పెరుగు శివారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 54:
దేశంలోనే కంటి ఆసుపత్రులలో చిరకాలం మంచి ప్రఖ్యాతమైనదిగా ఉన్న సరోజినీదేవి ఐ హాస్పటల్ కీర్తి ప్రతిష్టలను ఈయన సారధ్య నైపుణ్యం,మార్గదర్శకత్వాలే ప్రధాన కారనాలు. కార్నియల్ గ్రాప్టింగ్ రంగంలో ప్రత్యేకంగా ఘనకీర్తి నార్జించటనికి గల కారణం కూడా ఈయన ప్రతిభే. అంతర్జాతీయ మెడిసన్ జర్నల్స్ లో దాదాపు 30 పరిశోధనా పత్రాలను వెలువరించారు. "Text book of Ophthalmology for Under graduates" గ్రంథ రచనకు ఈయన సహ రచయిత. 1973 లో జర్మనీ దేశంలోని మ్యూనిచ్ నగరంలో జరిగిన ఇంటర్నేసహ్నల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆఫ్తాల్మోలజీలో ఈయన కనుగొన్న చాలా అరుదైన చాలా అరుదైన క్రిమికి (అకసేరుక జీవి) సంబంధించిన సమాచారం అందించారు. తర్వాతి కాలంలో దానికి ఈయన పేరు మీదనే Gordia Reddy అని నామకరణం చేశారు.
==గౌరవాలు, సత్కారాలు==
జాతీయ స్థాయిలో కంటి చికిత్స రంగంలో అత్యున్నత స్థాయి కీర్తి ప్రతిష్టలు పొందిన డాక్టర్ శివారెడ్డికి అనేక ప్రతిష్టాత్మక గౌరవాలు , అవార్డులు అందాయి. 1970 లో [[పద్మశ్రీ]]; 1977 లో
==వ్యక్తిగత జీవితం==
డబ్బు సంపాదన పట్ల ఏనాడు మక్కువ చూపలేదు. 1956 లో హైదరాబాద్ లో ఇల్లు కట్టాఅర్. ఇది ఒక్కటే చెప్పుకోదగ్గ ఆస్థి.ఒక్కరే కూతురు. హైదరాబాద్, హిమాయత్ నగర్ లలితా నిలయంలో డాక్టర్ శివారెడ్డి ఐ హాస్పిటల్ ను ఆయన అల్లుడు నిర్వహిస్తున్నారు. జగమెరిగిన తొలి తరం నేత్రవైద్యుడైన శివారెడ్డి దాదాపు మూడు దశాబ్దాల పాటు హైదరాబాద్ లో కంటి చికిత్సకు సంకేతంగా నిలిచారు. దేశంలోనే తొలిసారిగా ఉచిత చేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి కాటరాక్ట్ ఆపరేషన్లు లక్షలాది మంది కంటి చూపును కాపాడారు.
|