శివారెడ్డి గారి సలహాలను కోరి, ఆయన సూచనలను పాటించారు.
 
== ఆధారం మూలాలు==
* [[సెప్టెంబర్ 7]],[[2005]] నాటి [[ఈనాడు]] లో ప్రచురితమైన వార్తాకథనం ఆధారంగా.
 
"https://te.wikipedia.org/wiki/పెరుగు_శివారెడ్డి" నుండి వెలికితీశారు