'''కొమ్మూరి వేణుగోపాలరావు''' (1935 - 2004) ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత. ఇతడు పెంకుటిల్లు నవలా రచయిత గా ప్రసిధ్ధుడుప్రసిద్ధుడు. ఇతడు బెంగాల్బెంగాలు రచయిత [[శరత్ చంద్ర]] ప్రభావానికి గురై తెలుగులో చాలా రచనలు చేశారుచేశాడు. ఇతడు "ఆంధ్రా శరత్" గా పిలవబడ్డాడు. ఇతడు సుమారు 50 పైగా [[నవల]] లు రచించారురచించాడు. వీరి రచనలు ఎక్కువగా మధ్య తరగతి మనుషుల మనస్తత్వాలకు దగ్గరగా ఉంటాయి. వీనిలో ''హౌస్ సర్జన్'', ''హారతి'', ''వ్యక్తిత్వం లేని మనిషి'' నవలలోనినవలలలోని పాత్రలు ఉదాహరణలుగా నిలుస్తాయి. వీరి [[ప్రేమ నక్షత్రం]] నవల సినిమాగా వచ్చింది. 1959లో1959 లో ''గోరింటాకు'' సీరియల్ గా వచ్చి యువకుల్ని బాగా ఆకర్షించింది. వీరుఈయన [[ఆకాశవాణి]] కోసం ఎన్నో [[నాటిక]] లు రచించారురచించాడు. ఇవి కాకుండా కొన్ని మంచి కథలు కూడా రచించారురచించాడు. వాటిలో ''మర మనిషి'' కథను నేషనల్ బుక్ ట్రస్ట్ అన్ని భాషలలోకి అనువదించి ప్రచురించింది.
తెలుగులో గొలుసు నవల అనే కొత్త ప్రక్రియను పురాణం సుబ్రహ్మణ్య శర్మ, [[గొల్లపూడి మారుతీరావు]] గార్లతో కలిసి మొదలుపెట్టారుమొదలుపెట్టాడు. దీనిని "ఇడియట్" అనే పేరుతో [[ఆంధ్ర జ్యోతి]] వారపత్రికలో 1968లో1968 లో ధారావాహికగా ప్రచురించారు.
వేణుగోపాలరావు [[విజయవాడ]] లో 1935 సెప్టెంబర్సెప్టెంబరు 4 వ తేదీన జన్మించారుజన్మించాడు.
కొమ్మూరి సెక్స్ ఎడ్యుకేషన్ కలిగించడానికి [[సృష్టి రహస్యాలు]] (1980) అనే సినిమాను నిర్మించారునిర్మించాడు.
వీరుఈయన 2004 అక్టోబర్అక్టోబరు 31 తేదీన పరమపదించారుపరమపదించాడు.